Home / Hyderabad
Hyderabad: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న మిస్ వరల్డ్ పోటీలకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా ఈవెంట్ జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా 120 దేశాలకు చెందిన అందాల భామలు పోటీలో పాల్గొనేందుకు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. మరోవైపు మిస్ వరల్డ్ పోటీలకు హాజరైన అతిథులకు, పోటీదారులకు నగరంలోని పలు హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. అలాగే ఆయా హోటళ్ల వద్ద భారీ భద్రత కల్పించారు. […]
Hyderabad: మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ముస్తాబైంది. ఈనెల 10 నుంచి 31 వరకు 72వ మిస్ వరల్డ్ పోటీలు జరగనుంది. హైటెక్స్ వేదికగా జరగనున్న ఈ పోటీలకు ప్రపంచవ్యాప్తంగా 120 నుంచి అందాల భామలు భారత్ రానున్నారు. ఇప్పటికే 109 దేశాల నుంచి కంటెస్టెంట్స్ నగరానికి చేరుకున్నారు. మిగిలినవారు రేపటిలోగా హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉంది. కాగా పోటీలో భారత్ తరపున పోటీ చేయనున్న నందిని గుప్తా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇక పోటీకి […]
Indian Army: భారత సైన్యానికి మద్దతుగా నేడు హైదరాబాద్లో సంఘీభావ ర్యాలీ నిర్వహించనున్నారు. సెక్రటేరియట్ నుంచి నెక్లెస్రోడ్ వరకు ర్యాలీ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు ర్యాలీని సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. ర్యాలీలో మంత్రులు, ముఖ్య నేతలు, అధికారులు పాల్గొననున్నారు. యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సైన్యానికి సంఘీభావం తెలుపుదామన్నారు రేవంత్ రెడ్డి. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో… రాష్ట్రం, హైదరాబాద్ నగరంలో తీసుకోవాల్సిన చర్యలు, సన్నద్ధత పై… రక్షణ, […]
Nandini Gupta : తెలంగాణ గురించి మాట్లాడిన ప్రతిసారి తనకు గొప్ప అనుభూతి కలుగుతుందని మిస్ ఇండియా నందిని గుప్తా అన్నారు. తెలంగాణ సంస్కృతి, అభివృద్ధి ఎంతో గొప్పగా ఉంటాయని కొనియాడారు. హైదరాబాద్ నగరం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. హైదరాబాద్ ప్రజలు ప్రేమను పంచుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాదీ బిర్యానీ నుంచి ఇరానీ చాయ్ వరకు ఆహారం అద్భుతంగా ఉంటుందన్నారు. పోటీల్లో పాల్గొనే ప్రతి యువతి ఒక గొప్ప లక్ష్యంతో ముందడుగు వేస్తున్నారని చెప్పారు. మరోవైపు […]
Hyderabad: 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. ప్రేమపేరుతో యువడు వేధించగా ఈ ఘటన సంభవించింది. పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని తల్లిదండ్రులు బాలిక శవంపై పడి రోదిస్తున్నారు. హయత్ నగర్లోని రంగనాయకుల గుట్టలో ఓ బాలిక ఆత్మహత్య కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మీనాక్షి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే గత కొన్ని రోజులుగా రోహిత్ అనే యువకుడు ప్రేమ పేరుతో మీనాక్షిని వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. తనను ప్రేమించాలని ఇంస్టాగ్రామ్లో బాలికకు […]
Hyderabad: మదీనాగూడలోని అంకురా హాస్పిటల్ లో విధులు నిర్వహిస్తున్న ఫేక్ డాక్టర్ ను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ బృందం గుర్తించింది. కలపాల భరత్ కుమార్ అనే వ్యక్తి గత కొద్దీ రోజులుగా మదీనగూడలోని అంకురా హాస్పిటల్లో డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఎంబీబీఎస్ ఫెయిల్ అయి ఫేక్ సర్టిఫికెట్స్ తో అంకురా హాస్పిటల్ లో పిడియాట్రిక్ డాక్టర్ గా సేవలు అందిస్తూనే.. డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. భైరం భరత్ […]
AP BJP MLA Sujana Chowdary Ijury In Lonodn Tour: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్ర గాయాలయ్యాయి. లండన్ పర్యటనలో ఉన్న ఆయన ఓ సూపర్ మార్కెట్ వద్ద కాలు జారడంతో కిందపడ్డాడు. ఈ ఘటనలో ఆయన కుడి చేతి భాగంలో ఎముక విరిగింది. వెంటనే ఆక్కడ స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు. ఈ మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ తీసుకొచ్చినట్లు […]
Hyderabad: తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర రోడ్డు రవాణ, జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా అంబర్ పేట ఫ్లైఓవర్, బీహెచ్ఈఎల్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా అందరికీ నమస్కారం, బాగున్నారా.. అంటూ తెలుగులో ఉపన్యాసం ప్రారంభించారు. రాష్ట్రంలో జాతీయ రహాదారులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇందుకు భారీగా నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. అలాగే హైదరాబాద్ […]
Hyderabad Metro Rail Ticket charges Hike: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో బిగ్ షాక్ తగలనుంది. త్వరలో మెట్రో ఛార్జీలు పెంచనున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా హైదరాబాద్ మెట్రో నష్టాల్లో ఉంది. ఈ నష్టాలను భర్తీ చేసేందుకు మెట్రో ఛార్జీలు పెంచాలని ఎల్ అండ్ టీ నిర్ణయం తీసుకుంది. కరోనా తర్వాత నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న మెట్రోను లాభాలు తీసుకొచ్చేందుకు గతంలోనే ఛార్జీలు పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఛార్జీల పెంపు విషయమై అప్పుడు […]
Hyderabad: నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్టేషన్ లో కేసు నమోదైనట్లు తెలిపారు. రాష్ట్ర డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వఎస్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ శాంతికుమారి, దాన కిషోర్ తదితరులు హైదరాబాద్ మెట్రో రైలులో బెట్టింగ్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారని ఓ విడియోను రిలీజ్ చేశాడు. దాదాపు రూ.300 కోట్ల రూపాయల లావాదేవీలు అక్రమంగా జరిగాయని ఆరోపించాడు. దీంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. […]