Home / Janasena
Varahi: రణస్థలిలో జరుగుతున్న యువశక్తి కార్యక్రమంలో నాగబాబు వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రజల పాలన పట్టించుకోని ప్రభుత్వం మనకు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ చేపట్టే యాత్రను అడ్డుకునేందుకే ప్రభుత్వం 1 జీవో తెచ్చిందని నాగబాబు విమర్శించారు. వారాహిని చూస్తే వైసీపీ నాయకులకు ప్యాంట్లు తడిచిపోతున్నాయని అన్నారు. అందుకే వారాహి (Varahi) వాహనంపై రాద్దాంతం చేశారని నాగబాబు ఆరోపించారు. అణచివేత చట్టాలతో ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేస్తోందని అన్నారు. ఉద్యోగాలు లేక విలవిల రాష్ట్రంలో […]
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచకపు పాలనను ఎండగట్టేలా యువత గళం విప్పాలని జనసేన పిలుపునిస్తోంది. దిక్కులు పిక్కటిళ్లేలా జనసేన సమక్షంలో నీ గళం వినిపించు అని కోరుతున్నారు. ’’25 కేజీల బియ్యం ఇవ్వడానికి నేను రాలేదు.. మీకు 25 ఏళ్ల భవిష్యత్ ఇవ్వడానికి జనసేన ఉంది‘ అంటున్నారు.
Nagababu: రాబోయే ఎన్నికల్లో పవన్ ముఖ్యమంత్రి అవుతారని నాగబాబు (Nagababu) అన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలిలో నిర్వహిస్తున్న యువశక్తి సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఘోరంగా ఓడించాలని ఈ సందర్భంగా యువతకు పిలుపునిచ్చారు. వివేకనందా జయంతి గురించి మాట్లాడిన నాగబాబు.. యువతకు సందేశం ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో యువత ఎక్కువ సేపు ఉండకూడదని సూచించారు. అది మంచిది కాదని.. […]
Ambati Rambabu: సత్తెన పల్లి ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) కోర్టు షాక్ ఇచ్చింది. అంబటి పై కేసు నమోదు చేయాలని పోలీసులకు గుంటూరు జిల్లా కోర్టు ఆదేశించింది. సంక్రాంతి సందర్బంగా అంబటి నేత్రుత్వంలో ‘వెఎస్సార్ సంక్రాంతి లక్కీ డ్రా’ పేరుతో టికెట్లు అమ్ముతున్నారని జనసేన నేతలు స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. స్వయంగా మంత్రి అంబటి లక్కీ డ్రా టికెట్లు కొనాలని పబ్లిక్ గా ప్రకటించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ నుంచి […]
ఏపీ ప్రభుత్వ నాడు నేడు పథకం కోసం లారెస్ ల్యాబ్స్ (Laurus labs)నుంచి తీసుకున్న డబ్బులు బాధితుల కుటుంబాలకు అందజేయాలని జనసేన నేత బొల్లిశెట్టి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగినప్పుడు తూతూ మంత్రంగా పరిశ్రమలపై చర్యలు తీసుకుంటున్నట్టు
విశాఖపట్నం సమీపంలోని లారస్ ల్యాబ్స్ లో జరిగిన ప్రమాదంపై ఇప్పటివరకూ నివేదిక రాలేదని అటువంటపుడు యాజమాన్యం నుంచి సీఎం జగన్ సీఆర్ఎస్ చెక్ ఎలా తీసుకుంటారని ప్రముఖ న్యాయవ్యాది కళ్యాణ్ దిలీప్ సుంకర ప్రశ్నించారు
Package Star Jagan: ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి పరవాడ లోని జేఎన్ ఫార్మాసిటీలో డిసెంబర్ 26న అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం విదితమే. ఫార్మాసిటీలోని లారస్ ల్యాబ్స్(Laurus labs) యూనిట్ 3లో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో నలుగురు సజీవ దహనం కాగా, మరొకరు 80 శాతం కాలిన గాయాలతో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటనకు సంబందించి లారస్ ల్యాబ్స్ పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. కంపెనీ నిర్వహణలో నిర్లక్ష్యం తో […]
సూపర్ స్టార్ రజనీకాంత్ టీడీపీ అధినేత, చంద్రబాబుని కలిసిన విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్లోని తన నివాసానికి వచ్చిన రజినీకాంత్ ను చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరువురు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని జనసేన కార్యాలయాన్ని పోలీసులు ముట్టడించారు. నేడు దాచేపల్లిలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో మంత్రి అంబటి రాంబాబు పాల్గొనున్నారు.
పవన్, బాబుల పరామర్శలు ఎందుకో అర్ధం కావడం లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇదేమీ ఆశ్చర్చకరమైన పరిణామం కాదని.. బాబుకు జనసేన పార్టీ బీ టీమ్