Home / Janasena
Nagababu : పిఠాపురం ప్రజలు, జన సైనికులకు రుణపడి ఉన్నామని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం సమీపంలోని చిత్రాడలో ఏర్పాటు చేసిన జయకేతనం సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. ఈ సందర్భంగా 12 ఏళ్ల జనసేన పార్టీ ప్రస్థానంపై ప్రత్యేకంగా రూపొందించిన డాక్యుమెంటరీని వేదికపై ప్రదర్శించారు. పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, పవన్ అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. […]
Janasena leader Nagababu assets values: జనసేన నేత నాగబాబు పేరును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. అయితే అంతకుముందు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబుకు ఏ పదవి వస్తుందనే విషయంపై జోరుగా చర్చ జరిగింది. కానీ చివరికి ఆయనను మండలికి పంపాలని నిర్ణయించుకున్నారు. దీంతో గత కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ […]
Naga Babu MLC Nomination : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వనితారాణికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బలపర్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం […]
MLA Quota MLC Candidate Nagababu: ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన నేత నాగబాబు పేరు ఖరారైంది. ఎమ్మెల్యేల కోటా అభ్యర్థిగా నాగబాబు పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. ఈ మేరకు నామినేషన్ వేయాలని నాగబాబుకు పవన్ కల్యాణ్ సమాచారం అందించారు. కాగా, గత కొన్ని రోజుల క్రితం ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు టీడీపీ, ఒకటి బీజేపీకి కేటాయించారు. ఇందులో భాగంగానే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు […]
YCP Corporators to Join Janasena: ఒంగోలులో వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఒంగోలు కార్పొరేషన్లో 20 మంది వైసీపీ కార్పొరేటర్లతోపాటు ముగ్గురు కో ఆప్షన్ సభ్యులు జనసేనలో చేరటానికి రంగం సిద్ధమైంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వీరంతా శనివారం నాటికి జనసేనాని సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి, జనసేనలో చేరిన తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేనకు బలం పెరిగిన సంగతి […]
AP Deputy CM Pawan Kalyan Plans South IndianTemple Visits : హైందవ ధర్మ పరిరక్షణ కోసం.. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కోసం.. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల సందర్శనకు వెళ్లాలని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. తొలి విడతలో ఈ నెల 5వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని అనుకున్నా వైరల్ ఫీవర్ కారణంగా ఆయన […]
AP Deputy CM Pawan Kalyan rural development: రాజకీయ రణక్షేత్రంలో ఏ రాజకీయ పార్టీకైనా బలం, బలగం… కార్యకర్తలే. పార్టీ శ్రేణులు క్రియాశీలకంగా ఉన్న వారికి ఎదురే ఉండదు. అధిష్టానం పిలుపునిచ్చిన కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడం.. సిద్ధాంతాలు, ఆలోచనలను ప్రజల్లోకి ప్రభావితంగా తీసుకు వెళ్లడం, సభ్యత్వ నమోదులో కార్యకర్తలదే ప్రధాన భూమిక. ఆంధ్రప్రదేశ్ లోని జనసేన ఇప్పుడు అదే బలంతో ముందడుగు వేస్తోంది. తన బలగంతో మరింత సమర్థవంతంగా గ్రామ స్థాయిలో బలోపేతమవుతోంది. గ్రామస్థాయిలో […]
పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి.. దేశంలోనే ఒక రికార్డు నెలకొల్పామని.. జనసేన అదినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రతినిధుల సభలో ఆయన మాట్లడారు.
ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన పోటీచేసిన 21 స్థానాలు గెలవబోతున్నట్లు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు తెలిపారు . అన్ని సర్వేలు, మీడియా సంస్థల నివేదికలు కూటమి అధికారంలోకి రానున్నట్లు చెబుతున్నాయని.. ముఖ్యంగా జనసేన పోటీ చేసిన 21 కి 21 స్థానాల్లో గెలవబోతున్నట్లు సమాచారం ఉందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు
వైసీపీ డీఎన్ఏ లోనే హింస ఉందని మరోసారి రుజువు అయిందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. రాష్ట్రంలో ఓటర్లు విజ్ఞతతో ఓట్లు వేశారని అన్నారు. 81.86 శాతం పోలింగ్ నమోదు కావడమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు.