Home / Assets
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తులపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్వేతపత్రం విడుదల చేసింది. వివిధ బ్యాంకుల్లో రూ. 15,938 కోట్ల డిపాజిట్లు, 10,258.37 కేజీల బంగారం ఉన్నట్టుగా టీటీడీ పేర్కొంది.
పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన రూ.500 కోట్ల విలువైన 39 ఆస్తులను జప్తు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ (ఎఫ్ఈఓ) చట్టం కింద ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
బ్యాంకులను మోసం చేసిన కేసుకు సంబంధించి పరారీలో ఉన్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు చెందిన రూ. 8,441 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బ్యాంకులకు బదిలీ చేసింది.