Last Updated:

Pawan Kalyan : తాడేపల్లిగూడెంలో వీర మహిళలతో సమావేశం ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో దశ వారాహి యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుండగా.. అడుగడుగునా ప్రజలు ఆయనకు నీరాజనాలు పడుతున్నారు. ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో వీర మహిళలతో సమావేశం ఏర్పాటు చేసిన పవన్.. వారిని ఉద్ధేశించి ప్రసంగిస్తున్నారు.

1 / 5
2 / 5
3 / 5
4 / 5
5 / 5