Home / తాజా వార్తలు
Pushpa 2 OTT Streaming: ‘పుష్ప 2’ మూవీ ఓటీటీకి వచ్చేసింది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ రెండు నెలలుగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కి ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. రిలీజ్ డేట్ ప్రకటించకుండానే కమ్మింగ్ సూన్ అంటూ ఈ రోజు అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్కి వచ్చేసింది. రీలోడెడ్ వెర్షన్తో పాటు ఆడియన్స్ మరో సర్ప్రైజ్ని కూడా వదిలారు. మరి సర్ప్రైజ్ ఏంటో ఇక్కడి చూడండి. కాగా ప్రస్తుతం పుష్ప 2 తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ […]
Free training for unemployed youth: తెలంగాణలోని నిరుద్యోగ యువతకు శ్రీసత్యసాయి సేవా సంస్థ శుభవార్త చెప్పింది. నిరుద్యోగుల కోసం డేటా ఇంజినీర్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తెలంగాణ యువతకు విలువైన కెరీర్ అవకాశాలను అందించేందుకు రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి సేవా సంస్థ, శ్రీ సత్యసాయి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఉచిత డేటా ఇంజినీర్ కోర్సును ప్రారంభిస్తోంది. బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీటెక్, ఎంటెక్, లేదా ఎంసీఏలో డిగ్రీలు అర్హత కలిగి ఉన్న 2021-2024 […]
AP Government services available on WhatsApp from today: ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కారు మరో వినూత్న ప్రయోగానికి సిద్ధమైంది. పాలనకు సాంకేతికత మెరుగులు అద్దే క్రమంలో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాట్సప్ గవర్నెన్స్ అనే వినూత్న ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. దేశంలోనే తొలిసారిగా మెజారిటీ ప్రభుత్వ సేవలన్నీ మొబైల్లోని వాట్సప్ యాప్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని సర్కారు భావిస్తోంది. దీనివల్ల ప్రజలు ప్రతి పనికీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పుతుందని, […]
GHMC Council Meeting Today Discussion On Budget Proposal: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి సర్వం సిద్ధమైంది. నేటి ఉదయం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి ప్రధాన పార్టీలన్నీ అస్త్రశస్తాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే పార్టీల వారీగా సమావేశాలు నిర్వహించుకుని తమ వ్యూహాలకు పదునుపెట్టుకున్న పార్టీలు నేటి సమావేశంలో ప్రశ్నల వర్షం కురిపించనున్నాయి. ఇక.. కౌన్సిల్లో ప్రశ్నించడానికి కార్పొరేటర్లు 125 ప్రశ్నలివ్వగా, అధికారులు 21 ప్రశ్నలకే ఆమోదం తెలిపారు. మీటింగ్ ఎజెండా ఇదే 2025-26 […]
Famous Music director Gopi Sundar’s mother Livi Suresh Babu passes away : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి లివి సురేశ్ బాబు(65) కన్నుమూశారు. కేరళలోని కూర్కెన్చెరిలోని తన అపార్ట్మెంట్లో ఆయన తల్లి ఉంటున్నారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె చికిత్స చికిత్స తీసుకొని ఇంట్లోనే ఉంటున్నారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో రాత్రి అపార్ట్మెంట్లోనే తుది శ్వాస విడిచారు. […]
Kohli’s Ranji Trophy return sparks chaos outside Arun Jaitley Stadium: రంజీ ట్రోఫీ గ్రూపు-డి చివరి రౌండ్లో ఢిల్లీ, రైల్వేస్ జట్ల మధ్య ఇవాళ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుండగా.. తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ తీసుకుంది. కాగా, ఢిల్లీ జట్టుకు సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. మరోవైపు, విరాట్ కోహ్లీ 13 ఏళ్ల […]
Maha Kumbh mela 5 Major Changes Implemented After Deadly Stampede: మహా కుంభమేళాపై యూపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తొక్కిసలాట ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు మహా కుంభమేళాలో ఐదు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యమైన ఘాట్ల దగ్గర రద్దీ తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఫిబ్రవరి 4 వరకు నో వెహికల్ జోన్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు […]
American Airlines Flight Collides into chopper while landing near Washington DC: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అమెరికన్ ఎయిర్లైన్స్కి చెందిన విమానం వాషింగ్టన్లో రోనాల్డ్ రీగన్ ఎయిర్ పోర్టు సమీపంలో హెలికాప్టర్ను ఢీకొట్టింది. పీఎస్ఏ ఎయిర్ లైన్స్కు చెందిన ఈ విమానం.. గాల్లో మిలిటరీ హెలికాప్టర్ను ఢీకొట్టగా.. విమానంతో పాటు హెలికాప్టర్ రెండూ ఎయిర్ పోర్టు సమీపంలోని పోటోమాక్ నదిలో కూలిపోయాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరింది. ఈ […]
Central Cabinet gives seal of approval to National Critical Minerals Mission: నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రధాని అధ్యక్షతన బుధవారం సమావేశమైన మంత్రివర్గం పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. రూ.16,300 కోట్లతో నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేబినెట్ సమావేశం అనంతరం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. మిషన్ లక్ష్యం అదే.. దేశీయంగా, విదేశాల్లో ఉన్న కీలక ఖనిజాల […]
Mahatma Gandhi Death Anniversary 2025: సత్యాహింసలతో భారత స్వాతంత్య్ర పోరాటాన్ని కొత్త పుంతలు తొక్కించిన యోధుడు.. మహాత్మా గాంధీజీ. దక్షిణాఫ్రికాలో నల్లవారికి ప్రతినిధిగా ఉంటూ అక్కడి బ్రిటిషర్ల మీద పోరాడిన గాంధీజీ స్వదేశానికి తిరిగివచ్చి, గోపాలకృష్ణ గోఖలే అనుచరునిగా స్వాతంత్ర్య పోరాటంలో దూకారు. అనతి కాలంలోనే ఆయన భారతీయులకు తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. గాంధీజీ నాయకుడిగా ఎదిగే కాలం నుంచే ఆయనకు తెలుగు నేతలతో, ఇక్కడి అనేక అంశాలతో అనుబంధం ఏర్పడింది. 1910 నుంచి 1940 […]