Home / Bengaluru
బృహత్ బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర రైతులకు మద్దతుగా నందిని పాలను మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. గుజరాత్కు చెందిన డెయిరీ దిగ్గజం అమూల్కు బెంగళూరు డెయిరీ ప్రొడక్ట్లోకి ప్రవేశిస్తున్న నేపధ్యంలో బీజేపీ మరియు ప్రతిపక్ష కాంగ్రెస్ మరియు జెడి(ఎస్) మాటల యుద్ధానికి దిగాయి.
Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇంటి అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అక్కడి ఇళ్ల యజమానులకు తమ ఆదాయంలో.. ఎక్కువ అద్దెల నుంచే వస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
బెంగళూరు టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కు దిగింది. విరాట్ వర్సెస్ రోహిత్ సేనల పోరులో ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.
తనకు జరిగిన అన్యాయం గురించి యువతి కుటుంబ సభ్యులకు తెలిపడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కర్ణాటక పర్యటించారు. తన పర్యటన సందర్భంగా చిక్కబళ్లాపూర్, బెంగుళూరు మరియు దావణగెరెలలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలలో ప్రధాని పాల్గొన్నారు. అంతేకాదు బెంగుళూరు మెట్రో ఫేజ్ 2 యొక్క కొత్త సెక్షన్ను కూడా మోదీప్రారంభించారు.
నిద్ర కూడా ఓ వరమే.. పడుకోగానే నిద్ర పట్టేస్తే ఎంతో హాయిగా ఉంటుంది. కొంతమంది ఏ కాస్త సమయం దొరికినా ఓ కునుకేస్తారు. సరిపడా నిద్ర పోయినవారికి ఎలాంటి ఒత్తిడి ఉండదు.
పురుషుల హక్కుల కోసం పోరాడే సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫెడరేషన్ (SIFF)కి చెందిన పురుషుల బృందం టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ కోసం బెంగళూరులోని ఫ్రీడం పార్క్లో ప్రత్యేక ‘పూజ’ నిర్వహించింది
Bengaluru Metro: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నగవర ప్రాంతాంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి ఇద్దరు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బైక్ పై వెళ్తున్న ఓ కుటుంబంపై ఇనుప రాడ్డులతో ఉన్న పిల్లర్ ఒక్కసారిగా కూలింది. ఈ ప్రమాదంలో తల్లి మూడేళ్ల కుమారుడు మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన తండ్రి, కుమార్తెను స్థానికులు ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు […]
కుక్కకు 20 కొట్లట? నిన్నటి నుంచి సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్న న్యూస్ ఇది. సోషల్ మీడియానే కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ వార్తను హైలైట్ చేస్తోంది.
బెంగళూరులోని 47 ఏళ్ల వ్యాపారవేత్త ఆదివారం ఇక్కడ తన కారులో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.