Home/ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Pawan: సీఎం చంద్రబాబుకి పురస్కారం రాష్ట్రానికి గర్వ కారణం: పవన్‌ కళ్యాణ్
Pawan: సీఎం చంద్రబాబుకి పురస్కారం రాష్ట్రానికి గర్వ కారణం: పవన్‌ కళ్యాణ్

December 18, 2025

amaravati: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు పురస్కారం 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్' అవార్డు రావడం రాష్ట్రానికి గర్వ కారణమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు నాయకత్వ శైలి ఎంతో స్ఫూర్తినిస్తుందని.. రాష్ట్రాభివృద్ధి కోసం, నవతరం భవిష్యత్తు కోసం ఆయన అమలు చేస్తున్న పాలనా విధానాలు, పారిశ్రామికవృద్ధికి చేపడుతున్న సంస్కరణలు కచ్చితంగా సత్ఫలితాలనిస్తాయని అన్నారు.

Chandrababu: ఢిల్లీకి సీఎం.. ఆరుగురు కేంద్ర మంత్రులతో భేటీ!
Chandrababu: ఢిల్లీకి సీఎం.. ఆరుగురు కేంద్ర మంత్రులతో భేటీ!

December 18, 2025

cm chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు సీఎం చంద్రబాబు అమరావతి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ సాయంపై రేపు ఆరుగురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు.

YS Jagan: దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద స్కాం: వైఎస్‌ జగన్‌
YS Jagan: దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద స్కాం: వైఎస్‌ జగన్‌

December 18, 2025

vijayawada: రాష్ట్రంలో మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ దేశంలో అతిపెద్ద స్కాం అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. మెడికల్‌ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల సేకరణ ప్రతులను విజయవాడలోని లోక్‌భవన్‌లో గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌కు అందించారు. అనంతరం లోక్‌భవన్‌ వద్ద జగన్‌ మీడియాతో మాట్లాడారు.

YS Jagan: అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో వారిని జైల్లో పెడతాం: వైఎస్ జగన్‌
YS Jagan: అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో వారిని జైల్లో పెడతాం: వైఎస్ జగన్‌

December 18, 2025

ys jagan sensational comments: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్ కూటమి సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

CM Chandrababu: చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు.. రాష్ట్రానికి గర్వకారణమంటూ లోకేష్‌ కితాబు
CM Chandrababu: చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు.. రాష్ట్రానికి గర్వకారణమంటూ లోకేష్‌ కితాబు

December 18, 2025

cm chandrababu receives business reformer of the year award: టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు వరించిందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. మా ఫ్యామిలీతో పాటు ఏపీ రాష్ట్రానికి ఇది గర్వకారణమని, ఆయనకు ఎకనమిక్ టైమ్స్ ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రకటించిందని లోకేశ్ అన్నారు.

Tirumala: తిరుమలలో రాజకీయ పోస్టర్.. భగ్గుమన్న భక్తులు
Tirumala: తిరుమలలో రాజకీయ పోస్టర్.. భగ్గుమన్న భక్తులు

December 18, 2025

tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎదుట తమిళనాడు భక్తులు అత్యుత్సాహం ప్రదర్శించాడు. శ్రీవారి ఆలయం ఎదుట ఓ రాజకీయ పోస్టర్‌ పోస్టర్‌ను ప్రదర్శించాడు.

Minister Nara Lokesh: మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ రివీల్.. మంత్రి లోకేశ్ ఆసక్తికర పోస్ట్
Minister Nara Lokesh: మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ రివీల్.. మంత్రి లోకేశ్ ఆసక్తికర పోస్ట్

December 18, 2025

minister nara lokesh big announcement today at 12 noon: ఏపీ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ ప్రకటన ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని 12 గంటలకు రివీల్ చేయనున్నట్లు తెలిపారు.

Sri Charani: క్రికెటర్‌ శ్రీచరణికి రూ.2.5 కోట్లు అందజేసిన మంత్రి లోకేశ్
Sri Charani: క్రికెటర్‌ శ్రీచరణికి రూ.2.5 కోట్లు అందజేసిన మంత్రి లోకేశ్

December 17, 2025

indiaan cricketer sri charani rs 2.5 crore: ఏపీలోని కూటమి సర్కారు టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్ శ్రీచరణికి నగదు ప్రోత్సాహకం అందజేసింది. ఇటీవల ఐసీసీ మహిళల వన్డే వర్డల్ కప్‌లో రాణించింది.

Pawan Kalyan: కలెక్టర్లకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు..
Pawan Kalyan: కలెక్టర్లకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు..

December 17, 2025

deputy cm pawan kalyan: రాష్ట్రా అభివృద్ధికి సహకరిస్తున్న కలెక్టర్లందరికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. 5వ జిల్లా కలెక్టర్ల సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. 4 వేల కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేశామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 1.20 లక్షల ఫాం పాండ్స్ తవ్వి లక్ష్యాలను చేరుకున్నామన్నారు.

Chandrababu: రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు
Chandrababu: రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు

December 17, 2025

cm chandrababu: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో డిజిటల్ హెల్త్ కార్డులు వస్తాయని పేర్కొన్నారు. తాజాగా ఏర్పాటు చేసి కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాజిక పెన్షన్‌లో పూర్తి సంతృప్తి ఉందని అన్నారు. ఇళ్లు లేని వారికి ఇళ్లు ఇవ్వాలని.. ప్రతి వర్గంలో ప్రజల సంతృప్తి స్థాయి ముఖ్యమని సీఎం చంద్రబాబు అన్నారు.

Nagarjuna: గొప్ప మనసు చాటుకున్న కింగ్ నాగార్జున.. గుడివాడలో ANR కళశాలకు రూ.2 కోట్లు విరాళం
Nagarjuna: గొప్ప మనసు చాటుకున్న కింగ్ నాగార్జున.. గుడివాడలో ANR కళశాలకు రూ.2 కోట్లు విరాళం

December 17, 2025

nagarjuna: గుడివాడలోని anr కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో టాలీవుడ్ నటుడు కింగ్ నాగార్జున పాల్గొన్నారు. విద్యార్థులకు భవిష్యత్తుకు తోడ్పాటును అందించాలనే ఉద్ద్యేశ్యంతో రూ.2 కోట్ల విరాళం అందజేశారు.

Bharathi Cements: భారతి సిమెంట్స్‌కు ప్రభుత్వం నోటీసులు.. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
Bharathi Cements: భారతి సిమెంట్స్‌కు ప్రభుత్వం నోటీసులు.. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం

December 17, 2025

notices to bharathi cements: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి డైరెక్టర్‌గా ఉన్న భారతి సిమెంట్స్‌కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని భారతి సిమెంట్స్‌ ప్రధాన కార్యాలయానికి నోటీసులను పోస్ట్ ద్వారా పంపించింది.

Cm Chandrababu: యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: సీఎం చంద్రబాబు!
Cm Chandrababu: యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: సీఎం చంద్రబాబు!

December 16, 2025

appointment letters for candidates selected as constables: యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీనిచ్చామని, ఇప్పుడు దానని నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

Cm Chandrababu: జగన్‌కు న్యాయస్థానాలంటే లెక్కలేదు: సీఎం చంద్రబాబు!
Cm Chandrababu: జగన్‌కు న్యాయస్థానాలంటే లెక్కలేదు: సీఎం చంద్రబాబు!

December 16, 2025

amaravati: మాజీ సీఎం జగన్‌కు న్యాయస్థానాలంటే లెక్కలేదని సీఎం నారా చంద్రబాబు అన్నారు. అక్రమాస్తుల కేసుల్లో కోర్టుకు గైర్హాజరవుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ భవన్‌లో మీడియాతో ముఖ్యమంత్రి ఇష్టాగోష్ఠి నిర్వహించారు

TTD Chairman BR Naidu: 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టు: టీటీడీ చైర్మన్
TTD Chairman BR Naidu: 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టు: టీటీడీ చైర్మన్

December 16, 2025

ttd chairman br naidu press meet: టీటీడీ పరిధిలోని ఆలయాలకు ధ్వజస్తంభాలు, రథాలు తయారు చేసేందుకు 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టుకు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపినట్లు చైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు

Rammohan Naidu: ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్.. మే నెల‌లోనే భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం: రామ్మోహ‌న్ నాయుడు!
Rammohan Naidu: ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్.. మే నెల‌లోనే భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం: రామ్మోహ‌న్ నాయుడు!

December 16, 2025

union minister rammohan naidu: ఏపీలోని ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌కు కేంద్ర మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. విశాఖ‌లోని భోగాపురంలో ఇంట‌ర్నేష‌న‌ల్ విమానాశ్రాయాన్ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ విమానాశ్ర‌యాన్ని వ‌చ్చే సంవ‌త్స‌రం మేలో ప్రారంభించ‌నున్న‌ట్లు రామ్మోహ‌న్ నాయుడు తెలిపారు. అదేవిధంగా వచ్చే నెలలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు వెల్ల‌డించారు.

TTD Parakamani Case: టీటీడీ పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
TTD Parakamani Case: టీటీడీ పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

December 16, 2025

ttd parakamani case: తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీటీడీలో ఆధునిక టెక్నాలజీ aiని తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది

Car Accident In Konaseema District: మరణంలోనూ వీడని బంధం.. రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి
Car Accident In Konaseema District: మరణంలోనూ వీడని బంధం.. రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి

December 16, 2025

car accident in konaseema district: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి కొడుకు మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఓ తల్లి కుమారుడి అనారోగ్యానికి గురికావడంతో మెరుగైన చికిత్స కోసం తమ బంధువులతో కలిసి వైజాగ్‌కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Aadhaar Camps in Schools: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు
Aadhaar Camps in Schools: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు

December 16, 2025

aadhaar camps in andhra pradesh schools: aadhaar camps in andhra pradesh 2025: విద్యార్థులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో నేటి నుంచి ఆధార్ క్యాంపులు నిర్వహిస్తోంది. ఈ మేరకు దీనికి సంబంధించిన పలు కీలక అంశాలను గ్రామ, వార్డు సచివాలయాలశాఖ వెల్లడించింది.

Palnadu Car Accident: పల్నాడు జిల్లాలో కారు బోల్తా.. అక్కడికక్కడే ఒకరు మృతి ఇద్దరికి తీవ్రగాయాలు
Palnadu Car Accident: పల్నాడు జిల్లాలో కారు బోల్తా.. అక్కడికక్కడే ఒకరు మృతి ఇద్దరికి తీవ్రగాయాలు

December 16, 2025

car accident in palnadu district: పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మాచర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్ల రహదారిపై రైతులు ధాన్యం ఆరబోశారు. ఓ కారు అతి వేగతంతో ధాన్యంపైకి ఎక్కించింది. దీంతో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బొప్పన నాగమణి అనే మహిళ స్పాట్‌లోనే మృతి చెందగా మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదానికి గల కారణం. రోడ్డుపై ధాన్యం ఆరబోయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు

Jagan Vijayawada Tour: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోర్టుకు వెళ్తాం: మాజీ సీఎం జగన్ నేడు విజయవాడలో పర్యటన!
Jagan Vijayawada Tour: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోర్టుకు వెళ్తాం: మాజీ సీఎం జగన్ నేడు విజయవాడలో పర్యటన!

December 16, 2025

jagan will go to court over privatization of medical colleges: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడలో పర్యటించనున్నట్లు వైసీపీ అధికారికంగా ప్రకటించింది. విజయవాడలోని జోబినగర్ ఇళ్ల కూల్చివేత బాధితులను వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శిస్తారని వైసీపీ పార్టీ తెలిపింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి నేరుగా విజయవాడ జోబి నగర్ వెళ్లారని తెలుస్తోంది. అక్కడ ఇళ్లు కూలిన బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు.

Tirumala Tickes: శ్రీవారి భక్తులకు శుభవార్త.. శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల విడుదల ఎప్పుడంటే?
Tirumala Tickes: శ్రీవారి భక్తులకు శుభవార్త.. శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల విడుదల ఎప్పుడంటే?

December 15, 2025

tirumala tickets issues on december 18th: తిరుమలలో శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆలయంలో వచ్చే సంవత్సరం మార్చి నెలలో శ్రీవారి ఆర్జిత సేవలు నిర్వహించనున్నారు. వెంకటేశ్వరుని స్వామి భక్తుల సౌకర్యార్థం శ్రీవారి ఆర్జిత సేవల కోటాను డిసెంబర్ 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్‌ లక్కీడిప్‌ కోసం 20న ఉదయం పది గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించింది

TTD Big Alert: శ్రీవారి భక్తులకు అలర్ట్.. 17నుంచి సుప్రభాత సేవలు రద్దు
TTD Big Alert: శ్రీవారి భక్తులకు అలర్ట్.. 17నుంచి సుప్రభాత సేవలు రద్దు

December 15, 2025

tirumala: తిరుమలలో డిసెంబర్ 17 నుంచి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై ఉత్సవాలను నిర్వహస్తారు. శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించాలని టీటీడీ కీలక సూచనలు చేసింది. తిరుమలలో ప్రస్తుతం భారీగా భక్తులు రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనాల కోసం 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు

Narasapuram to Chennai Vande Bharat Trains: నరసాపురం- చెన్నై వందే భారత్ రైలను ప్రారంభించిన కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ!
Narasapuram to Chennai Vande Bharat Trains: నరసాపురం- చెన్నై వందే భారత్ రైలను ప్రారంభించిన కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ!

December 15, 2025

narasapuram to chennai vande bharat trains launched by srinivasa verma: ఆంధ్ర ప్రదేశ్‌లోని నరసాపురం నుంచి ఎంజీఆర్ చెన్నె రైల్వే స్టేషన్‌కు వందేభారత్ రైలు సేవలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. సోమవారం మధ్యాహ్నం కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ నరసాపురం స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా ఆయనకు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. వందేభారత్ రైలు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస వర్మ కోరారు

Duvvada Srinivas Madhuri: మొయినాబాద్ ఫాంహౌస్ పార్టీ కేసు.. దువ్వాడ మాధురికి మరో బిగ్ షాక్
Duvvada Srinivas Madhuri: మొయినాబాద్ ఫాంహౌస్ పార్టీ కేసు.. దువ్వాడ మాధురికి మరో బిగ్ షాక్

December 15, 2025

notices to duvvada madhuri in moinabad farmhouse party case: మొయినాబాద్‌ బర్త్‌ డే పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాధురి బంధువు పార్థసారథికి పోలీసులు నోటీసులు ఇచ్చారు

Page 1 of 173(4302 total items)