Home/ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
TTD: టీటీడీ భక్తులకు బిగ్ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు తేదీల ప్రకటన
TTD: టీటీడీ భక్తులకు బిగ్ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు తేదీల ప్రకటన

December 5, 2025

tirupati vaikuntha darshan announced about vip break darshans cancellation: టీటీడీ భక్తులకు బిగ్ అలర్ట్. వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ మేరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు తేదీలను ప్రకటించింది. నేటి నుంచి 2026 జనవరి నెలాఖరు వరకు వచ్చే పలు పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు తెలిపింది.

Sabarimala: శబరిమలలో ఉద్రిక్తత.. తెలుగు భక్తుడిపై వ్యాపారి దాడి
Sabarimala: శబరిమలలో ఉద్రిక్తత.. తెలుగు భక్తుడిపై వ్యాపారి దాడి

December 5, 2025

tension in sabarimala: శబరిమలలో ఉద్రిక్తత వాతావరణ చోటుచేసుకుంది. తెలుగు భక్తుడు బాటిల ధరపై ప్రశ్నించినందుకు స్థానిక దుకాణదారుడు దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో భక్తుడికి గాయాలయ్యాయి.

Danger Bells in AP: విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య
Danger Bells in AP: విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య

December 5, 2025

five members death danger bells in ap: ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ విజృంభిస్తోంది. ఈ స్క్రబ్ టైఫస్ కారణంగా రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో ఇప్పటివరకు 51 కేసులు నమోదనట్లు అధికారులు చెబుతున్నారు. విజయనగరం జిల్లాతో పాటు పల్నాడు, బాపట్ల, నెల్లూరు జిల్లాలలో ఐదుగురు చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు.

Earthquake: ఏపీలో మరోసారి భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
Earthquake: ఏపీలో మరోసారి భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు

December 5, 2025

earthquake in ap: ఏపీలోని ప్రకాశం జిల్లా పొదిలొ స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. ఇవాళ తెల్లవారుజామున 3.14 గంటల సమయంలో భూమి కంపించింది. కొద్ది సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు.

Darshan Tickets: శ్రీవారి భక్తులకు శుభవార్త.. నేడు వైకుంఠ ద్వారా దర్శన టికెట్లు విడుదల
Darshan Tickets: శ్రీవారి భక్తులకు శుభవార్త.. నేడు వైకుంఠ ద్వారా దర్శన టికెట్లు విడుదల

December 5, 2025

tirumala vaikunta dwara darshan tickets: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవారి కోటా టికెట్లను ఇవాళ ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయనున్నారు.

AP:పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి
AP:పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి

December 4, 2025

ap:పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిలకలూరిపేటలో కంటైనర్‌ను కారు అతివేగంతో ఢీకొట్టింది. దీంతో స్పాట్‌లో నలుగురు స్పాట్‌లోనే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Pawan Kalyan: నేను గుర్తింపు కోసం పనిచేయను.. ప్రజల కోసమే పనిచేస్తా: పవన్
Pawan Kalyan: నేను గుర్తింపు కోసం పనిచేయను.. ప్రజల కోసమే పనిచేస్తా: పవన్

December 4, 2025

chittoor: చిత్తూరులో డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఏపీ వ్యాప్తంగా కొత్త డివిజన్ డెవలప్‌మెంట్ కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా డీడీవో కార్యాలయాలను పవన్ ప్రారంభించారు. పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి సంస్కరణలో భాగంగా రాష్ట్రంలో 77 డీడీవో ఆఫీసులను ప్రారంభించామని.. విస్తృతంగా ప్రజలకు సేవలందించడానికి డీడీవో ఆఫీసులు ఉపయోగపడుతాయని పవన్ చెప్పుకొచ్చారు.

Ys Jagan: తిరుమల లడ్డూ కల్తీపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యాలు..!
Ys Jagan: తిరుమల లడ్డూ కల్తీపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యాలు..!

December 4, 2025

ys jagan: తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. దేవుడంటే భయం, భక్తి లేని చంద్రబాబు లడ్డూలో కల్తీ జరిగిందని మాట్లాడుతున్నారని విమర్శించారు. టీటీడీలోకి వచ్చే ఏ ట్యాంకర్ అయినా పూర్తిస్థాయి తనిఖీల తర్వాతే లోపలికి వెళ్తాయని, nabl తర్వాత కూడా టీటీడీ ల్యాబ్‌లో టెస్టులు కూడా పాస్ కావాలని, ఆ తరువాతే నేయి ట్యాంకర్లను లోపలికి అనుమతిస్తారని జగన్ చెప్పుకొచ్చారు.

mangalagiri:జగన్ హయంలో ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు.. మంత్రి కొల్లు  ఆగ్రహం
mangalagiri:జగన్ హయంలో ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు.. మంత్రి కొల్లు ఆగ్రహం

December 4, 2025

mangalagiri:మాజీ సీఎం జగన్‌‌పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైరయ్యారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం జగన్‌కు ఆనవాయితీగా వస్తుందని విమర్శించారు. తన హయంలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారన్నారు. గురువారం ఆయన మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించారు.

Venkayya Nayudu:తెలుగు చదువుకుంటేనే ఉద్యోగాలు ఇవ్వండి: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
Venkayya Nayudu:తెలుగు చదువుకుంటేనే ఉద్యోగాలు ఇవ్వండి: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

December 4, 2025

venkaiah naidu:ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలంటే తప్పని సరిగా తెలుగు వచ్చిఉండాలని వెంకయ్య నాయుడు తెలిపారు. ముఖ్యంగా తెలుగు చదువుకుంటేనే ఏపీ, తెలంగాణలో ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

Tirumala: భక్తులకు బిగ్ అలర్ట్.. తిరుమలలో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు నిలిపివేత
Tirumala: భక్తులకు బిగ్ అలర్ట్.. తిరుమలలో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు నిలిపివేత

December 4, 2025

tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు శ్రీవారి సర్వదర్శన టోకెన్లు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.

YS Jagan: కూటమి ప్రభుత్వానికి మాయరోగం: వైసీపీ అధ్యక్షుడు జగన్
YS Jagan: కూటమి ప్రభుత్వానికి మాయరోగం: వైసీపీ అధ్యక్షుడు జగన్

December 4, 2025

ys jagan comments: ఏపీలో కూటమి ప్రభుత్వానికి మాయరోగం వచ్చిందని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయడం లేదని ఫైర్ అయ్యారు.

srisailam: భక్తులకు అలర్ట్.. ఈ నెల 8 వరకు శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనం నిలిపివేత
srisailam: భక్తులకు అలర్ట్.. ఈ నెల 8 వరకు శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనం నిలిపివేత

December 4, 2025

srisailam mallanna: శ్రీశైలం వెళ్లే మల్లన్న భక్తులకు ఆలయ అధికారులు అలర్ట్ ఇచ్చారు. ఈ నెల(డిసెంబర్) 8 వరకు స్పర్శ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆలయంలో భక్తుల రద్దీ నేపథ్యంలో అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Chandrababu:దివ్యాంగులకు గుడ్ న్యూస్.. వారికి ఉచిత బస్సు ప్రయాణం
Chandrababu:దివ్యాంగులకు గుడ్ న్యూస్.. వారికి ఉచిత బస్సు ప్రయాణం

December 3, 2025

chandrababu:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఇకపై దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్టు వెల్లడించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం తరఫున 7 వరాలు ప్రకటించారు.

Srisailam: శ్రీశైలానికి తరలివస్తున్న శివస్వాములు.. స్పర్శదర్శనంపై కీలక నిర్ణయం
Srisailam: శ్రీశైలానికి తరలివస్తున్న శివస్వాములు.. స్పర్శదర్శనంపై కీలక నిర్ణయం

December 3, 2025

srisailam: శ్రీశైలం మహాక్షేత్రానికి శివస్వాముల తరలివస్తున్నారు. కార్తీక మాసంలో శివ మాల ధరంచిన శివస్వాములు.. శ్రీ మల్లికార్జునస్వామికి ఇరుముడి సమర్పణ కోసం శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తారు. ఈ నేపథ్యంలో సాధారణ భక్తుల కోసం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్జు సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 7వ తేదీ వరకు ఇరుముడితో వచ్చే శివస్వాములకు ఉచితంగా స్వామివారి స్పర్శదర్శనం కల్పించనున్నారు.

AP TET Hall tickets: ఏపీ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల
AP TET Hall tickets: ఏపీ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల

December 3, 2025

ap tet hall tickets released: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్షల( ఏపీ టెట్)కు హాల్‌టికెట్లు రిలీజ్ అయ్యాయి. ఈ నెల 10వ తేదీ నుంచి జరగనున్న ఎగ్జామ్ హాల్‌టికెట్లను అధికారులు వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు.

YS Sharmila tweet:తెలంగాణపై డిప్యూటీ సీఎం పవన్‌‌ చేసిన కామెంట్స్‌పై వైస్ షర్మిల ట్వీట్
YS Sharmila tweet:తెలంగాణపై డిప్యూటీ సీఎం పవన్‌‌ చేసిన కామెంట్స్‌పై వైస్ షర్మిల ట్వీట్

December 3, 2025

ys sharmila tweet:ఇటీవల తెలంగాణపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ రాజకీయ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. అయితే తాజాగా ఈ వివాదంపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ట్వీట్ చేశారు. కోనసీమ కొబ్బరికి తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడటం బాధాకరం అంటూ పోస్ట్ పెట్టారు

CM Chandrababu:జగన్ హయాంలో వ్యవసాయం రంగం అస్తవ్యస్థం అయింది: చంద్రబాబు
CM Chandrababu:జగన్ హయాంలో వ్యవసాయం రంగం అస్తవ్యస్థం అయింది: చంద్రబాబు

December 3, 2025

cm chandrababu:మాజీ సీఎం జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. జగన్ హయాంలో వ్యవసాయం అస్తవ్యస్థం అయ్యిందని విమర్శలు గుప్పించారు. ఇవాళ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు.

Pawan Kalyan: గ్రామస్థాయిలో ఐదుగురితో జనసేన కమిటీలు:  పార్టీ అధినేత పవన్‌
Pawan Kalyan: గ్రామస్థాయిలో ఐదుగురితో జనసేన కమిటీలు: పార్టీ అధినేత పవన్‌

December 3, 2025

deputy cm pawan kalyan meets party leaders: గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అభివృద్ధి కార్యక్రమాల్లో జనసేన నేతలు, కార్యకర్తలు భాగస్వాములు కావాలని పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు.

AP:కేరళలో ఘోర ప్రమాదం.. తిరుపతి జిల్లాకు చెందిన అయ్యప్పలు మృతి
AP:కేరళలో ఘోర ప్రమాదం.. తిరుపతి జిల్లాకు చెందిన అయ్యప్పలు మృతి

December 3, 2025

kerala:దేశంలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు అధికమయ్యాయి. ఇటీవల కాలంలో ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. శబరిమలకు వెళ్లే అయ్యప్పలు మృతి చెందారు. ఈఘటన కేరళలో చోటుచేసుకుంది.ఇవాళ కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాకు చెందిన ఇద్దరు అయ్యప్ప స్వాములు మృతి చెందారు.

Rains: కొనసాగుతున్న వాయుగుండం.. పలు జిల్లాలకు వర్ష సూచన
Rains: కొనసాగుతున్న వాయుగుండం.. పలు జిల్లాలకు వర్ష సూచన

December 3, 2025

ap rains: బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలోని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

TTD: శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం.. 1.76లక్షల టోకెన్లు జారీ
TTD: శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం.. 1.76లక్షల టోకెన్లు జారీ

December 2, 2025

ttd:తిరుపతిలోని శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం కోసం ఈ-డిప్ లాటరీలో భక్తులకు టోకెన్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఇవాళ తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ-డిప్ ద్వారా తితిడి టోకెన్లు ప్రవేశపెట్టింది. వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజుల దర్శన టోకెన్ల కోసం సుమారుగా 25,72,111 మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Amaravati: నాణ్యమైన విద్యుత్ అందించాలని అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
Amaravati: నాణ్యమైన విద్యుత్ అందించాలని అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

December 2, 2025

amaravati: అమరావతిలోని సచివలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ అందించాలని విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, వినియోగం, వ్యయం తగ్గింపు, పీఎం కుసుమ్, సోలార్ రూఫ్‌టాప్ వంటి పథకాల పురోగతిపై కీలక వ్యాఖ్యలు చేశారు

Tirupati: తిరుపతిలో దారుణ ఘటన.. ఒకే ఇంట్లో మూడు మృతదేహాలు
Tirupati: తిరుపతిలో దారుణ ఘటన.. ఒకే ఇంట్లో మూడు మృతదేహాలు

December 2, 2025

tirupati: తిరుచానూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని దామినేడు ఇందిరమ్మ గృహా సముదాయంలో మృతదేహాలు కలకలం రేపాయి. ఓ ఇంట్లో నిర్జీవంగా, సగం కుళ్లిన మూడు మృతదేహాలను పోలీసులు గుర్తించారు.

Liquor Case: చంద్రబాబుకు భారీ ఊరట..లిక్కర్ కేసు మూసివేత
Liquor Case: చంద్రబాబుకు భారీ ఊరట..లిక్కర్ కేసు మూసివేత

December 2, 2025

cm chandrababu: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. సీపీ ప్రభుత్వ హయాంలో.. చంద్రబాబుపై నమోదైన లిక్కర్ కేసును ఏసీబీ కోర్టు మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

Page 1 of 170(4231 total items)