Home / Congress Party
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తాజాగా విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి, కాంగ్రెస్ సర్కారు గురించి, వైకాపా ప్రభుత్వం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాయ్ పూర్ వేదికగా జరుగుతున్న కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో.. భాజపా పై విమర్శలు చేసిన సోనియా గాంధీ.. రాజకీయాల నుంచి విరమణపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
MP Komatireddy: తెలంగాణలో వచ్చే ఎన్నికలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో హంగ్ ఏర్పడటం ఖాయమని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో.. రాష్ట్రంలో మరోసారి రాజకీయం హీటెక్కింది.
Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ( congress) లో అంతర్గత కుమ్ములాటలు రోజురోజూకూ ఎక్కువవుతున్నాయి. పార్టీలో ఏ నేత.. ఎప్పుడు ఎవరిపై విమర్శలకు దిగుతారో చెప్పలేని పరిస్థితి. అధిష్టానం ఎన్ని పంచాయితీలు పెట్టినా .. ఇక్కడి నేతల మధ్య మాత్రం ఎప్పుడూ ఏదో ఒక వివాదం తెరపైకి వస్తుంది. తాజాగా పార్టీ సీనియర్ నేత కొండా సురేఖ(Konda Surekha) కీలక వ్యాఖ్యలు చేశారు. అందరం కలిసి పనిచేయక పోవడంతోనే ఓడిపోయామని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా అందరూ కలిసి […]
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ. ఆర్ఎస్ఎస్ ను కౌరవులతో పోల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ 50 ఏళ్ల వయస్సులో బహిరంగ సభలో తన సోదరిని ఏ పాండవుడు ముద్దు పెట్టుకుంటాడు? అని ప్రశ్నించారు.
కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ( సీఆర్పీఎఫ్ ) మార్గదర్శకాల ప్రకారం రాహుల్ గాంధీకి భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తెలియజేసింది.
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి అందరికీ తెలిసిందే. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలా వారసత్వాన్ని
కోవిడ్ -19 మార్గదర్శకాలను సరిగ్గా పాటించకపోతే భారత్ జోడో యాత్రను నిలిపివేయాలని కేంద్రం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కోరింది.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు వ్యతిరేకంగా మంగళవారం రాజ్యసభలో బీజేపీ సభ్యులు ఆందోళకు దిగారు.
భారత్ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రపంచంలోని ప్రజలతో మాట్లాడాలనుకుంటే హిందీ పనిచేయదని ఇంగ్లిష్ ఉపయోగపడుతుందని అన్నారు.