Home / bengaluru
RCB marketing head Nikhil Arrested in Bengaluru stampede Issue: ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో తొలి కేసు నమోదు చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఈవెంట్ నిర్వాహక సంస్థ అధికారులను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలే ముంబైకి వెళ్తుండగా.. బెంగళూరులోని ఎయిర్పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే విక్టరీ […]
BJP Demand to CM Siddaramaiah, Deputy CM Shivakumar arrest : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా అలజడి సృష్టించింది. ఈ తొక్కిసలాటలో 11 మంది మృతిచెందగా.. మరో 40 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. తాజాగా, కొంతమంది గతంలో జరిగన సంఘటనలకు ఈ ప్రమాదానికి సంబంధించిన అంశాన్ని జోడించి చర్యలు ఉంటాయా? అని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా సీఎం సిద్ధరామయ్యతో పాటు […]
Karnataka Home Minister G. Parameshwara : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవాల కోసం 8 లక్షల మంది అభిమానులు తరలివచ్చారని కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర తెలిపారు. దీంతో తొక్కిసలాటకు దారితీసిందన్నారు. విధానసౌధ బయట లక్ష మంది ఉంటారని అంచనా వేశామన్నారు. మైదానం వెలుపల 25 వేల మంది ఉంటారని భావించామన్నారు. 2.5 లక్షల మంది వస్తారని ఊహించలేదని తెలిపారు. బుధవారం 8.70 లక్షల మెట్రో టికెట్లు అమ్ముడు పోయాయన్నారు. అవన్నీ క్రికెట్ అభిమానులవే అనుకుంటే 8 […]
DK Shivakumar gets emotional : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సం సందర్భంగా తొక్కిసలాటలో టీనేజీ పిల్లలు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భావోద్వేగానికి గురయ్యారు. ఘటన తర్వాత తొలిసారి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరును తలచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. బాధను ఏ కుటుంబం భరించలేదన్నారు. పిల్లల మృతదేహాలపై రాజకీయాలా? తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో 15 ఏళ్ల పిల్లలు కూడా ఉన్నారని ఆవేదన వ్యక్తం […]
Virat Kohli reacts on Bengaluru stadium Incident: 18 ఏళ్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సంబరాలు చేసుకుంది. తొలిసారి టైటిల్ గెలవడంతో కర్ణాటక క్రికెట్ సంఘం ఆటగాళ్లను సన్మానించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సంబరాలు విషాదాన్ని నింపాయి. క్రికెట్ అభిమానులు అధిక సంఖ్యలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియానికి తరలివచ్చారు. అధికారులు ఊహించని విధంగా అభిమానులు పోటెత్తడంతో […]
CM Siddaramaiah Key Decisions to Bengaluru Tragedy: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనపై ఆ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఈ మేరకు 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ సీఎం సిద్ధరామయ్య సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఆర్సీబీ విక్టరీ పరేడ్ తీవ్ర విషాదం నింపింది. చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరగడంతో 11 మంది మృతి చెందగా.. 47 మందికి గాయాలయ్యాయి. అంచనాకు మించి […]
Bengaluru : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అంటూ బీజేపీ ఆరోపించింది. ప్రభుత్వం ప్రజలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. సరైన ప్రణాళిక లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించిందన్నారు. అందుకే ప్రమాదం జరిగిందన్నారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత […]
Qualifier 1 : ipl 2025 : PBKS vs RCB: పంజాబ్ నిర్థేశించిన 101లక్ష్యాన్ని బెంగళూరు సునాయాసంగా గెలిచింది. రెండు వికెట్ల నష్టానికి 106పరుగులు చేసి విజయఢంకా మోగించింది. ఓపెనర్లు సాల్ట్ 27 బంతుల్లో 56 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీ 12 బంతులకు 12 పరుగులు చేసి వెనుదిరిగాడు. మయాంక్ అగర్వాల్ 13బంతుల్లో 19పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రజత్ పాటిదార్ 8బంతుల్లో 15పరుగులు చేయగా విజయం లభించింది. మొదటి […]
Breaking News: బెంగళూరులోని చందపురలో రైల్వె పట్టాల దగ్గర గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యప్తు ప్రారంభించారు. 18ఏళ్ల యువతిగా గుర్తించారు. బెంగళూరులోని హోసూర్ మెయిన్ రోడ్డు వెంబడి ఉన్న పాత చందపుర రైల్వే వంతెన సమీపంలో సూట్ కేస్ కనెగొనబడింది. అటుగా వెళ్తున్న వ్యక్తులు సూట్ కేస్ ను తెరిచి చూడగా అందులో శవం ఉన్నట్లు పోలీసులకు తెలిపారు. సూట్ కేసును రైలులోంచి విసిరివేయబడి ఉండవచ్చని ప్రాథమిక […]
Deputy CM Pawan Kalyan to Attend Ceremonial Handover of Kumkis to AP: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ కర్ణాటక రాష్ట్రానికి వెళ్లనున్నారు. ఈ మేరకు బెంగళూరులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకేలను పవన్ కల్యాణ్ కలవనున్నారు. ఏపీ రాష్ట్రానికి కుంకీ ఏనుగులను రప్పించే కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నారు. మొత్తం రాష్ట్రానికి ఆరు కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించనుంది. కాగా, కుంకీ ఏనుగులు ఇవ్వాలని గతంలో కర్ణాటక ప్రభుత్వాన్ని […]