Home / Ap latest news
Posani Krishna Murali: సినీ నటుడు.. దర్శకుడు పోసాని కృష్ణమురళి నంది అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవార్డుల విషయంలో.. కులం, మతం అనేవి చూసి ఇచ్చేవారని అన్నారు. గతంలో నంది అవార్డులు అలాగే ఇచ్చేవారని అన్నారు.
Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలకుండా.. ముందుకు సాగేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. జనసేనను రాష్ట్రంలో సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా అడుగులు వేస్తామని పనవ్ అన్నారు.
Duranto Express: ఏలూరు జిల్లా భీమడోలు వద్ద రైలు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దురంతో ఎక్స్ ప్రెస్ బోలెరో వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో 5 గంటలకు పైగా రైలు నిలిచిపోయింది.
viveka murder case: వైఎస్ వివేకా హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే ఈ కేసుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును ఎప్రిల్ 30లోపు దర్యాప్తు ముగించాలని పేర్కొంది.
గుంటూరులోని ఉండవల్లి శ్రీదేవి కార్యాలయం వద్ద వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఉండవల్లి శ్రీదేవి ఆఫీస్ లోని ప్రచార రధాన్ని తమదేనంటూ కార్యకర్తలు తీసుకు వెళ్ళారు.
viveka murder case: వైఎస్ వివేకా హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే ఈ కేసుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంకా ఎంతకాలం విచారిస్తారని.. సీబీఐ పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రెండురోజులుగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. నిన్న 10కోట్ల రూపాయల ఆఫర్ గురించి మాట్లాడిన మాటలు మరువకముందే మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేది వైసీపీ కార్యకర్తల సమ్మేళనంలో మాట్లాడుతూ దొంగ ఓట్లతోనే తాను గెలిచానని చెప్పుకొచ్చారు.
CAG: రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని జోరుగా విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఏపీ ఆర్థిక పరిస్థితి విషమిస్తోందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇటు ప్రతిపక్ష పార్టీల నాయకులు గగ్గోలు పెడుతున్నారు.
YCP MLAs: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పెద్ద దుమారమే రేపుతోంది. క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను వైఎస్సార్ సీపీ సస్పెండ్ చేసింది. వారిని సస్పెండ్ చేసినట్లు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
కేసు దర్యాప్తులో పురోగతి ఉందని.. దర్యాప్తు అధికారిని మార్చాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. సీబీఐ వాదనలు విన్న ధర్మాసనం.. కేసు విచారణ పురోగతి, తాజా పరిస్థితిపై సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాలని..