Home / Bus Accident
నేపాల్లోని లుంబినీ ప్రావిన్స్లో ఉన్న రప్తి నదిలో శుక్రవారం ప్రయాణీకుల బస్సు పడిపోవడంతో ఇద్దరు భారతీయులతో సహా కనీసం 12 మంది మరణించారు. ఖాట్మండు పోస్ట్ ప్రకారం, బస్సు నేపాల్గంజ్ నుండి ఖాట్మండుకు వెళుతుండగా, భలుబాంగ్లోని రప్తి వంతెనపై నుండి ఈస్ట్-వెస్ట్ హైవే వెంబడి నదిలోకి పడిపోయింది.
ఏపీలో వరుస బస్సు ప్రమాదాలు ప్రజలకు భయాందోళనలు కలగజేస్తున్నాయి. విజయవాడ బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించి ముగ్గురి ప్రాణాలను బలి తీసుకున్న విషయం మరువక ముందే తాజాగా అనంతపురంలో మరో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అనంతపురం కలెక్టరేట్ సమీపంలో జరిగిన ఈ దారుణ ఘటనలో
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో బస్సు ప్లాట్ 12వ నెంబర్ ప్లాట్ ఫామ్ పైకి దూసుకువెళ్లింది. దీంతో పలువురు ప్రయాణికులు పైకి బస్సు వెళ్లడంతో చక్రాల కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరికొంతమందికి గాయాలు అయ్యాయి.
నేపాల్లోని మాధేష్ ప్రావిన్స్లోని పర్వత రహదారికి 50 మీటర్ల దూరంలో వారు ప్రయాణిస్తున్న బస్సు పడిపోవడంతో ఆరుగురు భారతీయ యాత్రికులతో సహా ఏడుగురు మరణించినట్లు మీడియా నివేదిక గురువారం తెలిపింది.
సెంట్రల్ మొరాకోలోని అజిలాల్ ప్రావిన్స్లో ఆదివారం జరిగిన బస్సు ప్రమాదంలో కనీసం 24 మంది మరణించారు, ఇది దేశంలో ఇటీవలి సంవత్సరాలలో ఇటువంటి ఘోరమైన ప్రమాదాలలో ఒకటి.మొరాకో స్థానిక అధికారుల ప్రకారం, సెంట్రల్ మొరాకోలోని డెమ్నేట్ అనే చిన్న పట్టణంలో వీక్లీ మార్కెట్కు వెళుతుండగా ప్రయాణికులను తీసుకెళ్తున్న మినీబస్సు ఒక మలుపు వద్ద బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది.
మెక్సికో దేశంలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. నాయారిట్ రాష్ట్రంలో రాజధాని టెపిక్కు కొద్ది దూరంలో ఉన్న బర్రాంకా బ్లాంకా ప్రాంతంలో రహదారి నుంచి బస్సు లోయలో పడిపోయింది. 40 మంది ప్రయాణికులతో టియువానా వైపు వెళుతున్న బస్సు అకస్మాత్తుగా అదుపు తప్పి 164 అడుగుల లోతున్న లోయలో పడిపోయిందని అక్కడి అధికారులు తెలిపారు.
బంగ్లాదేశ్లోని ఛత్రకాండ ప్రాంతంలో శనివారం బస్సు రోడ్డు పక్కన ఉన్న చెరువులో పడిపోవడంతో 17 మంది మరణించగా పలువురు గాయపడ్డారు.బాధితుల్లో ఏడుగురు మైనర్లు, ఐదుగురు మహిళలు ఉన్నారు.
మెక్సికోలోని ఓక్సాకా రాష్ట్రంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రయాణీకుల బస్సు అదుపు తప్పి లోయలోకి పడిపోవడంతో ఏడాదిన్నర పసిబిడ్డతో సహా కనీసం 29 మంది మరణించారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది గాయపడ్డారు.
మహారాష్ట్రలో ఘోర రోడ్డు విషాద ఘటన చోటు చేసుకుంది. బుల్ధానాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్ప్రెస్వేలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణిస్తోన్న బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో 25 మంది సజీవ దహనం కాగా.. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా మారింది. బస్సు యావత్మాల్ నుంచి
ఒడిశా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గంజాం జిల్లాలోని దిగపహండిలో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. కాగా గాయపడిన వారిని స్థానికంగా ఉన్న