Home / తాజా వార్తలు
Hiroshima Bombing Date Hiroshima Nagasaki Attack Completes 80 years: హిరోషిమా, నాగసాకిపై అణుబాంబు దాడి ఘటన చోటుచేసుకొని 80 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాంతంలో పలు కార్యక్రమాలను జపాన్ నిర్వహిస్తుండగా.. ఈ ప్రోగ్రాంలకు హాజరుకావాలని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను జపాన్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఇందులో భాగంగానే ఆ రెండు నగరాల మేయర్లు డొనాల్డ్ ట్రంప్ రావాలని సంయుక్తంగా లేఖలు రాసింది. […]
iPhone SE 4 Price Leak: ఆపిల్ బ్రాండ్కు గ్లోబల్ మార్కెట్లో ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్రాండ్ నుంచి కొత్త గ్యాడ్జెట్ వస్తుందంటే చాలు సూపర్ బజ్ ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆపిల్ త్వరలో బడ్జెట్ iPhone SE 4ని లాంచ్ చేస్తున్నట్లు లీక్స్ వస్తున్నాయి. ఈసారి పెద్ద అప్గ్రేడ్తో వస్తోంది. ఫోన్ iPhone 14 వంటి నాచ్ను కలిగి ఉండే అవకాశం ఉంది. అలానే ఫోన్ పేరు కూడా పేరు […]
Jani Master Sensational Tweet: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపు కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లొచ్చిన సంగతి తెలిసింది. ప్రస్తుతం ఈ కేసులో కోర్టులో ఉంది. అయితే బెయిల్పై బయటకు వచ్చిన జానీ మాస్టర్పై తరచూ ఏదోక ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో తాను అమాయకుడని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తనపై వస్తున్న ఆరోపణలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ వాటిని ఖండిస్తున్నాడు. అయితే తాజాగా ఆయన ఓ షాకింగ్ […]
AP Govt Serious on Peddireddy: వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని పులిచర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో భూ అక్రమాలపై అధికారులు ఇప్పటికే నివేదికలు సిద్ధం చేశారు. మొత్తం 75 ఎకరాల అటవీ ప్రాంతానికి చెందిన భూములను పెద్దిరెడ్డి కుటుంబం అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబుకు […]
Again Police notice to Ram Gopal Varma: టాలీవుడ్ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తాజాగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 4న విచారణకు రావాలని ఆదేశిస్తూ వాట్సప్ ద్వారా ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే తాను ప్రస్తుతం షూటింగ్తో బిజీగా ఉన్నానని, ఫిబ్రవరి 4న విచారణకు రాలేనని పోలీసులు పోలీసులకు సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 7న విచారణకు వస్తానని ఆయన పోలీసులకు తెలిపారు. అయితే పోలీసులు మాత్రం ఫిబ్రవరి […]
Realtor murdering divorced sister for insurance money: ఏపీలో దారుణం చోటుచేసుకుంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఏకంగా సొంత చెల్లిని హత్య చేశాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని కాటూరివారిపాలెంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాలోని కనిగిరి మండలంలోని పునుగోడుకు చెందిన సంధ్య, అశోక్ కుమార్ అన్నాచెల్లెలు. అయితే సంధ్యను వివాహం కాగా, పిల్లలు పుట్టకపోవడంతో తన భర్త వదిలేశాడు. దీంతో అప్పటినుంచి సంధ్య తన పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటోంది. అశోక్ రెడ్డి […]
Shah Khan Comments on South Heros: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్నో చిత్రాల్లో లవర్ బాయ్గా అలరించారు. 50 పదుల వయసులోనూ షారుక్ తన సక్సెస్ చరిష్మాను కొనసాగిస్తున్నారు. నేటి యంగ్ హీరోలు సైతం ఆయనను బీట్ చేయలేకపోతున్నారు. ప్రస్తుతం సౌత్ హీరోలు బాలీవుడ్లో హిట్స్ కొడుతున్న దుమ్మురేపుతున్నారు. ఈ క్రమంలో షారుక్ ఖాన్ సౌత్ హీరోలపై […]
Deal Of The Day: ఇన్ఫినిక్స్ కంపెనీ అనేక బ్రహ్మాండమైన ఫోన్లను విడుదల చేసింది. వాటిలో సరికొత్త Infinix Note 40X 5G స్మార్ట్ఫోన్ ఇప్పటికే మార్కెట్లో వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. ఈ మొబైల్ని బడ్జెట్ కేటగిరీలో తీసుకొచ్చారు. ప్రస్తుతం Infinix Note 40X 5G ఫోన్ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో భారీ తగ్గింపు ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కొత్త ధర, ఆఫర్లు, ప్రత్యేకతలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్ఫినిక్స్ Note 40X 5G […]
Kareena Kapoor and Saif Ali Khan Request to Paparazzi: బాలీవుడ్ నటి కరీనా కపూర్ తాజాగా మీడియాకు ఓ విజ్ఞప్తి చేశారు. తన భర్త సైఫ్ అలీఖాన్పై జరిగిన దాడి నేపథ్యంలో సైఫ్, కరీనాలు మీడియాకు కొన్ని నిబంధనలు ఇచ్చారు. ఈ మేరకు వారి పీఆర్ టీం మంగళవారం మీడియాతో సమావేశమైంది. కరీనా కపూర్, సైఫ్ ఇద్దరు స్టార్ సెలబ్రిటీలే. దీంతో వారు ఎక్కడ కనిపించిన మీడియా ఫోటోలు తీస్తూ వెంటపడుతుంది. ముఖ్యంగా వారి […]
Maha Kumbh stampede twenty members died: యూపీలోని ప్రయాగ్రాజ్లో కుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మౌని అమావాస్య సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు త్రివేణి సంగమం వద్దకు చేరుకుంటున్నారు. ఈ మేరకు బస్టాండ్స్, రైల్వేస్టేషన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. అధికారులు సైతం ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. కాగా, మహా కుంభమేళాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తొక్కసలాటలో 20మంది మృతి చెందినట్లు సమాచారం. దీనిపై అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల […]