Home / ఎడ్యుకేషన్ & కెరీర్
Inter Exams Start in Telangana from Today: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు ఫస్ట్, సెకండియర్ కలిపి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో అబ్బాయిలు 4, 97,528 మంది ఉండగా.. అమ్మాయిలు 4,99,443 ఉన్నారు. ఈ మేరకు మొత్తం 1,532 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందు కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్ బోర్డ్ తెలిపింది. అయితే ఈసారి పరీక్షా కేంద్రాల […]
AP 10th Hall Tickets 2025 released: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్, టెన్త్ హాల్ టికెట్స్కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. తాజాగా, పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను మధ్యాహ్నం 2 గంటలకు విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు విడుదల చేసిన హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ https://bse.ap.gov.in/ నుంచి డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వ వాట్సాప్ 9552300009 సర్వీస్ ‘మన మిత్ర’లో ఎడ్యుకేషన్ సర్వీసెస్ సెలక్ట్ […]
APPSC Group 2 Mains Key 2025: గ్రూప్-2 పరీక్షలు సజావుగా ముగిశాయని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తెలిపింది. ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 92,250 మంది అభ్యర్థుల్లో 86,459 మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా.. వారిలో 92శాతం మంది హాజరయ్యారని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం సూచించినా యథావిధిగా.. గ్రూప్-2 ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని కూటమి ప్రభుత్వం సూచించినా ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రం యథావిధిగా పరీక్ష […]
AP Intermediate Hall Tickets 2025 on WhatsApp: దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వం సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసింది. వాట్సాప్ గవర్నెన్స్కు ‘మనమిత్ర’ పేరుతో ప్రజలతో పాటు విద్యార్థులకు అవసరమైన సమాచారం అందేలా అడుగులు వేసింది. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 సేవలు అందిస్తుంది. ఇందులో భాగంగానే ఇంటర్మీడియన్ పరీక్షలకు సంబంధించి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ హాల్ టికెట్లను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించనుంది. ఈ మేరకు 2024-25 విద్యా […]
UPSC Civils 2025: సివిల్ సర్వీసెస్ పరీక్ష దరఖాస్తుల గడువును యూపీఎస్సీ మరోసారి పొడిగించింది. అఖిల భారత సర్వీసుల్లో దాదాపు 979 పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులు ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 పరీక్షకు గత నెలలో నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. జనవరి 22న మొదలైన దరఖాస్తుల ప్రక్రియ తొలుత ఈ నెల 11తో ముగియగా, అధికారులు గడువును 18 వరకు పొడిగించారు. […]
AP Government release Mega DSC notification in March 2025: డీఎస్సీ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మంగళవారం ఏపీ సీఎం దీనిపై మాట్లాడుతూ, త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్పై కూటమి సర్కారు కసరత్తు చేస్తోందని, ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న ఎమ్మెల్సీ కోడ్ ముగియగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. అయితే […]
TGPSC Groups 1 Results 2025: తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం విజయవంతంగా ముగిసింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడికి టీజీపీఎస్సీ తుది పరిశీలనను కొనసాగిస్తోంది. వారం, పది రోజుల్లో గ్రూప్-1 ఫలితాలు వెల్లడించే అవకాశాలున్నాయి. అనంతరం ఆయా అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. తగ్గిన పోటీ.. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 563 గ్రూప్ 1 సర్వీసు పోస్టులకు […]
Good News for Group 1 Aspirants: గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలకు లైన్ క్లియర్ అయింది. జీవో నంబరు 29ని రద్దుచేయాలని, గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై దాఖలైన 2 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణలో గ్రూపు- 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుడు పలువురు అభ్యర్థులు ఆందోళనకు దిగడం, అనంతరం వారు కోర్టును ఆశ్రయించిన జరిగిన సంగతి తెలిసిందే. కాగా, హైకోర్టు వారి అభ్యర్థనను కొట్టివేయటంతో ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ […]
JEE Main 2025 Exam Dates Released by NTA: దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్ఐటీల్లో బీటెక్, బీఈ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ -2 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. పరీక్షలను ఏప్రిల్ 1 నుంచి 8 వరకు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రకటించింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 25 రాత్రి 9 గంటలలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. రాత్రి 11.50 గంటల వరకు ఫీజును స్వీకరిస్తామని సంస్థ ప్రకటించింది. పరీక్షను […]
Free training for unemployed youth: తెలంగాణలోని నిరుద్యోగ యువతకు శ్రీసత్యసాయి సేవా సంస్థ శుభవార్త చెప్పింది. నిరుద్యోగుల కోసం డేటా ఇంజినీర్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తెలంగాణ యువతకు విలువైన కెరీర్ అవకాశాలను అందించేందుకు రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి సేవా సంస్థ, శ్రీ సత్యసాయి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఉచిత డేటా ఇంజినీర్ కోర్సును ప్రారంభిస్తోంది. బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీటెక్, ఎంటెక్, లేదా ఎంసీఏలో డిగ్రీలు అర్హత కలిగి ఉన్న 2021-2024 […]