Home /Author Jaya Kumar
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందుస్తు బెయిల్ పిటిషన్పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగనుంది. వైఎస్ అవినాష్ పిటిషన్పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరపాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక అంతకుముందు ముందస్తు బెయిల్పై ఎంపీ అవినాష్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎంసెట్ ఫలితాలు తాజాగా రిలీజ్ అయ్యాయి. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 80 శాతం మంది, అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 86 శాతం మంది ఉత్తీర్ణతను సాధించారు. కాగా ఇంజినీరింగ్ విభాగంలో
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాకి అందరూ బాగా అలవాటు పడిపోయారు. వాటిలో ఇన్స్టాగ్రామ్ గురించి తెలియని వారు అంటూ ఉండరు. అయితే టిక్టాక్ ద్వారా ఫేమస్ అయిన కొందరు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో టాలెంట్ చూపిస్తూ దూసుకుపోతున్నారు. అయితే ఈ విధంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నార్త్ బ్యూటీ "సోఫియా అన్సారీ" గురించి
ఐపీఎల్ 2023లో భాగంగా కప్ కొట్టడానికి మరో రెండు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే చెన్నై ఫైనల్ కి చేరుకోగా.. ఎలిమినేటర్ మ్యాచ్ లో చెన్నై లోని చెపాక్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడింది. క్వాలిఫయర్-2 బెర్తు కోసం జరిగిన ఈ పోరులో లక్నో జట్టుపై ముంబై టీమ్ 81 పరుగుల తేడాతో
బులియన్ మార్కెట్లో ఇటీవల కాలంలో బంగారం, ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా గురువారం (మే 25) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,250 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,360 గా ఉంది. కాగా, కిలో వెండి ధర రూ.450 మేర తగ్గి రూ.74,050 గా కొనసాగుతోంది.
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి ఆకస్మిక ధన లాభానికి సూచనలు ఉన్నాయని తెలుస్తుంది. అలాగే మే 25 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (మే 25) గురు వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా.. రాష్ట్రీయ మితి […]
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మరోసారి మంచి గొప్ప మనసుని చాటుకున్నాడు. క్యాన్సర్ తో బాధపడుతున్న ఒక అభిమాని కోరిక తెలుసుకొని నెరవేర్చాడు. ఈ స్టోరీ పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోల్కతాకు చెందిన శివానీ చక్రవర్తి వయస్సు 60 ఏళ్లు. కొన్నేళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడిన ఆమె అనారోగ్యంతో పోరాడుతూ.. రోజులు లెక్కబెట్టుకుంటుంది.
యాపిల్ బ్యూటీ హన్సిక గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి మంచి క్రేజ్ సొంతం ఈ ముద్దుగుమ్మ. చైల్డ్ ఆర్టిస్ట్ గా హిందీలో పలు సినిమాలు, సీరియల్స్ చేసిన హన్సిక .. డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన "దేశ ముదురు" సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా
ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మే 22 వ తేదీన టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు మరణించగా.. 23 వ తేదీన హాలీవుడ్, ఆర్ఆర్ఆర్ నటుడు రే స్టీవెన్ సన్ కన్నుమూశారు. ఈ విషాద సమయంలోనే బాలీవుడ్ లో ఈరోజు ( మే 24, 2023 ) ఇద్దరూ ప్రముఖులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.