Home / KTR
BRS Leader KTR Injured While Doing Gym Details Here : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాయపడ్డారు. జిమ్ వర్కవుట్ చేస్తుండగా గాయమైనట్లు ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా తెలియజేశారు. వైద్యులు కొన్నిరోజులపాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారని, త్వరలో కోలుకుంటానని ఆశిస్తున్నట్లు కేటీఆర్ ఓ పోస్టు ఉంచారు. ఇదిలా ఉంటే, వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేటీఆర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. హైకోర్టులో ఊరట.. కేటీఆర్కు […]
Telangana: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ( నవీన్ ) కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాచకొండ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్టేషన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ తనపై మల్లన్న వేసిన పరువు నష్టం కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజకీయ కక్షతోనే మల్లన్న కేసు పెట్టారని పిటిషనర్ల తరపున న్యాయవాది కోర్టులో వాదించారు. దీంతో మల్లన్నకు న్యాయస్థానం నోటీసులు జారీచేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బీఆర్ ఎస్ వర్కింగ్ […]
BRS Party Leader KTR Comments KCR Meeting: రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలనను వరంగల్ సభలో ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరంగల్లోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్రసంగం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. గత 11 ఏళ్లుగా బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తుందన్నారు. గులాబీ సైనికులు కేసీఆర్ సందేశాన్ని ప్రతీ గ్రామానికి చేర్చాలని కేటీఆర్ చెప్పారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ నేతలతో […]
BRS Working President KTR : వికారాబాద్ జిల్లాలోని లగచర్ల బాధితులను కొందరు పోలీసులు వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అలాంటి వారి పేర్లు రాసిపెట్టుకుంటామని తెలిపారు. మరో మూడేండ్లలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అతిగా చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు రిటైర్డ్ అయి ఎక్కడ ఉన్నా గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. రజతోత్సవ […]
BRS EX Minister KTR Big Relief In High Court of Telangana: తెలంగాణ హైకోర్టులో కేటీఆర్కు భారీ ఊరట లభించింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఉట్నూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేసింది. కాగా, కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదు మేరకు గతేడాది సెప్టెంబర్లో ఉట్నూరు పీఎస్లో కేటీఆర్పై కేసు నమోదైంది. అంతకుముందు మూసీ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ రూ.25వేల కోట్ల నిధులను తరలించిందంటూ […]
BRS Working President KTR : ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన ప్రకటన చేశారు. రాజేంద్రనగర్లో పట్లోళ్ల కార్తీక్రెడ్డి గెలిస్తారని జోస్యం చెప్పారు. 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నష్టపోయింది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ కాదని స్పష్టం చేశారు. ప్రజలే నష్టపోయారని తెలిపారు. రేవంత్రెడ్డి మాయమాటలకు వృద్ధులు, మహిళలు, నిరుద్యోగులు మోసపోయారని తెలిపారు. మతం పేరు పలుకకుండా ఓటు అడిగే దమ్ము బీజేపీ పార్టీకి ఉందా? అని సవాల్ […]
BRS Working President KTR : హైదరాబాద్ నగరంలోని కాలనీలు, బస్తీల్లో గులాబీ జెండా ఎగురవేసి, ఈ నెల 27న జరిగే ఆవిర్భావ సభ కోసం దండులా కదలాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ తెలంగాణ ప్రజల ఇంటి పండుగ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నేతలు, కార్యకర్తలతో శనివారం తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. […]
BRS Working President KTR : కంచ గచ్చిబౌలిలో రూ.10వేల కోట్ల ఆర్థిక అక్రమాలపై కేంద్రం వెంటనే విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేటీఆర్ ప్రధానికి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పర్యావరణంపై ప్రధానిగా తన చిత్తశుద్ధి, బాధ్యతను నిరూపించుకోవాలని కోరారు. ఆ 400 ఎకరాల భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ జరిపి కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలూ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. సెంట్రల్ […]
KTR : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన ఖర్మ తమకు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బంగ్లాదేశం తరహాలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని పడగొడతారని చెప్పారు. ప్రపంచ దేశాల్లో ఎంతో మంది నియంతలకు ప్రజలకు గుణపాఠం చెప్పారని గుర్తుచేశారు. రేవంత్రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మళ్లీ 20 ఏళ్ల వరకు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయరని స్పష్టం చేశారు. […]
TPCC Chief Mahesh Kumar Goud : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న రాద్ధాంతంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో బంగారం లాంటి భూములను గతంలోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముకున్న విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను సొంత నేతలకే అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ రోజు హైదరాబాద్లో కొండలను కూడా కరిగించి పనులు జరుగుతున్నాయని, ఆ భూములను అమ్మింది ఎవరు అని […]