Home / AP Politics
కేంద్రంలో తిరుగులేని ఆధిక్యంతో ఉన్న బీజేపీకి, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ సీటు కూడా లేదు. టీడీపీతో తెగతెంపులు చేసుకుని 2019 ఎన్నికల్లో బరిలోకి దిగిన కాషాయ పార్టీ ఒక్క శాతం ఓట్లు కూడా సాధించలేక, పోటీ చేసిన అన్ని స్థానాల్లో డిజాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది
చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ సానుభూతి పరులు రెచ్చిపోయారు. పట్టణంలోని అన్నా క్యాంటీన్ పై అర్థరాత్రి దాడి చేశారు. ఫ్లెక్సీలను చించేయడంతో పాటు అక్కడి సామాగ్రిని ధ్వంసం చేశారు. ఘటనపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల కోసం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ పై దాడి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి వైసీపీ విజయకేతనం ఎగరవేయాలంటే గెలుపు గుర్రాలదే ప్రధాన బాధ్యత అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఖరాఖండిగా చెప్పేశారు.
తెలంగాణలో తొలిసారి అధికారం అందుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ అందుకు దేనికైనా సిద్ధమేనంటోంది .... ఇందులో భాగంగా కేసీఆర్ కుమార్తెను లిక్కర్ స్కాంలో జైలుకు పంపే ప్రయత్నాలు చేస్తోంది... అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయనకు అండగా ఉన్న మీడియా, టాలీవుడ్.. అందర్నీ దగ్గర చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
టీడీపీ వర్సెస్ వైసీపీ .. కుప్పంలో రాజకీయ రచ్చ.. | HotTopic With Journalist Sai | Prime9 News
మా పవన్ అన్న మొగాడు..లైవ్ లో జనసేన వీరమహిళా ఉగ్రరూపం | Janasena Pawankalyan | Prime9 News
రెచ్చగొట్టొద్దు తరువాత జరిగేది ఇదే ! అనలిస్ట్ ఫైర్ కామెంట్స్ | Analyst Sensational Comments | Prime9