Home / జాతీయం
Police: భారత్- పాకిస్తాన్ మధ్య కొద్ది రోజుల క్రితం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు చేసింది. దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఆపరేషన్ సిందూర్ కి వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రతీకార చర్యలకు దిగింది. భారత్ పై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు ప్రారంభించింది. అలాగే సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడింది. దీంతో పాకిస్తాన్ […]
Rahul Gandhi, leader of the opposition in the Lok Sabha : దేశంలో అణగారిన వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే భయంతోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కులగణనకు అంగీకరించారని లోక్సభలో పతిపక్షనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. వెనుకబడిన వర్గాల తరఫున పోరాడుతున్న ప్రతిపక్షానికి మోదీ భయపడ్డారన్నారు. బిహార్లోని దర్భంగాలో నిర్వహించిన సమావేశంలో మిథిలా యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. తాను ఇక్కడికి రాకుండా అడ్డుకునేందుకు స్థానిక నేతలు, అధికారులు ప్రయత్నించారని […]
Supreme Court serious about Minister Vijay Shah : భారత సైనికాధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వ్యాఖ్యలు వివాదం కావడంతో కేసు నమోదైంది. అనంతరం సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా మంత్రి తీరును తప్పుపట్టింది. హైకోర్టులో క్షమాపణలు చెప్పాలని సూచనలు చేసింది. మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదం.. ఆపరేషన్ సిందూర్కు సంబంధించి […]
Uttar Pradesh: యూపీలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రాజధాని లక్నో కిసాన్ పాత్ లో బిహార్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న స్లీపర్ బస్సులో ఇవాళ ఉదయం మంటలు చెలరేగాయి. ఘటనలో ఐదుగురు సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదం జరిగిన సమయంలో 80 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్టు సమాచారం. చనిపోయిన వారిలో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే […]
President Draupadi Murmu : రాష్ట్రాలు శాసనసభలో ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదించకుండా కాలయాపన చేస్తుండటం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న బిల్లులు జాప్యానికి గురికావడంపై అత్యున్నత న్యాయస్థానం ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ అంశంలో గవర్నర్తో పాటు రాష్ట్రపతికి గడువు విధించింది. దీనిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తాజాగా స్పందించినట్లు తెలుస్తోంది. రాజ్యాంగంలో అలాంటి నిబంధన ఏదీ లేనప్పుడు సుప్రీం తీర్పు ఎలా ఇచ్చిందని ముర్ము ప్రశ్నించినట్లు సమాచారం ఈ మేరకు […]
Rajnath Singh: అణ్వాయుధాలను రక్షించుకోలేని దేశంగా పాకిస్తాన్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. నేడు ఆయన జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు. ఆయనకు ఉపేంద్ర ద్వివేదీ స్వాగతం పలికారు. అణ్వాయుధాలను బాధ్యతారాహిత్యంగా పాకిస్తాన్ ఉంచిందన్నారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పాక్ నుంచి అణ్వాయుధాలు తీసుకుని భద్రపరచాలన్నారు. కాశ్మీర్ లో పర్యటిస్తున్న ఆయన… ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వారి అంతంచూస్తామన్నారు. టెర్రరిస్టులతో పోరాడి అమరులైన జవాన్లకు శిరసువంచి నమస్కరిస్తున్నామన్నారు. ఆపరేషన్ సింధూర్ కేవలం […]
Central Government Good News For States Giving Three Months Ration in Advance: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు దారులకు ఒకేసారి 3 నెలలకు సంబంధించిన రేషన్ అందించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగానే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రానున్న 3 నెలలు వర్షాలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వర్షాకాలంలో తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా అర్హత ఉన్న రేషన్ లబ్ధిదారులకు బియ్యంతో […]
Ajit doval: ప్రస్తుతం ఇండియా – పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న ఆపరేషన్ లో ఒకే ఒక వ్యక్తి దేశం ప్రజలను ఆకర్షిస్తున్నాడు. అతనే అజిత్ దోవాల్. జాతీయ భద్రతా సలహాదారు. 80 ఏళ్ల వయసులో ఆయన ఎంత చురుకుగా పనిచేస్తున్నారో యావత్ దేశ ప్రజలు గమనించే ఉంటారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆపరేషన్ బ్లూస్టార్ నుంచి కందహార్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్ అయినప్పుడు తాజాగా ఇండియా- పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పడు ఆయన పక్కా ప్లానింగ్తో […]
Encounter in Avanti Pohra Area of Jammu and Kashmir: జమ్మూకశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. అవంతి పొరా ప్రాంతంలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు హద్య ఎదురుకాల్పులు జరిగాయి. జమ్మూకశ్మీర్లోని నాడర్, ట్రాల్ ప్రాంతాల్లో కాల్పులు జరిగినట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్ను భద్రతా బలగాలు, పోలీసులు సంయుక్తంగా చేపట్టాయి. కాగా, గత రెండు రోజుల వ్యవధిలో జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్ ఘటన చోటుచేసుకోవడం రెండో సారి. పుల్వామా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. నాదిర్ […]
PSLV-C61: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీస్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈనెల 18న ఉదయం 6.59 గంటలకు పీఎస్ఎల్వీ- సీ61 రాకెట్ ను ప్రయోగించనున్నట్టు ప్రకటించింది. ఈ రాకెట్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దిన భూ పరిశీలన ఉపగ్రహం రీశాట్-1బీని కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహంలో సీ- బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడర్ అనేది ప్రత్యేకత. ఈ రాడర్ సహాయంతో పగలు, రాత్రి.. […]