Home / AP Politics
Janasena : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా దూకుడు పెంచారని చెప్పాలి. అధికార పార్టీ నాయకుల వైఫ్యల్యాన్ని ఎండగడుతూ… ప్రజలకు మరింత చేరువవుతున్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీని గద్దె దించడం ఖాయం అని బలంగా చెబుతున్నారు. ఈ మేరకు పార్టీని మరింత బలోపేతం చేస్తూ… క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ముఖ్యంగా ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తూనే పవన్ గేర్ మార్చినట్లు స్పష్టంగా కనబడుతుంది. మంగళగిరి వద్ద నున్న ఇప్పటం గ్రామంలో రోడ్డు […]
వారాహికి బదులుగా వరాహం అని పెట్టుకో.. మంత్రి అంబటి రాంబాబు
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో అన్న క్యాంటీన్ కు గుర్తుతెలియని దుండగులు నిప్పంటించారు. మాచర్ల ఘటన మరువకముందే మరో ఘటన.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో జనసేన కౌలురైతు భరోసా యాత్రలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ
జనసేన అధికారంలోకి వస్తుంది.. ఆ వ్యూహం నా దగ్గర ఉంది అంటూ పవన్ కళ్యాణ్ సత్తెనపల్లి కౌలు రైతు భరోసా కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేశారు. కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసేవాడిని కాదని అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సత్తెనపల్లిలో చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రలో వైకాపాపై నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఆత్మహత్య
పవన్ రాక నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు పార్టీ కార్యకర్తలు. ఈ మేరకు మంగళగిరిని నుంచి సత్తెనపల్లిలో జరిగే రైతులు భరోసా కార్యక్రమానికి వెళుతున్న పవన్ కళ్యాణ్ కు గుంటూరు శివారులోని నల్లపాడు ప్రధాన రహదారిపై గజమాలతో జనసేన అభిమానులు ఘన స్వాగతం పలికారు.
పవన్ పర్యటనతో పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. వైసీపీ నుంచి పలువురు కార్యకర్తలు ఆ పార్టీని వీడి బయటకు వచ్చేస్తోన్నారు. పలువురు ఉత్సాహవంతులు, యువ కార్యకర్తలు పవన్తో కలిసి నడిచేందుకు సిద్ధమయ్యారు.
Chandrababu Naidu : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భద్రతపై ఎన్ఎస్జీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఎన్ఎస్జీ గ్రూప్ కమాండర్ కౌషియార్ సింగ్ మంగళగిరి లోని టీడీపీ జాతీయ కార్యాలయాన్ని, ఉండవల్లి లోని చంద్రబాబు నివాసాన్ని పరిశీలించినట్లు తెలుస్తుంది. ముందుగా పార్టీ ఆఫీస్ లోని చంద్రబాబు ఛాంబర్, ప్రచార రథాలను దగ్గరుండి పర్యవేక్షించిన ఎన్ఎస్జీ బృందం పార్టీ కార్యాలయ మేనేజర్ శ్రీకాంత్, పరుచూరి కృష్ణలకు పలు సూచనలు చేశారు. ప్రచార రథంపై […]