Home / permission
అమరావతి రైతులు తలపెట్టిన పార్ట్ 2 మహా పాదయాత్రకు నిర్వహణ కమిటి ముహుర్తం ఖరారు చేసింది. 12వ తేది తెల్లవారుజామున 5గంటలకు పాదయాత్రను తుళ్లూరు మండలం వెంకటాపాలెం నుండి 600మందితో ప్రారంభంకానుంది
పారిస్ వెళ్లినవాళ్లెవ్వరైనా ఈఫిల్ టవర్ దగ్గరకు వెళ్లకుండా ఉండరు. అందులోనూ రాత్రిపూట పారిస్ వెలుగుల్లో ఈఫిల్ టవర్ అందాన్ని ఆస్వాదించడం అద్భుతమైన అనుభవం. అయితే పగలైనా రాత్రైనా సాధారణ వ్యక్తులు ఫొటోలు తీసుకుంటే ఓకే.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి పాదయాత్రకు న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఈ మేరకు బండి సంజయ్కి ఏసీపీ ఇచ్చిన నోటీసును హైకోర్ట్ సస్పెండ్ చేసింది. ప్రజా సంగ్రామ యాత్రపై వర్ధన్నపేట ఏసీపీ ఇచ్చిన, నోటీసును సవాల్ చేస్తూ బీజేపీ నేతలు