Home / తాజా వార్తలు
Kissik Song Release: ప్రపంచ వ్యాప్తంగా మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప: ది రూల్’. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమాకు కనిపించని బజ్ పుష్ప 2కి కనిపిస్తుంది. గత కొద్ది రోజులు ఎక్కడ చూసి వైల్డ్ ఫైర్ అంటూ పుష్ప 2 గురించే చర్చించుకుంటున్నారు. మూవీ టీం కూడా ఆ రేంజ్లోనే ప్రమోషన్స్ చేస్తుంది. ఆడియన్స్లో రోజురోజులో ఆసక్తి పెంచుతూ సరికొత్త అప్డేట్స్ వదులుతుంది. ట్రైలర్తో మూవీ అంచనాలను రెట్టింపు చేశారు. […]
Australia vs India 1st test match: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పైచేయి ప్రదర్శిస్తుంది. రెండో ఇన్నింగ్స్లో లంచ్ బ్రేక్ సమయానికి 30 ఓవర్లకు ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. నాలుగో రోజు ఆట రెండో ఓవర్లోనే ఆసీస్ వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్లో ఉస్మాన్ ఖవాజా(4) భారీ షాట్కు యత్నించి విఫలమయ్యాడు. ఆ బంతి నేరుగా బ్యాట్ ఎడ్జ్ తాకి గాల్లోకి లేచింది. […]
Parliament Winter Session Begins from Today: నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25 నుంచి మొదలయ్యే పార్లమెంట్ సమావేశాలు డిసెంబరు 20న ముగియనున్నాయి. ఈ క్రమంలో నవంబరు 26న పాత పార్లమెంటు భవనంలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులును ఆమోదించుకునేందుకు కేంద్రం సిద్ధమవుతుండగా, పలు అంశాల మీద ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి […]
Tiruchanoor Padmavathi Brahmotsavam: ఈ నెల 28 నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 6 వరకు నిర్వహించే ఉత్సవాలను టీటీడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీటీడీ ఈవో శ్యామలారావు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ మేరకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుచానూరు పసుపు మండలం నుంచి పుష్కరిణి, ఆలయ వీధుల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఈవో […]
Prajapalana Celebrations Review by CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా డిసెంబరు 1 నుంచి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం దీనిపై తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రజలకు చేసిన మేలు ఏమిటనేది వివరించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన మంత్రులు, అధికారులకు సూచించారు. ఈ ఉత్సవాలలో అన్ని […]
TGPSC Group 2 Vs RRB: తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వరుసగా మూడుసార్లు వాయిదా పడిన ఈ పరీక్షలు మరోసారి వాయిదాపడనున్నాయనే వార్తల నేపథ్యంలో వేలాది అభ్యర్థులు గందరగోళపడుతున్నారు. గ్రూప్ 2 పరీక్ష రోజునే మరో ప్రభుత్వ పరీక్ష ఉండటంతో గ్రూప్2ను రద్దుచేయాలని కొందరు విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరటంతో మరోసారి పరీక్ష వాయిదా తప్పదని అభ్యర్థులు భయపడుతున్నారు. ఒకే రోజు రెండు పరీక్షలు షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో […]
RSS Chief Mohan Bhagwat Speech in Lokmanthan Bhgyanagar At Hyderabad: భిన్నత్వంలోనే ఏకత్వాన్ని దర్శించటం భారతీయ సంస్కృతి గొప్పదనమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో గత 4 రోజులుగా జరిగిన లోక్ మంథన్ కార్యక్రమపు ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలు దేశాల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డి, గజేంద్ర షెకావత్ తదితరులు హాజరైన ఈ […]
Hyderabad in Danger Zone With the High Polution:హైదరాబాద్ నగరంలో వాయుకాలుష్యం వేగంగా పెరుగుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశ రాజధానిలోని దుస్థితే ఇక్కడా ఎదురుకాక తప్పదని వాతావరణ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇకనైనా, ప్రభుత్వం ఈ విషయం మీద స్పందించి, తగిన నష్ట నివారణ చర్యలు తీసుకోకపోతే రాజధాని జనావాసానికి పనికి రాకుండా పోతుందని వారు వివరిస్తున్నారు. 300 దాటిన ఏక్యూఐ హైదరాబాద్ నగరంలో ఆదివారం గాలి నాణ్యత ఒక్కసారిగా తగ్గిందని, ఎయిర్ క్వాలిటీ […]
Notices To YSRCP Social Media Activists: వైసీపీకి మరోసారి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ రాష్ట్ర నేతలు సజ్జల భార్గవ్, అర్జున్రెడ్డితోపాటు మరో 15మందికి నోటీసులు జారీ చేశారు. ఇవాళ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వ నేతలపై అసభ్యకర పోస్టుల నేపథ్యంలో నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తున్నది. పోలీసులు విజయవాడలోని సజ్జల భార్గవ ఇంటికి వెళ్లగా, ఇంట్లో లేకపోవడంతో భార్గవ తల్లికి నోటీసులు అందజేశారు. […]
Hemant Soren meets Governor at Raj Bhavan: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విపక్ష కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ అధ్యక్షతన ఆదివారం భేటీ అయిన భాగస్వామ్య పక్షాలు.. కూటమి నేతగా హేమంత్ను ఎన్నుకున్నాయి. అనంతరం ఆయన రాష్ట్ర గవర్నర్ సంతోష్ గంగ్వార్తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించిన హేమంత్.. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు గవర్నర్కు తెలిపారు. […]