Home / ప్రాంతీయం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. అయితే యాత్రలో భాగంగా జనసేనాని ఈరోజు కోనసీమ జిల్లా మలికిపురంలో పర్యటించాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా ఈరోజు నిర్వహించాల్సిన బహిరంగ సభను వాయిదా వేసినట్లు జనసేన ప్రకటించింది. రేపటి వాతావరణ పరిస్థితులను
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన వారాహి యాత్ర 4వ రోజు కొనసాగుతోంది. అమలాపురంలోని సత్యనారాయణ గార్డెన్స్లో బస చేస్తోన్న జనసేనాని.. స్థానిక జనసేన నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాయకుడు అనేవాడు కులాల మద్య విద్వేషాలు రెచ్చగొట్టేవాడు కాదని..మనుషులను కలిపేవాడే నాయకుడన్నారు
రాజకీయ లబ్ది కోసం శ్రీవాణి ట్రస్ట్ పై ఆరోపణలు చేయడం ఏమాత్రం సరికాదని టీటీడీ ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళారీ వ్యవస్థను రూపుమాపడానికి శ్రీవాణి ట్రస్ట్ ను పునరుద్ధరించామన్నారు. 70 మంది దళారీలను అరెస్ట్ చేసి 214 కేసులు నమోదు చేశామన్నారు
తిరుమల నడకదారి 7వ మైలు వద్ద మూడేళ్ల బాలుడిపై చిరుత దాడి చేయడం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఐదేళ్ల బాలుడు తన తాతతో కలిసి కుర్ కురే ప్యాకెట్ కొనుక్కుంటున్న సందర్బంగాఒక్కసారిగా లోపలికి దూసుకొచ్చిన చిరుత బాలుడి మెడ పట్టుకుని పారిపోయేందుకు ప్రయత్నించింది
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరో లేఖను విడుదల చేశారు. కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడిపై కానీ.. ఒక వేళ అక్కడి నుంచి కాకపోతే.. పిఠాపురం నుంచి తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు.
హైదరాబాద్లో రెండు వేర్వేరు ఘటనల్లో పోలీసులు భారీగా మాదకద్రవ్యాలని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని టోలీచౌకిలో ముంబైనుంచి డ్రగ్స్ తీసుకు వచ్చి అమ్ముతున్న ఇర్ఫాన్ని పోలీసులు పట్టుకున్నారు. మఫ్టీలో మాటువేసి పట్టుకున్న ఫిలింనగర్ పోలీసులు ఎనిమిది పాయింట్ అయిదు ఆరు గ్రాముల హెరాయిన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఒక్క ఛాన్స్ అంటూ వేడుకుని అందరినీ నాశనం చేసారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేతపై మండిపడ్డారు. వారాహి యాత్రలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో గురువారం సాయంత్రం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
వేటకు వెళ్లి సముద్రంలో కొట్టుకుపోయిన ఓ మత్స్యకారుడు సుమారు 11 గంటల పాటు సముద్రంలో ఈత కొట్టి అటుగా వస్తున్న వేరే బోటు వారు రక్షించడంతో మృత్యుంజయుడుగా నిలిచాడు. దీనికి సంబంధించి వివరాలివి.
టిఎస్పిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేయాలన్న పిటిషన్పై హైకోర్టులో విచారణ మూడు వారాలకి వాయిదా పడింది. అభ్యర్థుల బయోమెట్రిక్ సేకరించక పోవడంపై అనుమానాలున్నాయని పిటిషనర్లు కోర్టుకి మొరపెట్టుకున్నారు. ఓఎంఆర్ షీటుపై హాల్ టికెట్, ఫొటో లేకపోవడం అనుమానాస్పదంగా ఉందని పిటిషనర్లు వాదనలు వినిపించారు
కొల్లూరులో ఆసియాలోనే అతిపెద్ద గృహ సముదాయం కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూం ఇళ్లని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆరుగురు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందించారు. అంతకుముందు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.