Home / Janasena
Chandrababu: కడప వేదికగా రెండు రోజులుగా టీడీపీ మహానాడు వైభవంగా జరుగుతోంది. కాగా మహానాడులో రెండో రోజు నిన్న టీడీపీ జాతీయాధ్యక్షుడిగా చంద్రబాబును ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు సంకల్పంతో అవిర్భవించిన తెలుగుదేశం పార్టీ.. చంద్రబాబు నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతూ, నాలుగు దశాబ్దాలుగా నిరంతరం ప్రజా బాహుళ్యంలో ఉందని ప్రశంసించారు. మీకు అన్ని […]
Pawan Kalyan Chennai Tour: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు చెన్నైలో పర్యటిస్తున్నారు. ‘వన్ నేషన్- వన్ ఎలక్షన్’ అంశంపై జరగే సెమినార్ లో ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. తిరువాన్మియూరు రామచంద్ర కన్వెన్షన్ హాలులో సదస్సు జరగనుంది. తెలంగాణ మాజీ గవర్నర్, వన్ నేషన్- వన్ ఎలక్షన్ తమిళనాడు రాష్ట్ర కన్వీనర్ తమిళిసై సౌందర రాజన్ నేతృత్వంలో సెమినార్ నిర్వహిస్తున్నారు. కాగా ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన నిన్న […]
Pawan Kalyan Speech in Tummalapalle about Nature: విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవ సదస్సుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రకృతిని పరిరక్షించుకుంటేనే మనం ఉంటామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక చిన్న మొక్కను నాటడం గొప్ప పని. వనజీవి రామయ్య జీవితం మొత్తంలో లక్షల మొక్కలు నాటారని చెప్పారు. మడ అడవులు సహజంగా ఏర్పడ్డాయి.. సముద్రం దగ్గర ఉంటూ మనలని రక్షిస్తాయి. ఇటీవల మడ […]
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. సినిమాల్లో హీరోగా నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటే.. ఇప్పుడు రియల్ హీరోగా ప్రజలకు సాయం చేస్తూ గుండెల్లో చోటుసంపాదించుకుంటున్నారు. ఎవరైనా తమ సంపాదనను విలాసవంతమైన జీవితానికి ఖర్చు పెడుతారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం తన సంపాదనను పేద ప్రజల కోసం ఖర్చు చేస్తూ.. ఆపదలో ఉన్న వాళ్లందరికీ సాయం చేస్తూ.. మనసున్న […]
Amaravati: అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు తలవంచి మొక్కుతున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గత ఐదేళ్లుగా వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పారు. పోలీసులతో లాఠీ దెబ్బలు బారిన పడ్డారని.. అమరావతి కోసం వారు చేసిన పోరాటాన్ని ఎన్నటికీ మరిచిపోలేమని తెలిపారు. చివరికి 2000 మంది ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. ఏపీ రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని.. అందుకు తగ్గట్టుగానే ప్రధాని నరేంద్ర మోదీతో రాజధాని పనులు పునఃప్రారంభించుకుంటున్నామని అన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో […]
Pawan Kalyan face-to-face with workers : శ్రామికులు లేకపోతే దేశ నిర్మాణం లేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. మే డే సందర్భంగా మంగళగిరిలో ఉపాధి శ్రామికులతో పవన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్మిక దినోత్సవం నుంచి కూలీలు కాదని, ఉపాధి శ్రామికులని పిలుస్తామని హామీనిచ్చారు. శ్రామికుల మాటలు వింటే ఎంతో ఆనందం కలిగిందన్నారు. తాము కూడా చిన్నప్పుడు మూడెకరాల భూమిని అమ్ముకున్నట్లు వివరించారు. పాతికేళ్ల కింద ఎనిమిదెకరాల […]
Pawan Kalyan donates Rs.50 lakhs : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. జమ్ముకాశ్మీర్లోని పవాల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో నెల్లూరు జిల్లాకు చెందిన సోమిశెట్టి మధుసూదన్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో సోమిశెట్టి కుటుంబానికి పవన్ జనసేన పార్టీ తరఫున రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. అతడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. మంగళవారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో నిర్వహించిన కార్యక్రమంలో పహల్గాం అమరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పవన్ […]
Deputy CM Pawan Kalyan : ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గంలో పరుగులు పెడుతోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కూటమి ప్రభుత్వ నాయకులందరం సమన్వయంతో ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి పని చేస్తున్నామని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గంలో రూ.100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు పవన్ శంకుస్థాపన చేశారు. పిఠాపురం అభివృద్ధికి రూ.100కోట్లు మంజూరు.. రైతులకు వ్యవసాయం పనిముట్లు, మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. పిఠాపురంలో […]
Janasena mourning next three days: జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది అమాయకులు మృతి చెందారు. తాజాగా, ఈ దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖండించారు. పహల్గామ్ ఉగ్రదాడి తీవ్రంగా కలిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉగ్రదాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ మేరకు జనసేన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు సంతాప దినాలు పాటించనున్నట్లు వెల్లడించారు. ఈ […]
awan Kalyan : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ సింగపూర్లో ఓ పాఠశాలలో జరిగిన ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. అక్కడే ఓ ఆసుపత్రిలో చికిత్స పొందగా, మార్క్ శంకర్ను వైద్యులు డిశ్చార్జి చేశారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ భార్యతో కలిసి సింగపూర్ వెళ్లిన పవన్… శనివారం రాత్రి పవన్ తన భార్య అన్నాలెజినోవా, కుమారుడు మార్క్ శంకర్, కుమార్తె పొలెనా అంజనా పవనోవాతో కలిసి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. తన […]