Home / KTR
హైదరాబాద్ వేదికగా ఫస్ట్ టైమ్ జరిగిన ఫార్ములా ఈ రేస్ సక్సెస్ఫుల్గా ముగిసింది. టోర్నీ వీక్షించేందుకు క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, శిఖర్ ధావన్, దీపక్ హుడా, యజువేంద్ర చాహల్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ రేస్ను తిలకించారు.
Hyderabad E Racing: తొలిసారిగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్న.. ప్రపంచ ఈ- రేసింగ్ ఛాంపియన్షిప్నకు అట్టహాసంగా తెరలేచింది. ప్రపంచస్థాయి రేసర్లు ఈ పోటీల్లో అదరగొట్టారు. నగరవాసులకు సరికొత్త అనుభూతిని పరిచయం చేస్తూ.. ఈ ఈవెంట్ కొత్త కళను సంతరించుకుంది. సాగర తీరాన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్షిప్లో ప్రధాన రేస్ ప్రారంభమైంది.
Etala vs Ktr: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య మాటాల యుద్ధాలు జరుగుతున్నాయి. అధికార విపక్షాల మధ్య.. మాటల తూటాలు పేలుతున్నాయి. పద్దులపై చర్చలో భాగంగా.. ఈటల రాజేందర్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈటల చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్.. ఆయనకు చురకలు అంటించారు.
‘రెండు అంతస్తుల బస్సులో ప్రయాణం చేస్తూ హైదరాబాద్ అందాలను చూడటం ఒక గొప్ప అనుభూతి’.. ఇది ఓ నెటిజన్ చేసిన ట్వీట్..ఇపుడు అదే ట్వీట్ అలనాటి చారిత్రిక డబుల్ డెక్కర్ వైభవాన్ని మళ్లీ తీసుకొచ్చేందుకు కారణం అయింది.
Ktr in Assembly: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా.. మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వమే టార్గెట్ గా కేటీఆర్ ఆరోపణలు చేశారు. తెలంగాణ అభివృద్ధిని వివరిస్తూ.. కేటీఆర్ ప్రసంగించారు.
Ts Assembly: నేడు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆసక్తిరక సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తర్వాత.. సభను వాయిదా వేశారు. కానీ గవర్నర్ ప్రసంగానికి ముందు.. ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
నల్గొండ జిల్లా ప్లోరోసిస్ విముక్త పోరాట కమిటీ నాయకుడు అంశాల స్వామి మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయసు 32 సంవత్సరాలు. ఈ మేరకు అంశాల స్వామి మృతిపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు.
Social Media Influencers: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మంత్రి కల్వకుంట్ల తారక రామరావు మరో ఘనత సాధించారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభావితం చేసే వారి జాబితాలో కేటీఆర్ చోటు సంపాదించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన మెుదటి 30 మందిలో మంత్రి స్థానం సంపాదించుకున్నారు. ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా మంత్రి కేటీఆర్ (Minister Ktr) అరుదైన […]
ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. కాగా ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ శ్రేణులు సంక్రాంతిని పురస్కరించుకొని పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటయ్యాయి.
ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల హైదరాబాద్ లో తెలంగాణ మంత్రి కేటీఆర్ కలిశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పంచుకున్నారు. ఇరువురి మధ్య ఆసక్తికర చర్చ జరిగిందని పేర్కొన్నారు.