Home / తాజా వార్తలు
Unni Mukundan Marco Movie Locks OTT Release Date: మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మార్కో’. హనీఫ్ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 20న థియేటర్లో విడదులైంది. ఒక్క మలయాళ భాషల్లోనే రిలీజన ఈ చిత్రం బాక్సాఫీసు దుమ్ము రేపింది. మితిమిరిన హింస ఉండటంతో ఈ సినిమాకు వ్యతిరేకత కూడా వచ్చింది. అయినా కానీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్లు […]
Varalaxmi Sarathkumar About Marriage Life: వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటుడు శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చింది. మొదట హీరోయిన్గా అరంగేట్రం చేసిన ఆమె ఆ తర్వాత లేడీ విలన్ రోల్స్తో ఆడియన్స్ని మెప్పించింది. అయితే 12 ఏళ్ల క్రితం ఆమె హీరోయిన్గా విశాల్ హీరోగా తెరకెక్కిన ‘మదమగ రాజ’ సినిమా విడుదలైంది. సంక్రాంతి సందర్భంగా తమిళంలో రిలీజైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. తెలుగులో ఇవాళ (జనవరి […]
President Droupadi Murmu addresses Parliament Union Budget-2025: ప్రపంచంలో మూడో ఆర్థికవ్యవస్థగా భారత్ మారనుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శుక్రవారం జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. దేశాభివృద్ధి కోసం ఎన్డీఏ సర్కార్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం, గత ప్రభుత్వాల పాలనతో పోల్చితే.. దాదాపు మూడు రెట్లు అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రధానంగా వన్ నేషన్ – […]
AP Govt New Rules in Land Registration: ఏపీలో రిజిస్ట్రేషన్ విలువలు సవారిస్తూ ప్రభుత్వం సర్క్యూలర్ జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలను సవరించనున్నారు. మార్కెట్ విలువకు అనుగుణంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వనుంది. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు జనాలు భారీగా క్యూ కడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో తగ్గుదల, మరికొన్ని ప్రాంతాల్లో పెరుగుదల ఉండే అవకాశం ఉంది. అందులో భాగంగా రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సిసోడియా […]
Prabhas Delicious Food Treat to Imanvi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన కొత్త సినిమా హీరోయిన్కి ఆతిథ్యం ఇచ్చాడు. ఇదే విషయాన్ని చెబుతూ ఫౌజీ హీరోయిన్ ఇమాన్వీ వీడియో షేర్ చేసింది. కాగా ప్రభాస్తో సినిమా అంటే సెట్స్లో ఉన్నవాళ్లంతా డైట్ పక్కన పెట్టాల్సిందే. ఆయనతో షూటింగ్ అంటే డైట్ ఫాలో అవ్వలేమంటూ ఎంతో స్టార్స్ కంప్లయింట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రభాస్ భోజన ప్రియుడనే విషయం తెలిసిందే. తన సినిమా ఏదైనా సెట్స్లోని […]
Telangana CM Revanth Reddy lays foundation stone for : హైదరాబాద్లోని గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. కొత్తగా నిర్మాణం చేపట్టే ఈ ఆస్పత్రిలో 30 డిపార్ట్మెంట్లు ఉండనున్నాయని, ఇందులో రోబోటిక్ సర్జరీలు చేసేలా నిర్మించనున్నారు. మొత్తం 8 బ్లాక్లు, 2వేల పడకలతో కొత్త ఉస్మానియా ఆస్పత్రిని నిర్మిస్తుండగా.. 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో […]
Guillain Barre Syndrome first case Reported in Hyderabad: మహారాష్ట్రలో విజృంభిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్ తెలంగాణకు వ్యాపించింది. తాజాగా, హైదరాబాద్లో గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదైంది. సిద్ధిపేట జిల్లాకు చెందిన ఓ మహిళకు జీబీఎస్ వ్యాపించినట్లు తెలుస్తోంది. ఆమెకు జేబీఎస్ సంబంధించిన లక్షణాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే, ఆమె ప్రస్తుతం హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ జీబీఎస్.. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా రోగనిరోధన శక్తి తక్కువ […]
BJP Preparing For Upcoming MLC Elections In Telangana: తెలంగాణపై కమలదళం కన్నేసిందా? రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కమలం పార్టీ దూకుడుగా ముందుకు వెళ్తుందా? పార్లమెంట్ ఎన్నికల్లో చూపించిన జోష్నే ఎమ్మెల్సీ, పంచాయతీ ఎన్నికల్లో చూపించేందుకు కమలనాథులు రెడీ అవుతున్నారా..? రాష్ట్రంలో జరిగే ఏ ఎన్నిక అయినా…కమలం పార్టీ గెలవాల్సిందే అన్న వ్యూహంతో పార్టీ అడుగులు వేస్తోందా అంటే అవుననే సమాధానం రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది. ఇంతకీ ఎమ్మెల్సీ, లోకల్ బాడీ […]
Tollywood Film Producer Vedaraju Timber Dies of Health Problems: టాలీవుడ్ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత వేదరాజు టింబర్(54) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. నిర్మాణ రంగంలో ఉన్న వేదరాజు సినిమాలపై ఆసక్తితో ఎంట్రీ ఇచ్చారు. అల్లరి నరేశ్తో మడత కాజా, సంఘర్షణ వంటి చిత్రాలను నిర్మించారు. మరో మూవీకి సన్నాహాలు చేసుకుంటుండగా.. ఈ దుర్ఘటన జరిగింది. దీంతో […]
CM Chandrababu Holds State Investment Promotion Board Meeting: ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామిక హబ్గా మార్చేందుకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ కూటమి సర్కారు వినియోగించుకుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం అమరావతి సచివాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు మూడవ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. గత రెండు సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టుల స్థితిగతులపై సభ్యులతో సీఎం చర్చించారు. అనంతరం.. రూ. 44,776 కోట్ల విలువైన 15 ప్రాజెక్టులకు సంబందించి […]