Home / International News
యునైటెడ్ కింగ్డమ్లోని చాలా రెస్టారెంట్లకు టమాటాలు లేకుండా వంటలు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయాయి, ఎందుకంటే సరఫరా సంక్షోభం కారణంగా తాజా ఉత్పత్తుల ధర గణనీయంగా పెరిగింది.
ఇటలీ పడవప్రమాదంలో చనిపోయిన 59 మందిలో 24 మంది పాకిస్థానీలు ఉన్నట్లు భావిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోమవారం తెలిపారు.ఆదివారం జరిగిన ప్రమాదంలో 81 మంది బయటపడ్డారు.
ప్రస్తుతం పాకిస్థాన్లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను దెబ్బతీసింది, రోగులకు అవసరమైన మందుల కోసం ఇబ్బందులు పడుతున్నారు.
యునైటెడ్ స్టేట్స్లో ఒక మహిళ అత్యంత అరుదైన సందర్భంలో ’మోమో‘ కవలలకు జన్మనిచ్చింది.బ్రిట్నీ మరియు ఫ్రాంకీ ఆల్బా దంపతులకు ఒక సంవత్సరం క్రితం అలబామాలోని టుస్కలూసాలో వారి మొదటి కవలలు జన్మించారు.
దక్షిణ ఇటాలియన్ తీర నగరమైన క్రోటోన్లో ఆదివారం సముద్రంలో ఓవర్లోడ్ చేయబడిన పడవ మునిగిపోవడంతో ఒక చిన్న శిశువుతో సహా 40 మంది వలసదారులు మరణించారని ఇటాలియన్ మీడియా తెలిపింది.
పాకిస్తాన్ మీడియా డాన్ నివేదిక ప్రకారం, ఐదు నెలల్లో మొదటిసారిగా పాకిస్తాన్లో వారపు ద్రవ్యోల్బణం 40 శాతానికి పైగా పెరిగింది.
కాంబోడియాలోని ప్రెయ్ వెంగ్ ప్రావిన్స్కు చెందిన 11 ఏళ్ల బాలిక హెచ్5ఎన్1 వైరస్ బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్తో మరణించడం ఆందోళనకు దారితీసింది.
రోజు వారి వినియోగించే కూరగాయల కొరత బ్రిటన్ ను తీవ్రంగా వేధిస్తోంది. స్పెయిన్, ఉత్తర ఆఫ్రికాలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రవాణా తగ్గిపోయింది.
హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్ లైంగిక వేధింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దశాబ్దాలపాటు హాలీవుడ్లో నిర్మాతగా వెలిగిన హార్వేకు మరో 16 ఏళ్ల జైలు శిక్ష పడింది.
ఖలిస్తానీ గ్రూపులు ఆస్ట్రేలియాలోని దేవాలయాలను ధ్వంసం చేసిన కొన్ని రోజుల తర్వాత తాజాగా బ్రిస్బేన్లోని భారత కాన్సులేట్పై దాడి జరిగింది. భారత కాన్సులేట్ వద్ద ఖలిస్తానీ మద్దతుదారులు ఖలిస్తానీ జెండాలను ఎగురవేశారు.