Home/ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
CM Chandrababu: పెట్రోల్‌, డీజిల్‌, ఎరువులకు లోటు రానివ్వొద్దు:  సీఎం చంద్రబాబు
CM Chandrababu: పెట్రోల్‌, డీజిల్‌, ఎరువులకు లోటు రానివ్వొద్దు: సీఎం చంద్రబాబు

March 20, 2026

cm chandrababu: రాష్ట్రంలో ఎల్‌పీజీ సమస్య తలెత్తకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇండక్షన్‌ స్టవ్‌లు, పీఎన్‌జీ, ఈవీ, ఇతర మార్గాలపై దృష్టి పెట్టాలని సూచించారు. గ్లోబల్‌ సప్లయ్‌ చైన్‌ దెబ్బతినక ముందే అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Read More
YS Vijayamma: ఆస్తులన్నీ షర్మిలవే.. నిజం ఏమిటో ఆ దేవుడికి తెలుసు: విజయమ్మ
YS Vijayamma: ఆస్తులన్నీ షర్మిలవే.. నిజం ఏమిటో ఆ దేవుడికి తెలుసు: విజయమ్మ

March 20, 2026

ys vijayamma key comments: దివంగత సీఎం వైఎస్సార్ భార్య విజయమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల విషయంలో చెల్లెలు, ఆమె పిల్లలకు జగన్‌ అన్యాయం చేశారని తెలిపారు. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు.

Read More
AP Job Calendar 2026: 20 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? :  వైఎస్ షర్మిల
AP Job Calendar 2026: 20 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? : వైఎస్ షర్మిల

March 20, 2026

sharmila criticizes ap job calendar: కూటమి ప్రభుత్వం యువతను మోసం చేసిందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ యువతను తీవ్ర నిరాశకు గురిచేసిందని మండిపడ్డారు.

Read More
Andhra Pradesh:రంజాన్ సెలవు కారణంగా ఇంటర్ పరీక్ష వాయిదా
Andhra Pradesh:రంజాన్ సెలవు కారణంగా ఇంటర్ పరీక్ష వాయిదా

March 20, 2026

andhra pradesh:ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ నెల 21న నిర్వహించాల్సిన ప్రథమ సంవత్సరం పరీక్షను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. రంజాన్ పండుగ తేదీ మార్పు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Read More
Tirumala:వీకెండ్ ప్రభావం.. శ్రీవారి దర్శనానికి భారీగా పోటెత్తిన భక్తులు
Tirumala:వీకెండ్ ప్రభావం.. శ్రీవారి దర్శనానికి భారీగా పోటెత్తిన భక్తులు

March 20, 2026

tirumala:తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వీకెండ్ సెలవుల ప్రభావంతో దేశం నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి ఉచిత దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తుల రాక అంచనాలకు మించి ఉండటంతో క్యూ లైన్లు కంపార్ట్మెంట్లు దాటి బయటకు వచ్చి శిలాతోరణం వరకు పొడవుగా సాగుతున్నాయి.

Read More
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు.. మరో రెండురోజులపాటు భారీ వర్ష సూచన
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు.. మరో రెండురోజులపాటు భారీ వర్ష సూచన

March 19, 2026

rain alert: ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు జల్లులు పడతున్నాయి. మొత్తంగా వాతావరణం చల్లగా మారిపోయింది.

Read More
Nara Lokesh: ఏపీ యువతకు గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన మంత్రి లోకేష్
Nara Lokesh: ఏపీ యువతకు గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన మంత్రి లోకేష్

March 19, 2026

nara lokesh: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ ఉగాది వేళ గుడ్ న్యూస్ తీసుకొచ్చారు. ఉగాది కానుకగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్‌‌ని విడుదల చేశారు. దీనికి సంబందించిన వివరాలను నారా లోకేష్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Read More
CM Chandrababu: ఉగాది రోజు ఏపీ సిఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. 6,787 మందికి ఆర్ధిక సాయం చేసే ఫైల్‌పై తొలి సంతకం..!
CM Chandrababu: ఉగాది రోజు ఏపీ సిఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. 6,787 మందికి ఆర్ధిక సాయం చేసే ఫైల్‌పై తొలి సంతకం..!

March 19, 2026

cm chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉగాది వేళ పేదలకు ఆర్థిక సాయం చేసే సీఎంఆర్‌ఎఫ్‌ ఫైల్‌పై సీఎం తొలి సంతకం చేశారు. తెలుగు సంవత్సరం తొలిరోజు 6787 మందికి ఆర్థిక సాయంగా రూ.55.63 కోట్ల సీఎంఆర్‌ఎఫ్ ఫైల్‌పై సంతకం చేసి నిధులు విడుదల చేశారు.

Read More
Chandrababu Naidu:కుట్రలపై ఏమరుపాటు లేకుండా రాజీలేని పోరాటం చేస్తాం: సీఎం
Chandrababu Naidu:కుట్రలపై ఏమరుపాటు లేకుండా రాజీలేని పోరాటం చేస్తాం: సీఎం

March 19, 2026

chandrababu naidu:విజయవాడలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రాసంగించారు. ఉగాది పచ్చడిలో ఉన్న షడ్రుచులు మన జీవితాల్లో ఉండే కష్టసుఖాలను సూచిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి మనిషి జీవితంలో ఆనందం, దుఃఖం, ఆశ, నిరాశ వంటి అనుభవాలు సహజమని, వాటిని సమతుల్యంగా స్వీకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Read More
Tirumala:ఉగాది సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం
Tirumala:ఉగాది సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

March 19, 2026

tirumala:ఉగాది పర్వదినం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుండటంతో క్షేత్రం కిక్కిరిసిపోయింది. వరుసగా సెలవులు రావడంతో ఈ ఐదు రోజుల పాటు రద్దీ మరింత అధికంగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

Read More
Andhra Pradesh:నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
Andhra Pradesh:నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల

March 19, 2026

job calendar released in ap:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,060 ఖాళీలతో జాబ్ క్యాలెండర్‌ను గురువారం విడుదల చేసింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఇకపై ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ నిర్ణయం ఉద్యోగార్థులకు ముందుగానే స్పష్టమైన ప్రణాళికను అందించే దిశగా కీలకంగా భావిస్తున్నారు.

Read More
Andhra Pradesh:ఏప్రిల్ 1 నుంచి ఇంటర్ సెకండియర్ క్లాసులు ప్రారంభం
Andhra Pradesh:ఏప్రిల్ 1 నుంచి ఇంటర్ సెకండియర్ క్లాసులు ప్రారంభం

March 19, 2026

junior colleges to reopen from 1st april:ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి జూనియర్ కాలేజీల అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్మీడియట్ విద్యా మండలి విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం.. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తి చేసి రెండో సంవత్సరంలోకి ప్రవేశించే విద్యార్థులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

Read More
Ex Minister Roja: 600 ఏళ్ల ప్రాచీన ఆలయాన్ని కాడాపాలి: గడ్కరీని కోరిన రోజా
Ex Minister Roja: 600 ఏళ్ల ప్రాచీన ఆలయాన్ని కాడాపాలి: గడ్కరీని కోరిన రోజా

March 18, 2026

ex minister roja: వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ మేరకు ఆమె పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ అయ్యారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా తొలగించబడుతున్న 600 ఏళ్ల ప్రాచీన ఆలయం గురించి ప్రస్తావించారు.

Read More
Chandrababu Naidu:మంగళగిరిలో ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభించిన చంద్రబాబు నాయుడు
Chandrababu Naidu:మంగళగిరిలో ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభించిన చంద్రబాబు నాయుడు

March 18, 2026

chandrababu naidu:ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే 'దివ్యాంగ శక్తి' పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్ దీన్ని ప్రారంభించిన అనంతరం దివ్యాంగులతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తదితరులు పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు.

Read More
Tirumala:తిరుమలలో భక్తుల రద్దీ రికార్డు స్థాయిలో… దర్శనానికి గంటల తరబడి నిరీక్షణ!
Tirumala:తిరుమలలో భక్తుల రద్దీ రికార్డు స్థాయిలో… దర్శనానికి గంటల తరబడి నిరీక్షణ!

March 18, 2026

tirumala:తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతూ కొనసాగుతోంది. ప్రస్తుతం 22 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు దర్శనం కోసం సుమారు 8 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. క్యూలైన్లలోకి ప్రవేశించే భక్తులకు 10 నుంచి 12 గంటల వరకు నిరీక్షణ తప్పదని అధికారులు తెలిపారు.

Read More
Kathari Eshwar Kumar: గుడివాడలో మాజీ మంత్రి ఇంట్లో చోరీ
Kathari Eshwar Kumar: గుడివాడలో మాజీ మంత్రి ఇంట్లో చోరీ

March 18, 2026

kathari eshwar kumar: కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి కఠారి ఈశ్వర్‌కుమార్‌ నివాసంలో భారీ చోరీ జరగడం స్థానికంగా కలకలం రేపింది. దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి, పెద్ద ఎత్తున వెండి వస్తువులను అపహరించారు. మాజీ మంత్రి కఠారి ఈశ్వర్‌కుమార్ వ్యాపార నిమిత్తం హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఉంటుండగా.. ఆయన సతీమణి మధురిమ రెండు రోజుల క్రితం వ్యక్తిగత పనిపై హైదరాబాద్ వెళ్లారు.

Read More
Chandrababu:పార్టీ ప్రతిష్ట దెబ్బతీయొద్దు.. సీఎం కఠిన హెచ్చరిక
Chandrababu:పార్టీ ప్రతిష్ట దెబ్బతీయొద్దు.. సీఎం కఠిన హెచ్చరిక

March 18, 2026

cm chandrababu stern warning:అమరావతిలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ చేసిన తప్పిదం వల్ల పార్టీకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని ఆయన అన్నారు. తిరుపతి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో మంగళవారం జరిగిన సమావేశంలో ఈ విషయంపై చంద్రబాబు గట్టిగా స్పందించారు.

Read More
AP Telangana Rains: ఏపీ, తెలంగాణపై అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్
AP Telangana Rains: ఏపీ, తెలంగాణపై అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్

March 17, 2026

ap telangana weather: ఏపీ, తెలంగాణలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో అకాల వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి. మరికొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తున్నాయి.

Read More
Nara Lokesh: ఉద్యోగాల కల్పనే మన ఏకైక లక్ష్యం: మంత్రి లోకేశ్‌
Nara Lokesh: ఉద్యోగాల కల్పనే మన ఏకైక లక్ష్యం: మంత్రి లోకేశ్‌

March 17, 2026

nara lokesh: రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ఏకైక లక్ష్యమని మంత్రి లోకేశ్‌ తెలిపారు. మంగళగిరి సమీపంలోని చినకాకానిలో మయూరి టెక్ పార్కు భవనంలో ఏర్పాటు చేసిన ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్‌ బోర్డు నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.

Read More
AP Government: గుడ్‌న్యూస్.. ఆస్తి పన్ను బకాయిదారులకు 50 శాతం వడ్డీ రాయితీ
AP Government: గుడ్‌న్యూస్.. ఆస్తి పన్ను బకాయిదారులకు 50 శాతం వడ్డీ రాయితీ

March 17, 2026

ap government: ఏపీలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పెండింగ్‌లో ఉన్న బకాయిల వల్ల పెరుగుతున్న వడ్డీ భారాన్ని తగ్గించేలా మున్సిపల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Read More
Chandrababu Naidu:ఎల్పీజీ నిల్వలు, సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష..
Chandrababu Naidu:ఎల్పీజీ నిల్వలు, సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష..

March 16, 2026

chandrababu naidu:అమరావతిలో ఎల్పీజీ నిల్వలు, బుకింగ్‌లు, సరఫరా పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ గ్యాస్ సరఫరా సంస్థల ప్రతినిధులు, అధికార యంత్రాంగం హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎల్పీజీ నిల్వలు, సరఫరా పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు.

Read More
Tirumala:తిరుమల భక్తులకు అలర్ట్.. శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల షెడ్యూల్ విడుదల
Tirumala:తిరుమల భక్తులకు అలర్ట్.. శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల షెడ్యూల్ విడుదల

March 16, 2026

tirumala tickets released:ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం జూన్ 2026 నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల విడుదలకు సంబంధించి టీటీడీ బోర్డు(ttd) కీలక ప్రకటన చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి ముఖ్య సేవల టికెట్ల కోసం ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో పేర్ల నమోదు ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది.

Read More
Chandrababu:అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతివనం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Chandrababu:అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతివనం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

March 16, 2026

chandrababu:ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతిలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళిగా భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాజధాని పరిధిలోని శాఖమూరులో ఏర్పాటు చేసిన ఈ 58 అడుగుల విగ్రహాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ఆవిష్కరించారు. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం తెలుగుజాతి ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సినదని అన్నారు.

Read More
Kadapa:కడపలో పరీక్షా హాల్లో పాము.. విద్యార్థుల్లో భయం
Kadapa:కడపలో పరీక్షా హాల్లో పాము.. విద్యార్థుల్లో భయం

March 16, 2026

snake in examination hall:ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి బోర్డు పరీక్షలు సోమవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అయితే పరీక్షల మొదటి రోజే కొన్ని పరీక్షా కేంద్రాల్లో ఊహించని ఘటనలు చోటుచేసుకుని కలకలం రేపాయి. కడప జిల్లాలోని బి.కోడూరు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఒక పరీక్షా కేంద్రంలో పాము కనిపించడం కలకలం రేపింది.

Read More
CM Chandrababu: చారిత్రాత్మక ఘట్టం.. అమరావతిలో అమరజీవి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం
CM Chandrababu: చారిత్రాత్మక ఘట్టం.. అమరావతిలో అమరజీవి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం

March 16, 2026

cm chandrababu: ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరులో అమరజీవి పొట్టి శ్రీరాముల 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఆవిష్కరించారు.

Read More
Page 1 of 196(4876 total items)