Home / Bus Accident
ఒడిశా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గంజాం జిల్లాలోని దిగపహండిలో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. కాగా గాయపడిన వారిని స్థానికంగా ఉన్న
సౌదీ అరేబియాలో బస్సు వంతెనను ఢీకొని బోల్తాపడి మంటలు చెలరేగడంతో 20 మంది ఉమ్రా యాత్రికులు మరణించారు. ఈ ప్రమాదంలో 29 మంది గాయపడ్డారు. బస్సుబ్రేకులు ఫెయిల్ కావడం వల్లే రోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం.
బంగ్లాదేశ్లోని మదారిపూర్లోని షిబ్చార్ ఉపజిల్లాలోని కుతుబ్పూర్ ప్రాంతంలో ఢాకాకు వెళ్తున్న బస్సు పద్మ వంతెన వద్దకు వెళ్లే రహదారిపై నుండి ఒక కాలువలోకి దూసుకెళ్లడంతో కనీసం 17మంది మరణించగా 30 మంది గాయపడ్డారు.
దక్షిణ అమెరికాలోని పనామాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో కనీసం 39 మంది వలసదారులు మరణించారు. వీరందరూ అమెరికాకు వలసవెడుతున్నవారే.
పెళ్లి ఇంట విషాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడి 25 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 21 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన ఉత్తరాఖండ్లో చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సు ప్రయాణికులతో వెళ్తుండగా, ధార్ జిల్లా ఖల్ఘాట్ వద్ద అదుపుతప్పి నర్మదా నదిలో పడిపోయింది.