Home / ప్రాంతీయం
NTR Jayanthi: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతంర.. బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. తెలుగు వారిని ప్రపంచాలని పరిచయం చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన అన్నారు.
శనివారం ఉదయం 5 గురు వ్యక్తులు మోండా మార్కెట్లోని ఓ జ్యూవెలరీ షాప్ కు వచ్చారు. బంగారం అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడ్డారని బెదిరించారు. షాప్ లో ఉన్న బంగారం మొత్తం తనిఖీ చేయాలని.. అక్కడున్న సిబ్బందిని పక్కన కూర్చోబెట్టి..
CM KCR: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ తో దిల్లీ ప్రజలను అవమానిస్తోందని అన్నారు. కేంద్రం వెంటనే.. ఆ ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఎంసెట్ 2023 కౌన్సెలింగ్ షెడ్యుల్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఈ షెడ్యూల్ ను విడుదల చేసింది. గురువారం ఎంసెట్ ఫలితాలు విడుదల అయిన విషయం తెలిసిందే.
YS Bhaskar Reddy: వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డి మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో చంచల్ గూడ జైలు అధికారులు.. నిమ్స్ కి తరలించారు.
CM KCR: సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేంద్రం కావాలనే దిల్లీ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు.
తెలుగుదేశం పార్టీ జెండా తెలుగు జాతికి అండ అని.. తెలుగుదేశం పార్టీ జెండా చూస్తే పార్టీ శ్రేణులందరికీ ఎక్కడ లేని ఉత్సాహం వస్తుందని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలో ఏర్పాటు వైభవంగా నిర్వహిస్తున్న మహానాడులో ఆయన ప్రసంగించారు. సైకిల్ అంటేనే సంక్షేమం,
Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డికి హై కోర్టులో ఊరట లభించింది.
రాజమహేంద్రవరం వద్ద వేమగిరిలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న "మహానాడు - 2023 " కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు రాష్ట్రం నలుమూలల నుండి పార్టీ నేతలు, కార్యకర్తలతు భారీగా తరలివచ్చారు. టీడీపీ శ్రేణులతో మహానాడు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సాధారణ కార్యకర్తల నుండి సీనియర్ నాయకుల వరకు
రాజమహేంద్రవరం వద్ద వేమగిరిలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న "మహానాడు - 2023 " కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు రాష్ట్రం నలుమూలల నుండి పార్టీ నేతలు, కార్యకర్తలతు భారీగా తరలివచ్చారు. టీడీపీ శ్రేణులతో మహానాడు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సాధారణ కార్యకర్తల నుండి సీనియర్ నాయకుల వరకు మహానాడు