Home / AP Politics
మాజీ మంత్రి ఆనం నారాయణరెడ్డి మంగళవారం మరోసారి ప్రభుత్వ తీరుపై తన అసంతృప్తిని వ్యక్తం చేసారు. సచివాలయ సిబ్బంది ఎక్కడ కూర్చొని పనిచేయాలో అర్ధం కావడం లేదన్నారు.
చంద్రబాబునాయుడు మనుషులను చంపేసి మళ్ళీ మానవతావాదిగా మాట్లాడతాడని ఏపీ సీఎం జగన్ విమర్శించారు. మంగళవారం నాడు రాజమండ్రిలో నిర్వహించిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.
ఏపీలో సభలు, సమావేశాల సందర్బంగా ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రమాదాలు వార్తల్లో కెక్కుతున్నాయి. తాజాగా సీఎం జగన్ పాల్గొన్న రాజమండ్రి
న్యూ ఇయర్ సందర్భంగా మన తెలుగు వాళ్లకి డల్లాస్ లో గొడవ జరిగి సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా అసలు
మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ పై మళ్ళీ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో ను రిలీజ్
కాపు రిజర్వేషన్ల కోసం దీక్ష చేస్తున్న హరిరామజోగయ్యతో తాజాగా పవన్ కళ్యాణ్ ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు. పవన్ సూచనతో ఆయన దీక్షను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో విరమించారు.
ఏపీలో జనసేన మంచి జోష్ తో దూసుకుపోతుంది. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో అధికార వైసీపీని బలంగా ఢీ కొట్టేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నా
మాజీ మంత్రి హరి రామజోగయ్య ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కాపు రిజర్వేషన్ల కోసం నేటి నుంచి
గతవారం కందుకూరు టీడీపీ సభలో 8 మంది చనిపోయిన ఘటన మరువకముందే గుంటూరులో మరో అపశృతి చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జనతా
భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తాజాగా తెలుగు రాష్ట్రాలలోని పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ప్రముఖ ఛానల్