Home /Author M Rama Swamy
PL 2025 : ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్ సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలో మూడు వికెట్ల కోల్పోయి ఛేదించింది. డూప్లెసిస్ (50) పరుగులతో అదరగొట్టాడు. జేక్ ఫ్రెజర్(38), కేఎల్ రాహుల్ 15 పరుగులు మాత్రమే చేశాడు. అభిషేక్ పోరెల్ (34), స్టబ్స్ (21) పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జీషన్ అన్సారీ ఒక్కేడే […]
PM Modi : విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మన్కీ బాత్ 120వ కార్యక్రమంలో ప్రధాని ఉగాది పండుగ ప్రాముఖ్యత గురించి వివరించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తనకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశాయని తెలిపారు. భారత్లోని ఆయా పండుగల గురించి ప్రధాని ప్రసంగించారు. ఆయా భాషల్లో మోదీకి శుభాకాంక్షలు.. ఇండియాలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి ఆయా […]
IPL 2025 : ఐపీఎల్లో భాగంగా ఢిల్లీతో జరుగుతోన్న మ్యాచ్లో సన్ రైజర్స్ ఇన్నింగ్స్ ముగిసింది. 18.4 ఓవర్ల వద్ద 163 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ ఆరంభంలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. అభిషేక్ 1, ఇషాన్ 2, నితీశ్ 0, హెడ్ 22 పరుగులు చేసి తడబడ్డారు. హైదరాబాద్ జట్టును అనికేత్ (74) పరుగులు చేసి ఆదుకున్నాడు. క్లాసెన్ (32) ఫర్వాలేదనిపించాయి. మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోర్కే ఔటయ్యారు. ఢిల్లీ బౌలర్లలో స్టార్క్ 5 వికెట్లు, కుల్దీప్ […]
EarthQuake : మయన్మార్లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీన్ని తీవ్రత 5.1గా నమోదైంది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మయన్మార్లోని రెండో అతిపెద్ద నగరం మాండలే సమీపంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే నివేదించింది. వెంటనే సహాయక బృందాలు స్పందించాయి. ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను బయటకు తీస్తున్నారు. శుక్రవారం సంభవించిన భారీ భూకంపం సంభవించింది. దీంతో రోడ్లు, వంతెనలు, కమ్యూకేషన్ వ్యవస్థ […]
Kamareddy : పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలో నలుగురు పెద్ద చెరువులో పడి మృతిచెందారు. మృతులను మౌనిక (26), మైథిలి (10), అక్షర (8), వినయ్గా గుర్తించారు. ఇవాళ ఉదయం చెరువు వద్ద తల్లి మౌనిక దుస్తులు ఉతుకుతుండగా, చిన్నారులు ముగ్గురు స్నానానికి చెరువులోకి దిగారు. చెరువులో […]
IPL 2025 : 2025 ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా మరికాసేపట్లో విశాఖ స్టేడియం వేదికగా ఢిల్లీ, ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన హైదరాబాద్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ జట్టు : హెడ్, అభిషేక్, ఇషాన్, నితీశ్ కుమార్, క్లాసెన్, అనికేత్, అభినవ్, పాట్ కమిన్స్, జీషన్, హర్షల్, షమి ఉన్నారు. ఢిల్లీ జట్టు : డూప్లెసిస్, జేక్ ఫ్రెజర్, పోరెల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, స్టబ్స్, విప్రజ్, […]
Ugadi Celebrations : కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ల స్టేట్ కార్యాలయాల్లో ఇవాళ ఉగాది పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు పంచాంగ శ్రవణంలో ఆసక్తికర విషయాలు వినిపించారు. తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీభవన్లో ఉగాది వేడుకలు నిర్వహించారు. వేడుకలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ కార్యాలయంలో చీఫ్ కిషన్ […]
Chandrababu : ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రూ.3.22లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏ కార్యాలయానికీ వెళ్లకుండానే పనులు జరిగేలా వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చామని చెప్పారు. దీని ద్వారా అన్ని సేవలు అందించే బాధ్యత తనదేనన్నారు. ఇవాళ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. 20 ఏళ్ల కింద ఐటీ ప్రాధాన్యత గురించి తాను చెప్పానన్నారు. తన మాట […]
Revanth Reddy : ప్రజాసంక్షేమం, తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ప్రపంచస్థాయిలో హైదరాబాద్ నగరానికి గుర్తింపు తీసుకురావాలని యత్నిస్తున్నామని చెప్పారు. ఇవాళ రవీంద్రభారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొని మాట్లాడారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ షడ్రుచుల కలయికలా ఉందని చెప్పారు. ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలనేదే ఆయన ఆలోచన అన్నారు. బడ్జెట్లో […]
Pawan Kalyan : పిఠాపురం అభివృద్ధిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇక నుంచి వరుసగా సమీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పేషీ అధికారులు, పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అధికారులతో జరుగుతున్న అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షలో కీలక సూచనలు చేశారు. నియోజకవర్గ పరిధిలో నాలుగు పోలీస్ స్టేషన్లలో ఉన్న పరిస్థితిపై ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని ఆదేశించారు. అవినీతికి పాల్పడుతున్న […]