Home / attacked
టీమ్ఇండియా ఆటగాడు పృథ్వీ షా పై దాడి జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన స్నేహితుడితో కలిసి ఫిబ్రవరి 15 న ముంబైలోని శాంటా క్రూజ్ ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్లారు.
ఢిల్లీ మహిళా కమీషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం దాడి చేసి కార్లను ధ్వంసం చేశారు.