Home / Congress Party
ఎవరి మండలంలో వారు భరించాలంటున్న ఏఐసీసీ. వరస అపజయాలతో పార్టీకి ఫండింగ్ కరువు.
మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సామాగ్రి దగ్దమైంది. ఉద్దేశ్యపూర్వకంగానే ఈప్రచార సామాగ్రిని దుండగులు దగ్ధం చేశారని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి.
వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుగాంచిన కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ గురువారం అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముపై చేసిన వ్యాఖ్య దుమారం రేపింది.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు విధేయులైన 90 మందికి పైగా రాజస్థాన్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో కాంగ్రెస్ అధ్యక్షపదవిరేసునుంచి అశోక్ గెహ్లాట్ తొలగించబడ్డారు.
రాజస్థాన్ లో సీఎం మార్పు తీవ్ర రాజకీయ సంక్షోభానికి దారితీస్తోందని చెప్పవచ్చు. సీఎంగా సచిన్ పైలట్ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ గెహ్లాట్ వర్గం కాంగ్రెస్ అధిష్ఠానానికి వ్యతిరేకంగా నిరసన బావుటా ఎగురవేసింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన 82 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.
జమ్ముకశ్మీర్లో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలందించి, గత కొద్ది కాలంగా పార్టీ నుంచి సంబంధ బాంధవ్యాలు తెంచుకున్న గులాం నబీ ఆజాద్ నేతృత్వంలో కొత్త పార్టీ పురుడుపోసుకోనుంది. కాగా నేడు పార్టీ పేరు, దానికి సంబంధించిన పూర్తి విధివిధానాలను ఆజాద్ ప్రకటించనున్నారు.
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ గద్దె దించేంతవరకు తాను నిద్రపోయేది లేదని పదే పదే భాజపా పెద్దలపై విరుచుక పడుతూ జాతీయ పార్టీని స్ధాపించేందుకు సిద్ధమైన సీఎం కేసిఆర్ కసరత్తు డిసెంబర్ కు వాయిదా పడిన్నట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నికతో పాటు జాతీయ పార్టీ విధి విధానాలపై పూర్తి స్ధాయి ఎన్నికల కమీషన్ కు సమర్పించేందులో ఆలస్యమే కారణంగా పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరదపవార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి తాను వ్యతిరేకం కాదని, 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి జోడో యాత్ర ప్రయోజనంగా మారుతుందని తెలిపారు.
రాజకీయాలు నాకు దూరం కాదు అంటూ చిరంజీవి అటు అభిమానుల్లోనూ ఇటు రాజకీయనేతల్లోనూ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాడు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ చిరంజీవికి కొత్త ఐడీ కార్డును జారీ చేసింది. పీసీసీ డెలిగేట్గా చిరును గుర్తిస్తూ ఈ కొత్తకార్డును ఇచ్చింది. ఈ కార్డుకి 2027 వరకు కాలపరిమితి వుంటుందని తెలిపింది.
కాంగ్రెస్ లేకుండా భాజాపా వ్యతిరేక ఫ్రంట్ వైపు ఊవిర్ళూలుతున్న ప్రతిపక్ష పార్టీలంతా మూర్ఖుల స్వర్గంలో జీవిస్తున్నారని గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. ఆయన పిటిఐ వార్త సంస్ధతో పలు విషయాలు తెలియచేశారు