Home / latest national news
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, 39 మందికి గాయాలయ్యాయి.. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సిద్ధి జిల్లా మోహనియా ప్రాంతంలో వేగంగా వచ్చిన ట్రక్కు ఆగి ఉన్న మూడు బస్సులను ఢీకొట్టింది.
BMTC Bus: సాధారణంగా ఆర్టీసీ బస్సు ఎక్కి టికెట్ తీసుకుంటే కండక్టర్ సరిపడా చిల్లర అని అడుగుతాడు. చిల్లర అందుబాటులో లేకపోతే టికెట్ వెనకాల రాసి దిగేటపుడు తీసుకోమన చెబుతాడు. కానీ , మనం బస్సు దిగే హడావిడిలో చాలాసార్లు ఆ చిల్లర తీసుకోకుండానే వెళ్తాము. కొంతమంది అయితే గుర్తుపెట్టుకుని కండెక్టర్ ని అడిగి రావాల్సిన చిల్లర తీసుకుని వెళ్తాడు. అదే విధంగా కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి కూడా తనకు రావాల్సిన ఒక్క రూపాయిని వదిలిపెట్టలేదు. […]
ప్రముఖ టెక్ కంపెనీ విప్రో ఫ్రెషర్స్ కు షాక్ ఇచ్చింది. తాము తొలుత ఆఫర్ చేసి వార్షిక వేతనాన్ని పూర్తిగా ఇవ్వలేవని.. దానిని సగానికి పరిమితం చేస్తామంటూ ఫ్రెషర్స్ కు తాజాగా మెయిల్స్ పెట్టింది.
Google India:టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా దాదాపు 453 మంది ఉద్యోగులు లేఆఫ్స్ మెయిల్స్ అందుకున్నారు. ఈ మేరకు గురువారం రాత్రి సదరు ఉద్యోగులకు సమాచారం అందింది. గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా ఉద్యోగులకు ఈ మెయిల్స్ పంపారని తెలుస్తోంది. 453 మంది అదనమా?(Google India) రీస్ట్రక్చరింగ్ లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు గూగుల్ గత నెల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అమెరికాలోని ఉద్యోగులకు సమాచారం […]
ఆఫీస్ లో వర్కింగ్ అవర్స్ పూర్తి అయినా.. పెండింగ్ లో ఉన్న పనుల వల్ల కానీ ఇతర కారణాలతో ఆఫీస్ లోనే ఉండిపోతాము. కొన్ని సార్లు వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటే ఓవర్ టైం చేయాల్సి వస్తుంది.
Wipro: ఐటీ దిగ్గజం విప్రో తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా దిగ్గజ కంపెనీలు ఉద్యోగాల కోతలు విధిన్నాయి. ఈ తరుణంలో విప్రో మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించిన వేరియబుల్ పే ను అందనుంది. మూడో క్వార్టర్ లో 87 శాతం వేరియబుల్ పే విడుదల చేస్తున్నట్టు విప్రో చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ ఉద్యోగులకు మెయిల్ […]
గూగుల్ క్రోమ్ యూజర్లకు భారత ప్రభుత్వం హెచ్చరించింది. ఒక వేళ ఈ హెచ్చరికను ఈజీగా తీసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది.
ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ బీబీసీ కార్యాలయంలో రెండో రోజు ఐటీ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. పన్నుల అవకతవకల ఆరోపణలపై ఢిల్లీ, ముంబైలోని సంస్థ కార్యాలయాల్లో ఈ సర్వే జరుగుతోంది.
మహారాష్ట్ర పుణెలోని గూగుల్ కార్యాలయానికి బెదిరింపు ఫోన్ వచ్చిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంగణాన్ని విస్తృతంగా తనిఖీ చేశారు.
దేశ వ్యాప్తంగా చిన్న నగరాల్లో తమ సేవలను నిలిపి వేయనున్నట్టు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ప్రకటించింది. దాదాపు 225 చిన్న నగరాల్లో జుమాటో సేవలు ఆపివేస్తున్నట్టు సంస్థ పేర్కొంది.