Home / జాతీయం
విమానాల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించే అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
భారతదేశంలో వైవిధ్యమైన మరియు ఆకర్షణీయమైన హోటళ్లు చాలా ఉన్నాయి. కొన్ని సముద్రానికి అభిముఖంగా ఉన్నాయి. కొన్ని కొండల పై నిర్మించబడ్డాయి.
కాంగ్రెస్ నాయకుడు అజయ్ మాకెన్ బుధవారం పార్టీ రాజస్థాన్ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేశారు.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ మెయిన్స్) 2023 పరీక్షపై ఇటీవల పలు రాకాల తేదీలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం విధితమే. కాగా జేఈఈ పరీక్ష తేదీల విషయంలో విద్యార్థులు కన్ప్యూజ్ అవుతున్న తరుణంలో ఈ వార్తలపై ఎన్టీఏ స్పందించింది. జేఈఈ మెయిన్ 2023 పరీక్షకు సంబంధించి తాము ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదని వెల్లడించింది
మనదేశంలో తయారైన దగ్గు మందుతో జాంబియాలో 66 మంది చిన్నారులు మరణించినట్లు మొన్నామధ్య కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఆ వార్తలపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి స్పందించారు. మన దగ్గర తయరైన దగ్గుమంతో జాంబియాలో చిన్నారు మృత్యవాత పడినట్టు ఆఫ్రికా ఆరోపించడం భారత్కు సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు.
ఇండోనేసియాలోని బాలి వేదికగా ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సు ఆరంభమైంది. జీ20 సభ్య దేశాలన్నీ ఇందులో పాల్గొన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే బాలికి చేరుకున్నారు. తొలి సెషన్కు హాజరయ్యారు.
2021-22 విద్యా సంవత్సరంలో 200,000 మందికి పైగా భారతీయ విద్యార్థులు యునైటెడ్ స్టేట్స్ను తమ ఉన్నత విద్యా గమ్యస్థానంగా ఎంచుకున్నారు.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఢిల్లీ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే దర్యాప్తు పూర్తయి, చార్జిషీటు దాఖలు చేసినందున కస్టడీ అవసరం లేదని ఫెర్నాండెజ్ బెయిల్ను కోరారు.
ఐక్యరాజ్యసమితి విడుదల చేసినవరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ 2022 నివేదిక ప్రకారం ప్రపంచ జనాభా నేడు 8 బిలియన్లకు చేరుకుంది. ప్రపంచ జనాభా 2030లో 8.5 బిలియన్లు, 2050లో 9.7 బిలియన్లు మరియు 2100లో 10.4 బిలియన్లు పెరుగుతుందని అంచనా వేయబడింది.
ప్రపంచంలో ఎన్నో మర్మప్రదేశాలు ఉన్నాయి వాటిలో ఇప్పటికీ సైంటిస్టులకు అందని, అంతుచిక్కని రహస్యాలు ఎన్నో దాగున్నాయి. అటువంటి వాటిల్లో ఒకటి తమిళనాడు మహాబలిపురంలో ఒక కొండపై ఏటవాలుగా, జారిపోయేలా ఉన్న రాయి కూడా ఉంది. దీనిలో విశేషమేమంటే ఎంత పెద్ద తుఫాను వచ్చినా ఈ రాయిమాత్రం ఇసుమంతైనా కదల్లేదని అక్కడి స్థానికులు అంటున్నారు. ఇక ఇదే తరహాలో మయన్మార్లో కూడా ఒక రాయి ఉంది.