Home / ఎడ్యుకేషన్ & కెరీర్
Telangana Police Recruitment Board: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. త్వరలోనే తెలంగాణలో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానుంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో దాదాపు 12వేల వరకు పోస్టులు ఖాళీగా ఉన్న సమాచారం. ఈ ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే నోటీఫికేషన్కు గ్రీన్ సిగ్నల్ రానుంది. రాష్ట్రంలో పోలీసుల సంఖ్యను మరింత పెంచేందుకు ప్రభుత్వం […]
AP 10th Supplementary Exams Applications Starts from Toady: ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను సైతం విడుదల చేసింది. ఈ మేరకు టెన్త్ బోర్డు మేలో పరీక్షలు నిర్వహించేందుకు సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే మే 19వ తేదీన పరీక్షలు ప్రారంభం అవుతుండగా.. ఈ పరీక్షలు మే 28వ తేదీన ముగియనున్నాయి. ఇదిలా ఉండగా, టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల కోసం నేటి నుంచి […]
Telangana Inter Results 2025: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇంటర్మీడియట్ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. హైదరాబాద్ నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు ఫలితాలను తెలుసుకునేందుకు www.tgbie.cgg.gov.in వెబ్సైట్ క్లిక్ చేయాలి. అనంతరం హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. ఇంటర్ ఫస్టియర్లో 66.89శాతం ఉత్తీర్ణత.. ఇంటర్ […]
AP Government given green signal to special education teacher posts: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగానే డీఎస్పీ ద్వారా 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1,136 SGT, 1,124 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన పోస్టులను విడుదల చేసింది. […]
AP Intermediate First and Second Year Results 2025 Released: విద్యార్థులకు గుడ్ న్యూస్. ఏపీ ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులు 10లక్షలమందికి పైగా పరీక్షలు రాశారు. ఫస్ట్ ఇయర్లో 70 శాతం ఉత్తీర్ణత సాధించగా.. సెకండియర్లో 83 శాతం ఉత్తీర్ణత వచ్చింది. పరీక్ష రాసిన […]
Telangana Assistant Executive Engineer Housing Recruitment 2025: తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. రాష్ట్ర ప్రభుత్వం 390 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం 390 పోస్టులు ఖాళీగా ఉండగా.. మ్యాన్ కైండ్ ఎంటర్ ప్రైజెస్ ఏజెన్సీ ద్వారా అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఏఈలను ఏడాది కాలానికి నియమించనుంది. కాగా, […]
Telangana Board of Intermediate Education 2025-2026 Calendar Released: తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలకు సంబంధించిన జనరల్, ఒకేషనల్ కోర్సులను కవర్ చేస్తూ 2025-26 అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. మొత్తం విద్యాసంవత్సరానికి గానూ 226 రోజుల పాటు కళాశాలలు నడవనున్నాయి. అలాగే, 2025-26 ఏడాదికి గానూ ప్రొవిజినల్ అప్లికేషన్ పొడిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జూనియర్ కళాశాలల యాజమాన్యం నుంచి దరఖాస్తులను […]
JNVST Class 6th, 9th Results 2025 Declared: విద్యార్థులకు గుడ్ న్యూస్. దేశ వ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో ఆరవ తరగతి, 9వ తరగతి ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ సమితి జనవరి 18వ తేదీన 6వ తరగతికి పరీక్ష జరగగా.. ఫిబ్రవరి 8వ తేదీన 9 వ తరగతికి నవోదయ పరీక్ష నిర్వహించారు. తాజాగా, ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను జేఎన్వీఎస్టీ విడుదల చేసింది. విద్యార్థులు తమ మార్కుల వివరాలను […]
Jobs Notifications in telangana revenue department: నిరుద్యోగులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో భారీగా పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ పాలన అధికారుల పోస్టులకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ వీఆర్వోలు, మాజీ వీఆర్ఏల నుంచి ఆప్షన్లు తీసుకొని ఈ నియామకాలు చేపట్టనున్నారు. కాగా, […]
TG SSC Exams 2025 To Start From Today In Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వార్షిక పరీక్షలు ఏప్రిల్ 4వ తేది వరకు జరగనున్నాయి. ఉదయం 9.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2,650 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. పరీక్షలకు 5,09,403 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. కాగా, పదో తరగతి […]