Home / Bus Accident
పెళ్లి ఇంట విషాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడి 25 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 21 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన ఉత్తరాఖండ్లో చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సు ప్రయాణికులతో వెళ్తుండగా, ధార్ జిల్లా ఖల్ఘాట్ వద్ద అదుపుతప్పి నర్మదా నదిలో పడిపోయింది.