Home / derailed
సోమవారం తెల్లవారుజామున ఒడిశాలోని డుంగురి నుంచి బార్గఢ్కు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సున్నపురాయితో వెళ్తున్న గూడ్స్ రైలులోని అనేక వ్యాగన్లు బార్ఘర్ జిల్లా సంబర్ధరా సమీపంలో పట్టాలు తప్పాయి. ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొని కనీసం 275 మంది ప్రాణాలు కోల్పోయిన మూడు రోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది.
ఒడిశాలోని బాలాసోర్లో కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. ప్రమాదం సందర్బంగా రైలులోని పలు బోగీలు బోల్తా పడ్డాయి. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కోసం బృందాలు బయలుదేరాయి.