Home / murder case
పల్నాడు జిల్లాలో ఇటీవల కాలంలో పాత కక్షలు మళ్ళీ భగ్గుమంటున్నాయి. పాత కక్షలతో సహచరుణ్ని అత్యంత దారుణంగా నరికి చంపిన ఇప్పుడు సంచలనంగా మారింది. మృతదేహాన్ని 16 ముక్కలు చేసిన ఉదంతం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో చోటు చేసుకుంది. ఈ దారుణ సంఘటన గురించి పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల మేరకు..
హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కోసం పెట్టుకొన్న ఆయన పిటిషన్ ఏపి హైకోర్టు కొట్టివేసింది.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశాల మేరకు, 19 ఏళ్ల అంకితా భండారీ హత్యకు సంబంధించి అరెస్టయిన బిజెపి నేత కుమారుడు పుల్కిత్ ఆర్యకు చెందిన రిషికేశ్లోని వనతార రిసార్ట్ కూల్చివేసారు.
ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమహేంద్రవరం కోర్టు మరోమారు రిమాండ్ ను పొడిగించింది. ఇదివరకు విధించిన రిమాండ్ గడువు శుక్రవారంతో పూర్తి కావడంతో పోలీసులు ఆయనను రాజమహేంద్రవరంలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో ప్రవేశపెట్టారు.
ఉత్తర్ప్రదేశ్లోని లఖింపుర్ ఖేరిలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు దళిత మైనర్ అక్కాచెల్లెళ్ల మృతదేహాలు ఊరి చివర చెట్టుకు వేలాడుతూ అనుమానాస్పద రీతిలో కనిపించాయి.
సోనాలి ఫోగట్ హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణకు గోవా ప్రభుత్వం సోమవారం సిఫారసు చేసింది. ఆదివారం, సోనాలి ఫోగట్ కుటుంబ సభ్యులు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కూడా కలిసారు.
హైదరాబాద్లో అదృశ్యమైన యువతి సాయిప్రియ కథ విషాదాంతమైంది. నాలుగు రోజుల క్రితం సాయిప్రియ హైదరాబాద్ నుంచి అదృశ్యమై.. వనపర్తిలో శవమై కనిపించింది. ఆమెను ప్రియుడే దారుణంగా హతమార్చాడు. సాయిప్రియను హత్య చేసి వనపర్తి సమీపంలో మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు శ్రీశైలం. గతంలో సాయి ప్రియ, శ్రీశైలం ప్రేమించుకున్నారు. అయితే విషయం ఇంట్లో తెలియడంతో సాయిప్రియ తల్లి దండ్రులు వారించారు. దీంతో సాయి ప్రియ అతనికి దూరంగా ఉంటూ వచ్చింది.
ఆయన ఓ హత్యానేరంలో ముద్దాయి. రిమాండ్ లో ఉన్న ఖైది. కోర్టు ఉత్తర్వులతో జైలు నుండి బయటకు వచ్చిన ఆయన్ను తిరిగి ఓ ఎమ్మెల్యే కారులో దర్జాగా జైలుకు చేరుకొన్నారు...ఆతగాడే ఎమ్మెల్సీ అనంతబాబు.
బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతదేహంపై పలు గాయాలు" ఉన్నాయని పోస్ట్మార్టం నివేదిక పేర్కొనడంతో ఆమె మృతిపై గోవా పోలీసులు గురువారం హత్య కేసు నమోదు చేశారు. ఫోగట్ 42, ఆగస్టు 23న గోవాలో అనుమానాస్పదంగా మరణించారు.
టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో నిందితులకు14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది ఖమ్మం కోర్టు. హత్యకేసులో ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తమ్మినేని నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8 మందిపై పలు సెక్షన్ల కింద కేసు