Home / Bengaluru
గతంలో ఎన్నడూ లేని విధంగా బెంగళూరును వర్షాలు ముంచెత్తాయి. ఐటీ నగరి, కర్ణాటక రాజధాని అయిన బెంగళూరు ఇటీవల కురిసిన వర్షాల ధాటికి నీటమునిగింది. దానితో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కకుని ఉన్నాయి.
సాధారణంగా ఏటీఎంలను మనీ విత్ డ్రా చేసేందుకే ఉపయోగిస్తాం కదా అయితే తాజాగా వేడి వేడి ఇడ్లీలు అందించే ఏటీఎంలు కూడా అందుబాటులోకి వచ్చాయండోయ్. ఇదిక్కడా అలా ఎలా వేడివేడి ఇడ్లీలు వస్తున్నాయా అనుకుంటున్నారా.. కర్ణాటక రాజధానిలో ఒక స్టార్టప్ కంపెనీ ఈ‘ఇడ్లీ ఏటీఎం’లను అందుబాటులోకి తెచ్చింది. మరి దాని విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
బెంగళూరులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సిల్లీ రీజన్తో ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటుంటే చుట్టూ ఉన్న తోటి విద్యార్థులు కూర్చుని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకీ వారిరువురు కొట్టుకోవడానికి కారణం ఏంటో తెలిస్తే మీరు షాక్ అవ్వక మానరు.
సినీ అవార్డుల కార్యక్రమాల్లో ఫిలింఫేర్ పురస్కారాలు చాలా ప్రత్యేకమైనవి. ఈవెంట్లో 2020,2021 సంవత్సరాలకుగాను ఫిలింఫేర్ అవార్డులకు ఎంపికైన వారి పేర్లు ప్రకటించారు. కాగా సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప ది రైజ్ చిత్రానికి అత్యధికంగా ఏడు అవార్డులు రావడం విశేషం.
దసరా అయిపోయి దీపావళి వచ్చేస్తుంది. దీపావళి పండుగను ఉత్తరాది రాష్ట్రాల్లో వైభవంగా నిర్వహించుకుంటారు. కాగా ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు శని, ఆదివారాల్లో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనింది.
బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బిబిఎంపి) సుమారు 700 వర్షపు నీటి కాలువల పై వివిఐపి ఆక్రమణదారుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో టెక్ పార్కులు, హై ప్రొఫైల్ బిల్డర్లు, ప్రైవేట్ ఆసుపత్రులు మరియు డెవలపర్లు ఉన్నారు.
బెంగళూరులోని ఐటీ కంపెనీలను ఉద్దేశించి కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్.అశోక సంచలన వ్యాఖ్యలు చేసారు. 30కి పైగా ఐటీ కంపెనీలు మురికినీటి కాలువలను ఆక్రమించుకున్నాయని అన్నారు. ధనికులైనా పేదవారైనా ఏదైనా ఆక్రమణలను కూల్చివేయాలని మేము మా అధికారులను కోరాము.
బెంగుళూరులో భారీ వరదల కారణంగా ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. డాక్టర్ గోవింద్ నందకుమార్, గ్యాస్ట్రోఎంటరాలజీ సర్జన్ మణిపాల్ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో సర్జాపూర్-మరాతహళ్లి మార్గంలో ట్రాఫిక్లో చిక్కుకుపోయాడు. తన ప్రయాణంలో, అతను తన వాహనం నుండి దిగి, పరిగెత్తాడు. ఈ వీడియో ఇపుడు వైరల్ గా మారింది.
వాయి కాలుష్యాన్ని తగ్గించేలా ప్రపంచ వ్యాప్తంగా చేపడుతున్న పర్యావరణ పరి రక్షణలో భాగంగా దేశంలో పర్యావరణ హిత ఇందనం పై దృష్టి సారించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పిలుపు నిచ్చారు.
ఓవైపు అతాకుతలం. మరో వైపు హ్యపీ ఈటింగ్. ఇంకేముంది ఒక్కసారిగా ప్రజల్లో ఆగ్రహం వెల్లుబికింది. అంతే సోషల్ మీడియా వేదికగా అందుకు కారణమైన వ్యవహారం పై నెటిజన్లు దుమ్ము దులిపేసారు.