Home / అంతర్జాతీయం
: లండన్లో 38 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కత్తిపోట్లకు గురై మరణించాడు. జూన్ 16న అరవింద్ శశికుమార్ క్యాంబర్వెల్లోని సౌతాంప్టన్ వేలో 1.31 గంటలకు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
America Cat Job: ఈ పోటీ ప్రపంచంలో ఓ ఉద్యోగం రావాలంటే నానా తిప్పలు పడాల్సి వస్తుంది. అలాంటిది మనుషులకే ఉద్యోగాలు లేక చస్తున్న రోజుల్లో పెంపుడు జంతువులు ఈజీగా ఉద్యోగాలు చేస్తున్నాయి. జంతువులు ఉద్యోగం చెయ్యడం ఏంటా అని ఆలోచిస్తున్నారు కదా.. మీరు విన్నది నిజమేనండి.
బ్రిటన్లో ఖలీస్తానీ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ అవతార్ సింగ్ ఖాందా అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఖలీస్తానీ వేర్పాటువాది అమృత్పాల్ సింగ్కి గురువుగా చెప్పుకునే అవతార్ సింగ్ క్యాన్సర్తో కన్నుమూశాడని ప్రకటించినప్పటికీ.. అతనిపై విష ప్రయోగం జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.
: జనాభా సంక్షోభాన్ని నివారించడానికి చైనా రాజధాని బీజింగ్ పునరుత్పత్తి సేవలకు వైద్య బీమా కవరేజీని విస్తరించాలని నిర్ణయించింది.జూలై 1 నుండి, స్పెర్మ్ ఆప్టిమైజేషన్ నుండి ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ వరకు సేవలు 16 రకాల వైద్య సదుపాయాలు రీయింబర్స్ చేయబడతాయి
ఆస్ట్రేలియా చట్టసభ సభ్యురాలు లిడియా థోర్ప్ తాను పార్లమెంటులో లైంగిక వేధింపులకు గురయ్యానని మహిళలు పని చేయడానికి పార్లమెంట్హ భవనం సురక్షితమైన స్థలం కాదని పేర్కొన్నారు. తోటి సెనేటర్ తనపై అసభ్యకరమైన పదజాలాన్ని ప్రయోగించాడని తనను అనుచితంగా తాకాడని కన్నీళ్లతో సెనేట్ లో చెప్పారు. అతను చాలా శక్తివంతమైన మనిషని కూడా తెలిపారు.
దుఃఖంపై పుస్తకాన్ని వ్రాసి తన భర్తను హత్య చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న అమెరికా మహిళ కౌరీ రిచిన్స్, అమెరికాలో ధనవంతుల కోసం లగ్జరీ జైళ్ల గురించి గూగుల్ లో సెర్చ్ చేసినట్లు తెలిసింది. కోర్టులో సోమవారం విచారణ సందర్భంగా రిచిన్స్ యొక్క గూగుల్ శోధనలు వెల్లడయ్యాయి
గ్రీస్ కోస్ట్గార్డ్ బుధవారం తెల్లవారుజామున పెలోపొన్నీస్లో పడవ బోల్తా పడి మునిగిపోవడంతో 59 మంది మరణించారని, మరో 100 మందిని రక్షించామని చెప్పారు. అయోనియన్ సముద్రంలో అంతర్జాతీయ జలాల్లో ఈ ప్రమాదం సంభవించింది.
ఉత్తర నైజీరియాలో వివాహ వేడుక నుండి తిరిగి వస్తున్న పడవ బోల్తా పడింది, దీని ఫలితంగా సోమవారం పిల్లలతో సహా కనీసం 103 మంది మరణించారు. రాష్ట్ర రాజధాని ఇలోరిన్ నుండి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్వారా రాష్ట్రంలోని పటేగి జిల్లాలో నైజర్ నదిపై సోమవారం తెల్లవారుజామున పడవ బోల్తా పడింది.
: ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ స్వస్థలమైన క్రివీ రిహ్పై రష్యా దళాలు మంగళవారం క్షిపణులను ప్రయోగించడంతో కనీసం 11 మంది మరణించారు.క్షిపణులు నివాస భవనంతో సహా పౌర ప్రదేశాలను తాకినట్లు మేయర్ ఒలెక్సాండర్ విల్కుల్ తెలిపారు.మరో 28 మంది గాయపడ్డారని, ఒక వ్యక్తి శిథిలాల కింద ఉన్నట్లు భావిస్తున్నామని విల్కుల్ తెలిపారు.
ఆత్మహత్యలను నిషేధించాలని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.దక్షిణ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అంచనా వేసిన దాని ప్రకారం ఉత్తర కొరియాలో అంతకుముందు సంవత్సరం కంటే ఆత్మహత్యలు దాదాపు 40 శాతం పెరిగాయి.