Home / ఆంధ్రప్రదేశ్
YS Jagan: కూటమి ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శలు ఎక్కుపెట్టారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిలయ్యారని పేర్కొన్నారు. 10వ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న మీరు, మిగతా వ్యవస్థలను ఇంకా ఎంత ఘోరంగా నడుపుతున్నారో అర్థం అవుతోందని విమర్శించారు. పదవ తరగతి తప్పుడు ఫలితాలతో వేల సంఖ్యలో విద్యార్థులు అడ్మిషన్ల విషయంలో అన్యాయమైపోయారని ఆరోపించారు. వీటన్నిటీకీ […]
AP Deputy CM Pawan Kalyan : జూన్ 1వ తేదీ నుంచి నిరుపేదలకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడమే కూటమి సర్కారు లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 15 వరకు ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ దుకాణాలు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు. పేదలకు నిత్యావసర సరుకులు అందించే రేషన్ షాపులను […]
CM Chandrababu Speech in Ambedkar Konaseema district: రాష్ట్రవ్యాప్తంగా 64 లక్షల మందికి ప్రతీ నెల 1వ తేదీనే పెన్షన్లు అందిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ మేరకు ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరంలో పర్యటించారు. ఇందులో భాగంగా కాట్రేనికోన మండలంలోని చెయ్యేరులో లబ్ధిదారులకు నేరుగా వెళ్లి పింఛన్లు అందజేశారు. రేపు ఆదివారం కావడంతో ఒక్క రోజు ముందే పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే 90 […]
AP: ఏపీలో మరో భారీ స్కాం బయటపడింది. సినిమా యానిమేషన్ పేరుతో సుమారు రూ. 500 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డ విజయవాడకు చెందిన కిరణ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. యూపిక్స్ పేరుతో ఆఫీస్ ఓపెన్ చేసి కోట్లల్లో పెట్టుబడులు పెట్టించి కిరణ్ మోసానికి పాల్పడ్డాడు. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ నేర్పుతామని నమ్మించి సంస్థలో పెట్టుబడులు పెట్టించినట్లు తెలుస్తోంది. కిరణ్ మాటలు నమ్మి పెట్టుబడి పెట్టి మోసపోయిన […]
Amaravati Quantum Valley Park Establishment ap orders issued: ఏపీలోని అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ ఎంఓయూను ర్యాటిపై చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఈ క్వాంటం నిర్మాణానికి సంబంధించి మొత్తం 3 సంస్థలతో రాష్ట్ర సర్కార్ అగ్రిమెంట్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్మాణాన్ని టీసీఎస్, ఎల్ అండ్ టీ, […]
Five Members Attack Corona Virus Cases In Eluru Collectorate: ఏపీలోని ఏలూరులో కరోనా కేసులు పెరగడంతో కలకలం రేపుతోంది. ఏలూరు జిల్లాలోని కలెక్టరేట్లోని ఐదుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఐదుగురు సిబ్బందికి హోమ్ ఐసోలేషన్లో చికిత్స అందిస్తున్నారు. అయితే, కలెక్టరేట్లో ఐదుగురికి రావడంతో కార్యాలయంలో ఉన్న సిబ్బంది అందరికీ పరీక్షలు చేసేందుకు వైద్య బృందం సిద్ధమైంది. ఇదిలా ఉండగా, దేశంలో మళ్లీ కరోనా గుబులు […]
AP: ఏపీ సీఎం చంద్రబాబు నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ముమ్మిడివరం మండలం చెయ్యేరులో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సీఎం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి.. నేరుగా వారికి పెన్షన్ ఇవ్వనున్నారు. అనంతరం బంగారు కుటుంబాల దత్తత, ఉపాధి హామీ కూలీలతో సమావేశం కానున్నారు. పీ4 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 64,549 బంగారు కుంటుంబాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. అయితే రాష్ట్రంలో ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్ […]
CN Chandrababu: రేపు కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు రేపు మధ్యాహ్నం ముమ్మిడివరం చేరుకోనున్నారు. చంద్రబాబు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి రేపు ఉదయం 10 గంటలకు బయలుదేరి 12 గంటల 25 నిమిషాలకు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుండి హెలికాప్టర్లో బయలుదేరి 12 గంటల 50 నిమిషాలకు సిహెచ్. గున్నేపల్లి చేరుకుంటారు. హెలిప్యాడ్ వద్ద […]
Minister Nadendla Manohar holds review with Collectors and Civil Supplies Department officials : ప్రజా పంపిణీ వ్యవస్థలో అవకతవకలు లేకుండా ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ చేపడుతుందని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శుక్రవారం విజయవాడలో కలెక్టర్లు, పౌరసరఫరాలశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వం నిర్ణయం మేరకు జూన్ 1వ తేదీ నుంచి డీలర్లు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాల పంపిణీకి సిద్ధం […]
CM Chandrababu Naidu participates in CII annual conference : సంపద సృష్టి జరగకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేమని, సంపద సృష్టి పారిశ్రామికవేత్తల ద్వారానే సాధ్యమవుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ విధానాలు, ఏపీ అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలను వివరించారు. సంపద సృష్టిలో ఏపీకి పారిశ్రామిక వేత్తలు సహకరించాలని కోరారు. పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశగతిని మార్చేశాయని […]