Home / crime news
కడప నగరంలో సంచలన సృష్టించిన సెల్ ఫోన్ల కంటైనర్ దొంగతనం కేసును పోలీసులు ఛేధించారు. ఈ కేసులో కోట్ల రూపాయల విలువచేసే సెల్ ఫోన్లను రికవరీ చేశారు. అంతరాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తున్న ముఠాను అరెస్ట చేశారు.
నగరంలోని మీర్ పేట్ లో మరో దారుణం చోటుచేసుకొనింది. 9వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు.
మద్యం మత్తులో తండ్రి విచక్షణారహితంగా కొట్టడంతో కుమారుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ నేరేడ్మెట్లో జరిగింది చోటుచేసుకుంది.
కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ-కశ్మీర్ లో సబ్-ఇన్స్పెక్టర్ల రిక్రూట్మెంట్ స్కామ్ లో సీబీఐ నలుగురిని అరెస్ట్ చేసింది. కశ్మీర్ పోలీస్ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సురేందర్ సింగ్ తో సహా నలుగురిని సిబిఐ అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
రైలులో రూ. 50 కోట్లకు పైగా విలువైన కొండచిలువలు, అరుదైన జాతుల పాములు, ఊసరవెల్లులు తదితరాలను తీసుకెళ్తున్న మహిళను అరెస్టు చేసారు.
ఏ పని చేయాలన్నా పక్కా ప్లానింగ్ ఉండాలంటారు. దాన్ని నిరూపిస్తూ ఓ దొంగల బ్యాచ్ యజమాని ఇంటిని నిలువునా దోచేశారు. నమ్మకంగా ఉంటూనే పక్కా ప్లాన్ తో కోట్ల రూపాయల నగదు, బంగారంతో ఉడాయించిన ఆ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకొనింది.
రాజస్థాన్ బరన్ జిల్లాలోని అంట పట్టణంలో ఓ తల్లి తన 13 ఏళ్ల కూతురిని గొంతుకోసి హత్య చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన పెద్ద కొడుకు ఆరోగ్యం బాగుండాలని కూతురిని హత్య చేసింది. దీనికి సంబంధించి వివరాలివి.
సమాజంలో రోజు రోజుకు నేరాలు అధికమౌతున్నాయి. సంబంధం లేని వ్యవహారాల్లో కూడా క్షణికావేశాలకు గురౌతున్నారు. ఈ క్రమంలోనే వైఫై పాస్వర్డ్ చెప్పలేని కారణంగా ఓ బాలుడిని కత్తి పొడిచి చంపిన ఘటన ముంబైలో జరిగింది.
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. శ్మశానవాటికలో యువతి పై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.
కేరళలో తనతో విడిపోవడానికి నిరాకరించినందుకు తన 23 ఏళ్ల యువకుడికి విషమిచ్చి చంపిన యువతి తరువాత పోలీస్ స్టేషన్లో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.