Home / SIT
Former MP Vijay Sai Reddy Attends SIT Enquiry in AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసు విషయంపై సిట్ చేపట్టిన విచారణ ముగిసింది. ఈ విచారణ మూడు గంటల పాటు కొనసాగింది. ఈ కేసులో భాగంగా వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సిట్ విచారించింది. ఈ మేరకు లిక్కర్కు సంబంధించి రెండు మీటింగులు జరిగాయా? అని సిట్ ప్రశ్నించిందని విజయసాయి రెడ్డి అన్నారు. 2019 చివరిలో మీ ఇంట్లో మీటింగ్ జరిగిందా? అని […]
Mithun Reddy High Court : ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఇవాళ వైసీపీ ఎంపీ మిథున్రెడ్డికి సిట్ నోటీసులు జారీచేసింది. దీంతో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మద్యం కేసులో సిట్ విచారణను లాయర్ల సమక్షంలో చేయాలని ఎంపీ పిటిషన్ వేశారు. తనను సిట్ విచారణకు సంబంధించిన ఆడియో, వీడియోను రికార్డు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్లో కోర్టును కోరారు. మిథున్రెడ్డి వేసిన పిటిషన్పై హైకోర్టు విచారించే అవకాశం ఉంది. […]
SIT notices issued to former YSRCP leader Vijayasai Reddy: గత వైసీపీ సర్కారు హయాంలో మద్యం పాలసీలో జరిగిన అవకతవకలపై విచారణ కొనసాగుతోంది. టీడీపీ ఎంపీ పార్లమెంట్లో ప్రస్తావించడంతో కేసు సంచలనంగా మారింది. దీంతో ఏపీ ప్రభుత్వం కుంభకోణంపై విచారించేందుకు ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి తాజాగా సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న […]
ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్లో తొక్కిసలాటపై విచారణ జరుపుతున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) సిఫారసు మేరకు యూపీ ప్రభుత్వం ఆరుగురు అధికారులను సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డిఎం), తహసీల్దార్, సర్కిల్ ఆఫీసర్, స్టేషన్ ఆఫీసర్ మరియు ఇద్దరు పోలీసు అవుట్పోస్టు ఇన్ చార్జిలు ఉన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీలో ఎన్నికల సందర్భముగా ,ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలపై సిట్ ఏర్పాటు చేసారు . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేసారు
మణిపూర్ హింసాకాండకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఆరు కేసులను విచారించేందుకు డీఐజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సీబీఐ 10 మంది సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.
టిఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు మమ్మరం చేశారు. ఏఈ, ఏఈఈ, డిఏవో పేపర్లు కొనుగోలు చేసిన వారి డేటాబేస్ని సిట్ అధికారులు తయారు చేశారు. మరో 48మందిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. వీరిలో ఏఈ ప్రశ్నాపత్రం కొనుగోలు చేసిన 38మంది అభ్యర్థులు 10మందికి పైగా దళారులు ఉన్నట్లు తెలిసింది.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీసులు శుక్రవారం స్థానిక కోర్టులో సమర్పించిన దర్యాప్తుపై తమ స్టేటస్ నివేదికలో తెలిపారు.
TSPSC: ప్రధాన నిందితులు పూర్తి సమాచారం ఇవ్వకపోవడంతో.. సిట్ అధికారులు రూటు మార్చారు. సాంకేతికను ఉపయోగించి.. దర్యాప్తు వేగం పెంచారు. బ్యాంకు ఖాతాలతో పాటు.. నిందితుల కాల్ డేటా ఆధారంగా కూపీ లాగారు.
ప్రశ్నాపేపర్ లీకేజీ కేసులో పెద్ద మొత్తంలో నగదున లావాదేవీలు జరగిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది.