Home / AP Politics
Nara Lokesh : టార్గెట్ 2024 కి ఏపీలో రాజకీయ పార్టీలన్నీ సిద్దమవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెదేపా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ ఓటమిని అధిగమిస్తూ మళ్ళీ అధికారాన్ని పొందేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే తెదేపా అధినేత చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహిస్తూ, పర్యటనలతో ప్రజలతో మమేకం అవుతున్నారు. నారా లోకేష్ కూడా ప్రజలతో […]
ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి (వైఎస్ఆర్ సీపీ) గత ఏడాదితో పోల్చితే దాదాపు 13 శాతానికి పైగా ఆదాయం తగ్గింది. ఆదాయం తగ్గింది.
ఆంధ్రప్రదేశ్లో కాపులకు రిజర్వేషన్లపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య కీలక డిమాండ్ చేశారు. అగ్రవర్ణాల్లో వెనకబడినవారికి కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లు కాపులకు అమలు చేయాలని సీఎం జగన్ను హరిరామ జోగయ్య కోరారు
వంగవీటి రంగాను హత్యచేసిన వారే నేడు ఆయన విగ్రహం బూట్లు నాకుతున్నారని మాజీ మంత్రి కొడాలనాని అన్నారు.
తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈ లేఖలో కాపు రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు.
దివంగత వంగవీటి రంగా హత్య అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం చేసిన హత్యని రంగా అనుచరుడు గాళ్ల సుబ్రహ్మణ్యం తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టంగ్ స్లిప్ అయ్యారు. తన సభకు హాజరయిన జనసందోహాన్ని చూసిన ఆనందంలో సైకిల్ రావాలి అనడానికి బదులుగా సైకిల్ పోవాలి అంటూ నినాదమిచ్చారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమర శంఖం పూరించేందుకు సిద్దమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
విశాఖ రుషివిశాఖ రుషికొండ అక్రమ తవ్వకాల విషయంలో రాష్ట్రంతో కేంద్రం చేతులు కలిపినట్లుగా ఉందని ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు 50 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నేతలు, కార్యకర్తలు, అభిమనులంతా