Home / latest national news
ఉద్యోగుల డిమాండ్లపై స్పందించిన మమతా బెనర్జీ.. ప్రస్తుతం ఉన్న డీఏను పెంచేందుకు రాష్ట్రం వద్ద నిధులు లేవని వెల్లడించారు.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(POK)ను ఉద్దేశించి హర్యాణా మంత్రి కమల్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు, మూడేళ్లలో పీఓకే.. భారత్లో భాగమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు రోహ్తక్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.
భాజపా సీనియర్ నేత , కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బి.ఎస్. యడియూరప్ప కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో అయోమయం నెలకొంది.
పాన్ కార్డు కు ఆధార్ లింక్ చేయడం కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. పాన్కు(PAN-Aadhaar LINK) ఆధార్ అనుసంధానం చేసుకోవాల్సిన గడువు కూడా తరుముకొస్తోంది.
ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి హెల్త్ బులిటెన్లో లెలిపింది.
ప్రధాన ఎన్నికల కమిషన్, ఎన్నికల కమిషనర్ల నియామకాల కోసం కొలీజియం లాంటి వ్యవస్థను తీసుకురావాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి.
బిహార్ రాజధాని పట్నాకు చెందిన సంజీవ్కు ఆరేళ్ల క్రితం పెళ్లి అయింది. కొన్నేళ్ల పాటు కాపురం సాఫీగానే సాగిన.. తర్వాత అతనికి కష్టాలు మొదలయ్యాయి.
సాధారణంగా అత్యవసర సమయాల్లో , వీవీఐపీ ల కోసం, రాజకీయ నాయకులు, ముఖ్యమైన సెలబ్రెటీల కోసం గ్రీన్ కారిడార్స్ ఏర్పాటు చేస్తుంటారు. కోల్ కతా పోలీసులు మాత్రం వాటన్నింటికీ భిన్నంగా..
పెళ్లి అనేది జీవితంలో ఒక అమూల్యమైన ఘట్టం. దాన్ని ఎంతో ఘనంగా జీవితాంతం గుర్తుండిపోయేల చేసుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కట్నాలు, కానుకలు, విందులు, వినోదాలు… సరదాలతో కన్నుల పండుగగా నిర్వహిస్తూ ఉంటారు. నూతనంగా పెళ్లి చేసుకునే జంట తమ పెళ్లిని ఓ మధురానుభూతిలా ఉంచుకునేందుకు రకరకాల ఆలోచనలు చేస్తుంటారు.
ప్రొటీన్లు ఎక్కువగా ఉండే కడక్ నాథ్ కోళ్లలో హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్ ఫ్లూయోంజా వైరస్ ను కనుగొన్నట్టు చెప్పారు . కడక్ నాథ్ రకానికి చెందిన 800 కోళ్లు బర్డ్ ఫ్లూ కారణంగా మృతి చెందాయన్నారు.