
December 14, 2025
husband kills wife in bapatla district: కలకాలం కలిసి ఉండాల్సిన కొంతమంది భార్యాభర్తలు కలహాల కాపురంతో ఇంటినే కుంపటిగా మారుస్తున్నారు. కుటుంబాలను కూడా బజారుకీడుస్తున్నారు

December 14, 2025
husband kills wife in bapatla district: కలకాలం కలిసి ఉండాల్సిన కొంతమంది భార్యాభర్తలు కలహాల కాపురంతో ఇంటినే కుంపటిగా మారుస్తున్నారు. కుటుంబాలను కూడా బజారుకీడుస్తున్నారు
_1765683949420.jpg)
December 14, 2025
amaravati: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుడివాడలోని నెహ్రూచౌక్ సెంటర్లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో భారీగా మంటలు చెలరేగాయి. క్రమంగా మిగతా షాపులకు మంటలు వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు.
_1765682829063.jpg)
December 14, 2025
botsa satyanarayana: ఆరోగ్యంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఈ 18 నెలల కాలంలో అప్పుల రాష్ట్రంగా మారిందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం రూ.2.66 లక్షల కోట్ల అప్పు చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో రూ.3.45 లక్షలు కోట్ల వరకు అప్పు చేశామని.. ఆ అప్పులు కూడా పీపీటీ రూపంలో సంక్షేమ పథకాలు కోసం ఖర్చు పెట్టిన విషయం అందరికి తెలుసని బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.
_1765676151696.jpg)
December 14, 2025
amaravati: ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించడంలో ఏ దశలోనూ రాజీ పడకూడదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గెలిచిన ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రజలకు సంతృప్తి కలిగించేలా పని చేయాలని సూచించారు.
_1765630276585.jpg)
December 13, 2025
brutal murder in anakapalle: భారత దేశంలో మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో ప్రేమ, ఆప్యాయతకు నిలువెత్తు ప్రతిరూపాలుగా ఉండేవి. కానీ ఇప్పడు ఆ బంధాలు కాస్త కన్నీటీ గాథలవుతున్నాయి. దీనికి కారణాలు వివాహేతర సంబంధాలు, ఆస్తి తగాదాలు, డబ్బుపై ఇష్టం పెరగడం, అహం, స్వార్థం, సహనం లేకపోవడంతో మానవత్వం మరిచి కొందరు వ్యక్తులు హత్యలు చేస్తున్నారు. బీమా డబ్బుల కోసం సొంత మామను అల్లుడు, మనవుడు హత్య చేసిన ఘటన అనకాపల్లిలో చోటుచేసుకుంది.
_1765628409011.jpg)
December 13, 2025
student dies of heart attack in konaseema: దేశ వ్యాప్తంగా గుండెపోటు మరణాలు అధికమయ్యాయి. చిన్న పెద్ద అని తెడాలేకుండా హార్ట్ ఎటెక్తో మరణిస్తున్నారు. దేశంలో విద్యార్థులలో గుండెపోటు మరణాలు అందోళనకరంగా పెరుగుతున్నాయి. కోనసీమ జిల్లాలో ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న సిరి అనే విద్యార్థిని ఉపాధ్యాయుడు చెబుతున్న పాఠాలను శ్రద్ధగా వింటుంది. ఆ సమయంలో విద్యార్థిని ఒక్కసారిగా సృహ కోల్పోయి కిందపడిపోయింది. గమనించిన టీచర్, తోటి విద్యార్థులు సిరిని పైకి లేపి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.

December 13, 2025
godavari pushkaralu 2027: దేశంలోనే రెండో అతిపెద్ద నది గోదావరికి పుష్కర ఘడియలు త్వరలోనే వస్తున్నాయి. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు సంబంధించి ఏపీ సర్కారు కీలక ప్రకటన చేసింది.

December 13, 2025
visakha beach festival: వచ్చే నెల 2026 జనవరి 23 నుంచి 31వ తేదీ వరకు విశాఖ వేదికగా బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. తొమ్మిది రోజుల పాటు ‘విశాఖ ఉత్సవ్’ పేరుతో ఈ వెస్టివల్ నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

December 13, 2025
ex mp kusuma krishna murthy passed away: మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయనను ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుండెపోటుతో చనిపోయారు.

December 13, 2025
fire accident in vizianagaram: విజయనగరం జిల్లా గొలుగువలసలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో 10 పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో పాపమ్మ అనే వృద్ధురాలు మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయ్యారు.

December 12, 2025
pawan kalyan meets indian women blind cricket team: వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్లు, శిక్షకులు, సహాయక సిబ్బందితో పవన్ భేటీ అయ్యారు
_1765533006040.jpg)
December 12, 2025
bapatla road accident: రాష్ట్రంలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికమయ్యాయి. ఈ ప్రమాదాలు రోజు రోజుకు పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనేపూడి సమీపంలోని ఓ ఆటో అదుపుతప్పి పంటకాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు

December 12, 2025
andhra pradesh deputy cm pawan kalyan moves delhi high court: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిత్వ హక్కులకు భంగం కలుగుతోందని పిటిషన్ దాఖలు చేశారు. పవన్ కల్యాణ్ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనపై చర్యలకు సంబంధించి వారం రోజులుగా నిర్ణయం తీసుకోవాలని సోషల్ మీడియా సంస్థలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22 కు వాయిదా వేసింది

December 12, 2025
minister lokesh launched cognizant office in visakhapatnam: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. విశాఖపట్నంలో ప్రముఖ కంపెనీ కాగ్నిజెంట్ ఆఫీస్ను శుక్రవారం మంత్రి నారా లోకేవ్ ప్రారంభించారు. మొత్తం 21.31 ఎకరాల్లో కాగ్నిజెంట్ ఆఫీస్కు పర్మినెంట్ క్యాంపస్ నిర్మించనున్నారు
December 12, 2025
pm condoles the loss of lives due to a bus mishap in the alluri district: ఏపీలోని అల్లూరి జిల్లాలో అర్ధరాత్రి జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్ గ్రేషియో ప్రకటించారు.
December 12, 2025
15 dead in alluri bus accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా.. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి

December 11, 2025
chandrababu meets global quantum bio foundry team: రాజధాని అమరావతిలో ఏర్పాటు అవుతున్న క్వాంటం వ్యాలీ ఆధునిక పరిశోధనలకు కేంద్రంగా మారాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
_1765464022535.jpg)
December 11, 2025
cm chandrababu: టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నేడు కీలక రాజకీయ వేడుకలకు వేదికైంది. మండల పార్టీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.
_1765444726818.jpg)
December 11, 2025
chandrababu serious on ministers: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. కేబినెట్ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన నలుగురు మంత్రులపై సీఎం సీరియస్ అయ్యారు. మంత్రివర్గ సమావేశానికి ఆలస్యంగా వస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు మంత్రి మండలి సమావేశం ప్రారంభమైంది. ఇకపై కేబినెట్కు ఎవరైనా ముందుగానే రావాలని, ఆలస్యంగా రావొద్దని మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు
_1765444396255.jpg)
December 11, 2025
pm modi on ys jagan criticism: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలను తిప్పుకొట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ కూటమి నేతలను ఆదేశించారు. గురువారం ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాలు, అండమాన్ రాష్ట్రాల 15 మంది భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులతో సమావేశం నిర్వహించారు.

December 11, 2025
14 days remand for pinnelli brothers: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డికి బిగ్ షాక్ ఇచ్చింది. జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న వీరిద్దరికి మాచర్ల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది

December 11, 2025
ap tdp giddaluru ex mla ramabhupa reddy passed away : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పిడతల రామభూపాల్ రెడ్డి (90) తుది శ్వాస విడిచారు
_1765370910549.jpg)
December 10, 2025
ttd: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్ ఇచ్చింది. డిసెంబరు, వచ్చే ఏడాది జనవరిలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పలు పర్వదినాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను ఆయా రోజుల్లో రద్దు చేసినట్లు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

December 10, 2025
deputy cm pawan: ఉద్యోగులందరిని తన కుటుంబ సభ్యులుగా చూస్తానని డిప్యూటీ సీఎం పవన్ పేర్కొన్నారు. సమస్యతో కార్యాలయానికి వచ్చే ప్రజలకు పరిష్కారం అయ్యి సంతోషంగా బయటికి వెళ్లాలన్నారు. ప్రమోషన్ రాగానే మీకెలా సంతోషం కలిగిందో.. సమస్య పరిష్కారం అవ్వగానే ప్రజల మొహంలో సంతోషం ఉంటుంది.. అది గుర్తు పెట్టుకోండి అని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో మంది హిందువుల మనోభావాలకు సంబంధించింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేసినా సహించేది లేదని పవన్ హెచ్చరించారు.

December 10, 2025
ap deputy cm pawan kalyan comments: పల్లెలే దేశానికి వెన్నెముక అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. బుధవారం మంగళగిరిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉద్యోగులతో ఆయన మాటామంతీ నిర్వహించారు.
December 14, 2025
