Home / తాజా వార్తలు
Kavitha urges more backward reservations in caste survey in report to BC panel: బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్, కులగణనపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీలకు న్యాయం జరగాలని బీసీ డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ బుసాని వెంకటేశ్వరరావులను కలిసి కవిత వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం యథాతథంగా అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి […]
Flipkart Smart TV Offers: ఫ్లిప్కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్లో దాదాపు అన్ని ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై బంపర్ డిస్కౌంట్లు అందిస్తోంది. అదే సమయంలో మీరు కొత్త టీవీని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు ఈ సేల్ను అస్సలు మిస్ చేయద్దు. నవంబర్ 29 వరకు జరగనున్న ఈ ఎక్స్ప్లోజివ్ సేల్లో మీరు సామ్సంగ్ టీవీని రూ.15240, సోనీ టీవీని రూ.23990కి కొనుగోలు చేయవచ్చు. ఇది మాత్రమే కాదు, ఈ సేల్లో మీరు కేవలం రూ. 10,999కే శక్తివంతమైన […]
Lucky Baskhar OTT release date confirmed: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా.. తొలి రోజు నుంచి మంచి టాక్ సంపాదించుకుంది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా దుల్కర్ సల్మాన్ కెరీర్లోనే సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిని ఓటీటీ […]
India creates history with 1st win over Australia: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో 205 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో మొత్తం ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ 1-0తో ఆధిక్యం సాధించింది. భారత్ విధించిన 534 పరుగుల లక్ష్యఛేదనలో ఆసీస్ తడబడింది. ఇన్నింగ్స్ ప్రారంభమైన కాసేపటికే ఓపెనర్ మెక్స్వీనీని బుమ్రా ఎల్బీడబ్ల్యూ చేసి పెవిలియన్ […]
Police Reached Director Ram Gopal Varma Residence: హైదరాబాద్లోని సెన్సెషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది. ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చారు. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది. అయితే వర్మ ఇంట్లో ఆయన లేరని సిబ్బంది చెప్పడంతో ఒంగోలు నుంచి వచ్చిన పోలీసులు అక్కడే ఎదురుచూస్తున్నారు. అయితే ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పోలీసులు ఉదయమే ఆయన ఇంటికి చేరుకున్నారు. […]
Samsung Galaxy S25 Series: టెక్ మార్కెట్లో ఎన్నో మొబైల్ బ్రాండ్లు ఉన్నప్పటికీ చాలా మంది ఫేవరెట్గా సామ్సంగ్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సామ్సంగ్ అదరిపోయే శుభవార్త అందించింది. S25 సిరీస్లో కొత్త ఫోన్లను లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇవి కొనుగోలుదారులకు సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ధరల పరంగా మంచి ఎంపికగా ఉంటాయి. అంతేకాకుండా వాటి ఆకర్షణీయమైన డిజైన్, ప్రీమియం లుక్స్, స్లిమ్ బిల్డ్ ఆకర్షిస్తాయి. అయితే ఈ సిరీస్లో ఎటువంటి మోడల్స్ ఉంటాయి? మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయో […]
Islamabad Under Lockdown Ahead Of Massive PTI Protest Over Imran Khan’s Release: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఉద్రిక్తత నెలకొంది. పలు రాజకీయ కారణాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దేశ వ్యాప్తంగా తెహ్రీక్ ఏ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ను జైలు నుంచి విడుదల చేయాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పీఎం షెహబాజ్ షరీఫ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బెలారస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ […]
Skoda Slavia Facelift: సెడాన్ సెగ్మెంట్ కార్లకు భారతీయ కస్టమర్లలో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఈ విభాగంలో హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ, మారుతి సుజుకి సియాజ్, స్కోడా స్లావియా వంటి కార్లు బాగా ప్రాచుర్యం పొందాయి. మీరు కూడా భవిష్యత్తులో కొత్త సెడాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. నిజానికి.. ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా తన పాపులర్ సెడాన్ స్లావియాలో అప్డేటెడ్ వెర్షన్ను విడుదల చేయబోతోంది. ఇంటర్నెట్లోని సమాచారం […]
Kaleshwaram Commission Investigation Started From Today: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నేటి నుంచి మళ్లీ తన విచారణను కొనసాగించనుంది. పదిరోజుల పాటు సాగనున్న ఈ బహిరంగ విచారణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై కమిషన్ 52 మందిని విచారించటంతో బాటు తదుపరి విచారణకు నాటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పలువురు కీలక నేతలకు నోటీసులు ఇచ్చే […]
PM Modi to Visit Visakha on Nov 29 Lay Stone For Green Hydrogen Hub: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29న విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తలపెట్టిన పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయటంతో బాటు ఇప్పటికే పూర్తయిన పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. తన పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో కలిసి ఆయన విశాఖ ఆంధ్రాయూనివర్సిటిలో ఏర్పాటు చేయనున్న సభలో ప్రధాని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇదీ […]