Home / International News
నేపాల్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది.నేపాల్ పార్లమెంట్లో రెండవ అతిపెద్ద పార్టీ సీపీఎన్ (యుఎంఎల్) సోమవారం ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ "ప్రచండ" నేతృత్వంలోని ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది
టెస్లా స్టాక్ ధరలు పెరగడంతో ఎలోన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా తన స్దానాన్ని తిరిగి పొందాడని బ్లూమ్బెర్గ్ నివేదిక వెల్లడించింది. టెస్లా షేర్లు క్షీణించడంతో డిసెంబర్ 2022లో ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తిగా మస్క్ తన స్దానాన్ని పోగోట్టుకున్నాడు.
ఇరాన్ కరెన్సీ రికార్డు స్థాయిలో పతనమవుతోంది. అమెరికా డాలరుతో పోలిస్తే 6లక్షల ఇరానియన్ రియాల్స్కు పడిపోయింది. మూడు రోజుల క్రితం ఐదు లక్షల రియాల్లుగా ఉండగా.. తాజాగా అది మరింత క్షీణించింది
రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ను ఏదో ఒక రోజు ఆయన సన్నిహిత సహచరులే చంపేస్తారని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇయర్ అనే ఉక్రెయిన్ డాక్యుమెంటరీ విడుదల సందర్భంగా జెలెన్ స్కీ చేసినట్లు అమెరికాకు చెందిన న్యూస్ వీక్ వెల్లడించింది.
ఉత్తర కొరియాలో హాలీవుడ్ లేదా విదేశీ చిత్రాలను చూస్తూ పట్టుబడిన పిల్లలు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వం ప్రారంభించిన కొత్త నిబంధనల ప్రకారం జైలు శిక్షను ఎదుర్కొంటారు.
యునైటెడ్ కింగ్డమ్లోని చాలా రెస్టారెంట్లకు టమాటాలు లేకుండా వంటలు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయాయి, ఎందుకంటే సరఫరా సంక్షోభం కారణంగా తాజా ఉత్పత్తుల ధర గణనీయంగా పెరిగింది.
ఇటలీ పడవప్రమాదంలో చనిపోయిన 59 మందిలో 24 మంది పాకిస్థానీలు ఉన్నట్లు భావిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోమవారం తెలిపారు.ఆదివారం జరిగిన ప్రమాదంలో 81 మంది బయటపడ్డారు.
ప్రస్తుతం పాకిస్థాన్లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను దెబ్బతీసింది, రోగులకు అవసరమైన మందుల కోసం ఇబ్బందులు పడుతున్నారు.
యునైటెడ్ స్టేట్స్లో ఒక మహిళ అత్యంత అరుదైన సందర్భంలో ’మోమో‘ కవలలకు జన్మనిచ్చింది.బ్రిట్నీ మరియు ఫ్రాంకీ ఆల్బా దంపతులకు ఒక సంవత్సరం క్రితం అలబామాలోని టుస్కలూసాలో వారి మొదటి కవలలు జన్మించారు.
దక్షిణ ఇటాలియన్ తీర నగరమైన క్రోటోన్లో ఆదివారం సముద్రంలో ఓవర్లోడ్ చేయబడిన పడవ మునిగిపోవడంతో ఒక చిన్న శిశువుతో సహా 40 మంది వలసదారులు మరణించారని ఇటాలియన్ మీడియా తెలిపింది.