
February 2, 2026
pawan kalyan angry with janasena leaders:ఏపీలోని జనసేన నేతలపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఇవాళ మంగళగిరి సీకే కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన జనసేన కార్యవర్గ సమావేశంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామీ పవిత్ర ప్రసాదం అయినా లడ్డూ. అలాంటి కల్తీ లడ్డూ వ్యవహారంపై జనసేన నేతలు ఎందుకు మాట్లాడటం లేదని అసహనం వ్యక్తం చేశారు.









_1769931418198.jpg)





_1769848124496.jpg)

_1769837735484.jpg)

_1769775879437.jpg)
_1769764183361.jpg)


_1769754468672.jpg)

_1770047525814.jpg)


