Published On:

AP Liquor Case Accusers Remand: లిక్కర్ కేసులో కీలక పరిణామం.. కోర్టుకు నేడు రిమాండ్ ఖైదీలు

AP Liquor Case Accusers Remand: లిక్కర్ కేసులో కీలక పరిణామం.. కోర్టుకు నేడు రిమాండ్ ఖైదీలు

AP Liquor Case 7 Accused Remand Over today: ఏపీ లిక్కర్ కేసులో నేడు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. కేసుకు సంబంధించి ఏడుగురు నిందితుల రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ మేరకు సిట్ అధికారులు నిందితులను ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ మేరకు ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్న నిందితులను భారీ భద్రత నడుమ అధికారులు కోర్టుకు తరలించనున్నారు. దీంతో నిందుతులకు బెయిల్ వస్తుండగా, లేక న్యాయస్థానం ఇంకా రిమాండ్ పొడిగిస్తుందా అనేది తేలాల్సి ఉంది. కాగా ఈ కేసుకు సంబంధించి కీలక నిందితులైన రాజ్ కెసిరెడ్డి, గోవిందప్ప బాలజీ, చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించగా.. విజయవాడ జైలులో ఉన్నారు.