Home / Janasena
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు విజయవాడలో కనక దుర్గమ్మ ఆలయాన్ని దర్శించనున్నారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని అర్చించిన అనంతరం సన్నిధానంలో వారాహి వాహనానికి శాస్త్రోక్తంగా పూజలు జరిపిస్తారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు కొండ గట్టు అంజన్న, ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ ఎన్నిక ప్రచార రథం వారాహి వాహనానికి అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.
Udaya Bhanu: ఉదయభాను.. ఒకప్పుడు బుల్లితెరపై మంచి యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెరపై రాణిస్తూనే.. ఇండస్ట్రీలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. వివాహం అనంతరం బుల్లితెరకు.. సినిమాలకు ఈ నటి దూరమైంది. ప్రస్తుతం వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు ఉదయభాను తాజాగా పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది.
ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరడానికి రంగం సిద్దమయింది.ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో విభేదాల నేపథ్యంలో ఆయన బీజేపీని వీడి జనసేన గూటికి చేరబోతున్నట్లు తెలుస్తోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు కొండగట్టు, ధర్మపురి ఆలయంలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు కొండగట్టు, ధర్మపురి ఆలయాలను సందర్శించనున్న విషయం అందరికీ తెలిసిందే.ఈ మేరకు ఇప్పుడే తాజాగా భారీ జన సందోహం మధ్య పవన్ కళ్యాణ్ కొండగట్టుకి చేరుకున్నారు.పవన్ కళ్యాణ్ వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారని ముందే తెలియడంతో ఆయనను చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు కొండగట్టు, ధర్మపురి ఆలయాలను సందర్శించనున్న విషయం తెలిసిందే.కాగా ఈ మేరకు ఇప్పటికే పవన్ హైదరాబాద్ నుంచి కొండగట్టు లోని ఆంజనేయ స్వామి ఆలయానికి బయల్దేరారు. 11 గంటల సమయానికి ఆలయానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారని జనసేన పార్టీ ప్రకటించింది.
Nagababu Tweet: ఓ ప్రముఖ మీడియాలో వచ్చిన అసత్య ప్రచారంపై నాగబాబు స్పందించారు. తను చేసిన వ్యాఖ్యలను.. మరోలా మార్చి చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పొత్తులపై నాగబాబు ఇదివరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ఓ మీడియా సంస్థ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని నాగబాబు అన్నారు. రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాలు.. పావులు కదుపుతున్నాయి. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో జనసేన […]
ఈ నెల 24న జనసేన పార్టీ ఎన్నికల ప్రచార వాహనం వారాహికి తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో వారాహి వాహనానికి సంప్రదాయ పూజలు చేయించనున్నట్లు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైకాపా - జనసేన మధ్య మాటల యుద్దం జరుగుతూనే ఉంటుంది. కాగా పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన భామిని మండలం లో జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.