Home / Punjab Government
వరి పంట కోత మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుండగా, పంజాబ్ ప్రభుత్వం వరిగడ్డిని కాల్చడాన్ని నియంత్రించడానికి సిద్ధమయింది.పంట అవశేషాల నిర్వహణ (CRM) పథకం కింద ప్రభుత్వం అందించే స్టబుల్ మేనేజ్మెంట్ మెషీన్లు కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇప్పటికే 1 లక్షకు పైగా దరఖాస్తులను స్వీకరించింది.