Home / తాజా వార్తలు
Indian Railways Invites Tenders For Visakha Railway Zone: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తోంది. కేంద్రం కూడా ఏపీపై ఫోకస్ చేస్తూ శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటూ చంద్రబాబు ప్రభుత్వానికి అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు కీలక అడుగుపడింది. జోనల్ కార్యాలయం నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లు పిలిచింది. 9 అంతస్తులు, […]
Indiramma Housing Committees: తెలంగాణలో ఇళ్లులేని పేదలందరికీ ఇందరిమ్మ పథకం కింద కట్టిస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీనిచ్చింది. ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఖాళీ జాగాఉండి ఇళ్లు నిర్మించుకోవాలనుకునే పేదలకు ఇంటి నిర్మాణానికి సాయం అందిస్తామని చెప్పింది. ఖాళీ స్థలం లేనివారికి జాగాతో పాటుగా రూ.5లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మొదటి విడత ఎంపిక ప్రక్రియను […]
Farmer Couple Attempt Suicide in Suryapet: క్వింటాలుకు ఏడున్నర కిలోల తరుగు కోతకు రైతు అంగీకరించలేదన్న కారణంతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని నాణ్యతగా లేదంటూ రైస్ మిల్లర్ నిర్వాహకులు తిప్పి పంపారు. దీంతో నిరసిస్తూ రైతు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చౌళ్లతండాకు చెందిన గిరిజన రైతు గుగులోతు కీమా 425 బస్తాల ధాన్యాన్ని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో విక్రయించాడు. కాంటా అయిన తర్వాత ధాన్యాన్ని మిల్లు యాజమాని పరిశీలించి […]
Mahindra XUV400: మీరు కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే మీకు శుభవార్త ఉంది. వాస్తవానికి ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా నవంబర్ నెలలో తన ప్రసిద్ధ ఎలక్ట్రిక్ SUV XUV 400పై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఇంటర్నెట్లోని సమాచారం ప్రకారం మహీంద్రా XUV 400 టాప్-స్పెక్ EL ప్రో వేరియంట్లో కస్టమర్లు రూ. 3 లక్షల వరకు ఆదా చేయవచ్చు. డిస్కౌంట్ గురించి మరిన్ని వివరాల కోసం, కస్టమర్లు తమ సమీప డీలర్షిప్ను […]
Naga Chaitanya Open Up On His Marriage With Sobhita: తన కాబోయే భార్య శోభితా ధూళిపాళపై నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనతో కలిసి కొత్త జీవితం ప్రారంభించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నాడు. గతకొద్ది రోజులు నాగచైతన్య-శోభితల పెళ్లి ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. వీరి వివాహ వేదిక, ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ఇటీవల నాగార్జున వీరి పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇప్పుడు శోభితతో తన పెళ్లిపై తొలిసారి పెదవి […]
Kanguva Movie OTT Release Date: స్టార్ హీరో సూర్య నటించి లేటెస్ట్ పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘కంగువ’. భారీ అంచనాల మధ్య నవంబర్ 14న విడుదలైన అ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ప్రీమియర్స్తోనే డివైట్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి మిక్స్డ్ టాక్ రావడంతో ఆ ప్రభావం కలెక్షన్స్పై పడింది. దాదాపురూ. 350 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన కంగువా.. ఇప్పటి వరకు మొత్తం రూ. 130 కోట్ల గ్రాస్ […]
Nara Lokesh Fire on Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారన్నారు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలని మాజీ సీఎం జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మీ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల చిక్కీల్లో కూడా నిధులు గోల్ మాల్ చేసి.. సుద్ధపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉందని […]
Samsung Galaxy S23 5G: సామ్సంగ్ గెలాక్సీ ఎస్23 5జీ ప్రీమియం కేటగిరీ స్మార్ట్ఫోన్ సిరీస్. ఈ సిరీస్కు చెందిన స్మార్ట్ఫోన్లపై మరోసారి భారీ తగ్గింపు అందుబాటులోకి వచ్చింది. మీరు ఇప్పుడు కొత్త శక్తివంతమైన ఫోన్ని కొనుగోలు చేయాలనుకుంటే Samsung Galaxy S23 5G 256GB వేరియంట్ను చౌకగా కొనుగోలు చేయడానికి మీకు గొప్ప అవకాశం ఉంది. డిస్కౌంట్ ఆఫర్లో మీరు ఈ స్మార్ట్ఫోన్ను దాని లాంచింగ్ ధరలో సగం కంటే తక్కువ ధరతో కొనుగోలు చేయొచ్చు. Samsung […]
Rishabh Pant Makes History, Breaks Iyer’s Rs 26.75 Crore: ఐపీఎల్ మెగా వేలం కొనసాగుతోంది. ఈ మెగా వేలంలో ఐపీఎల్ చరిత్రలోనే రిషబ్ పంత్ అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. అంతకుముందు పంజాబ్ కింగ్స్.. శ్రేయస్ అయ్యర్ను అత్యధిక ధర రూ.26.75 కోట్లకు దక్కించుకుంది. అయితే ఈ రికార్డు నమోదైన కాసేపటికే.. లక్నో బ్రేక్ చేసింది. రిషబ్ పంత్ను ఏకంగా రూ.27 కోట్లకు దక్కించుకుంది. అలాగే ఈ వేలంలో బట్లర్ను రూ.15.75కోట్లకు గుజరాత్ దక్కించుకుంది. గతేడాది […]
Shreyas Iyer Becomes Most Expensive Player Ever in IPL: ఐపీఎల్ మెగా వేలం మొదలైంది. ఈ వేలంలో మొత్తం 577 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ వేలం ధరలో శ్రేయస్ అయ్యర్కు అత్యధికంగా ధర పలికాడు. ఐపీఎల్ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు ధరకు పలకడం విశేషం. శ్రేయస్ అయ్యర్ను రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ఈ ధరతో గతేడాది ఉన్న రికార్డు బద్దలైంది. అంతకుముందు స్టార్క్ను కోల్కతా నైట్రైడర్స్ రూ.24.75 కోట్లకు […]