Home / SIT
Union Minister bandi Sanjay Kumar: కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్ విచారణ ముగిసింది. ఈ మేరకు విచారణ గంటన్నర కొనసాగగా.. ఫోన్ ట్యాంపింగ్ కేసుకు సంబంధించిన వివరాలను సిట్ అధికారులకు బండి సంజయ్ అందించారు. తెలంగాణ బీజేపీ చీఫ్ అయినప్పటినుంచి ఫోన్ ట్యాంపింగ్ జరిగినట్లు సిట్ అధికారులకు చెప్పారు. ఎవరితో ఎంతసేపు మాట్లాడారన్న డేటాను సిట్ అధికారులు బండి సంజయ్కి చూపించారు. మునుగోడు, హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో రాజకీయ నేతలతో మాట్లాడిన డేటాను […]
Vijayawada ACB Court: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో స్వాధీనం చేసుకున్న రూ. 11 కోట్ల నగదుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కోర్టు ఆదేశాలను ఎస్బీఐ మాచవరం బ్రాంచ్ అధికారులకు సిబ్బంది అందజేశారు. రూ. 11 కోట్ల నగదు విషయంలో కోర్టు ఆదేశాలను పాటించాలని బ్యాంక్ అధికారులను కెసిరెడ్డి తరపు న్యాయవాదులు కోరారు. జూలై 30న సిట్ రూ. 11 కోట్ల నగదు సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ […]
AP: ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. యూఏఈ, థాయిలాండ్ లో ఉన్న ఎనిమిది మంది నిందితులను సిట్ అధికారులు గుర్తించారు. నిందితులు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్, బొల్లారం శివకుమార్, ముప్పడి అనిరుధ్ రెడ్డి, సైమన్ ప్రసన్, చంద్రపతి ప్రద్యుమ్న, పురుషోత్తం వరుణ్ కుమార్, ముప్పిడి అవినాష్ రెడ్డిని ఎక్స్ ట్రాడిషన్, డిపోర్టేషన్ ద్వారా ఇండియాకు తీసుకువచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు అవసరమైన […]
MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసులో ఏ4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనను ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది. కాసేపట్లో ఆయనను రాజమండ్రి జైలుకి తరలించనున్నారు. అంతకు ముందు సిట్ కార్యాలయం నుంచి విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బీపీ, షుగర్, ఈసీజీ వంటి […]
MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. కోర్టులో 10 పేజీల రీజన్స్ ఫర్ అరెస్ట్ రిపోర్టును సిట్ దాఖలు చేసింది. లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని అధికారులు తెలిపారు. మనీ ట్రయల్ తో పాటు కుట్రదారుడుగా మిథున్ రెడ్డిని పేర్కొన్నారు. మద్యం విధానం మార్పు, అమలు, ఇతర నిందితులతో కలిసి డిస్టిలరీలు, సప్లయర్ల నుంచి […]
Phone Tapping Case: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసులో ఓ వైపు నిందితులను విచారిస్తూనే మరోవైపు బాధితుల నుంచి స్టేట్మెంట్లు తీసుకుంటోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారుల నుంచి కీలక సమచారాన్ని సిట్ రాబట్టింది. ఈ నేపథ్యంలోనే నేడు మరో కీలక నేతకు సిట్ నోటీసులు పంపింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వాంగ్మూలం నమోదు చేసేందుకు సిట్ నిర్ణయించింది. […]
Phone Tapping: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కీలక మలుపు తిరగనుంది. ఇప్పటి వరకు ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోవడంతో సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లికి వెళ్లిన వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, సిట్ అధికారి ఏసీపీ వెంకటగిరి నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఇప్పటి వరకు ప్రభాకర్ రావును సిట్ అధికారులు ఐదు సార్లు విచారించారు. దాదాపు 40 గంటల పాటు ప్రశ్నించినా పూర్తి […]
Prabhakar Rao SIT Enquiry In Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశలో ఉంది. కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇవాళ మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఐదుసార్లు విచారణకు హాజరైన ఆయన, ఇవాళ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీకి వచ్చారు. కాగా గత ప్రభుత్వ హయాంలో పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్ లను ట్యాప్ చేసినట్టు […]
600 Phone Tapping Victims Attends SIT Investigation: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. 2023 ఎన్నికలకు 2 నెలల ముందు పెద్ద సంఖ్యలో ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. ఇప్పటి వరకు 600 మందికి పైగా ఫోన్లు ట్యాప్ అయ్యాయని అధికారుల దర్యాప్తులో తేలింది. బాధితుల్లో జర్నలిస్టులు, సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారులు ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఒక్కొక్కరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వచ్చి వాంగ్మూలం ఇస్తున్నారు. బాధితుల […]
AP Liquor Case 7 Accused Remand Over today: ఏపీ లిక్కర్ కేసులో నేడు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. కేసుకు సంబంధించి ఏడుగురు నిందితుల రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ మేరకు సిట్ అధికారులు నిందితులను ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ మేరకు ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్న నిందితులను భారీ భద్రత నడుమ అధికారులు కోర్టుకు తరలించనున్నారు. దీంతో నిందుతులకు బెయిల్ వస్తుండగా, లేక న్యాయస్థానం ఇంకా రిమాండ్ పొడిగిస్తుందా అనేది తేలాల్సి ఉంది. […]