Home / జాతీయం
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ దంపతుల కుమార్తె వాంగ్మయి వివాహం అత్యంత నిరాడంబరంగా జరిగింది. బెంగళూరులోని తమ నివాసంలో ఏర్పాటు చేసిన ఈ వివాహానికి అతికొద్ది మంది కుటుంబసభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారని సమాచారం అందుతుంది. గుజరాత్కు చెందిన వరుడు
వారణాసి జ్ఞాన్వాపి మసీదు కేసు నుండి ఉపసంహరించుకున్న కొద్ది రోజుల తర్వాత, రాఖీ సింగ్ బుధవారం నాడు, మిగిలిన నలుగురు వ్యాజ్యదారుల నుండి వేధింపులను పేర్కొంటూ అనాయాస మరణానికి తన అభ్యర్థనను మన్నించవలసిందిగా రాష్ట్రపతిని కోరింది.
గురువారం గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్శిటీ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగానికి ‘మోదీ, మోదీ’ నినాదాలతో అంతరాయం కలిగింది. దీనితో ఆయన తనదైన శైలిలో వారికి నచ్చచెప్పే యత్నం చేసారు.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, (నీట్) పరీక్ష సందర్బంగా తన ఒఎంఆర్ షీటును పాడుచేసి ఇబ్బందిపెట్టినందుకు దిశా శర్మ అనే యువతి పరీక్ష ఇన్విజిలేటర్పై రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి వివరాలివి.
బీహార్ రాజధాని పాట్నాలో ఓ మహిళ తన భర్తను అతని ప్రైవేట్ భాగాలపై కత్తితో పొడిచి గాయపరిచింది. తన అత్తమామలు తన భర్త వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకోవడంతో ఆగ్రహించిన మహిళ ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
లాక్ డౌన్ సమయంలో కోవిడ్ -19 నిబంధనలను ఉల్లంఘించినందుకు సాధారణ సెక్షన్ల కింద వ్యక్తులపై నమోదైన కేసులను వెనక్కి తీసుకుంటామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది, రాష్ట్ర హోం మంత్రి మరియు ప్రభుత్వ ప్రతినిధి నరోత్తమ్ మిశ్రా తెలిపారు.
ఓటు బ్యాంకు రాజకీయాలే కాకుండా వేర్పాటువాదులకు, తీవ్రవాదులకు కెనడా ఎందుకు స్థానం ఇస్తుందో అర్థం చేసుకోవడంలో భారత్ విఫలమైందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు.మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను వర్ణిస్తూ బ్రాంప్టన్లో జరిగిన కవాతు దృశ్యాలు వెలువడిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన 17 ఏళ్ల రెజ్లర్ తండ్రి బుధవారం మాటమార్చారు. బ్రిజ్ భూషణ్ పై తాము కోపంతోనే ఇంత తీవ్రమైన ఆరోపణలు చేశామని చెప్పారు. తాము కోర్టులో చేసిన ప్రకటనను ఇప్పుడే మార్చామని మరియు కేసును ఉపసంహరించుకోలేదని స్పష్టం చేశారు.
భారత వాతావరణ శాఖ ‘చల్లని’ గుడ్ న్యూస్ చెప్పింది. ఎట్టకేలకు దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్టు ఐఎండీ తెలిపింది. కేరళ తీరాన్ని గురువారం నైరుతి రుతుపవనాలు తాకినట్టు ఐఎండీ అధికారికంగా వెల్లడించింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర మామిడి పండ్లను ప్రధాని నరేంద్ర మోదీ కి పంపారు. కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు లేకపోయినా ప్రధాని మోదీకి మామిడిపండ్లు పంపే సంప్రదాయాన్ని మమతా బెనర్జీ చాలా ఏళ్లుగా కొనసాగిస్తున్నారు.