Janasena chief Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం కావాలా వద్దా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్

  • Video
  • PHOTOS
  • Web stories
  • live tv
  • Educatio & Career
Janasena chief Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం కావాలా వద్దా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ live tv
Trending News
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
follow us:
  • Facebook
  • Youtube
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
  • Facebook
  • Youtube
    • Home /Author anantharao b

anantharao b

Author- Prime9
Janasena chief Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం కావాలా వద్దా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Janasena chief Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం కావాలా వద్దా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ | June 21, 2023

వైసీపీ ప్రభుత్వం కావాలా వద్దా అనేది రైతాంగం, యువత, ఆడపడుచులు నిర్ణయించుకోవాలని జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి యాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్ముడివరం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నా వద్ద వేలకోట్లు లేవు. సుపారీ గ్యాంగులు లేవు. ఒక్క ఎమ్మెల్యే, వారి వద్ద ఉన్న గూండాలు ఇన్ని కోట్ల మందిని భయపెడుతున్నారు

5G mobile subscriptions: భారతదేశంలో  2028 నాటికి 700 మిలియన్లకు చేరనున్న  5G మొబైల్ సబ్‌స్క్రిప్షన్లు

5G mobile subscriptions: భారతదేశంలో 2028 నాటికి 700 మిలియన్లకు చేరనున్న 5G మొబైల్ సబ్‌స్క్రిప్షన్లు

టెక్నాలజీ | June 21, 2023

2022 చివరి నాటికి భారతదేశంలో 5G మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ల సంఖ్య సుమారు 10 మిలియన్లకు చేరుకుందని ఎరిక్సన్ నుండి ఇటీవలి నివేదిక వెల్లడించింది. ఈ సంఖ్య 2028 చివరి నాటికి దాదాపు 700 మిలియన్లకు చేరుతుందని అంచనా వేసింది, ఇది దేశంలో మొత్తం మొబైల్ సభ్యత్వాల్లో 57 శాతంగా ఉంది.

ED Seized: రూ.2,000 డినామినేషన్‌లో కోటి రూపాయలకు పైగా నగదు స్వాధీనం  చేసుకున్న ఈడీ.. ఎక్కడంటే

ED Seized: రూ.2,000 డినామినేషన్‌లో కోటి రూపాయలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్న ఈడీ.. ఎక్కడంటే

జాతీయం | June 21, 2023

గుజరాత్, మహారాష్ట్ర మరియు డామన్‌లలో దోపిడీ, హత్య మరియు మద్యం అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై దాడి చేసిన తరువాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం రూ. 1.62 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది

Holi in Pakistan: విశ్వవిద్యాలయాలలో హోలీ వేడుకలను  నిషేధించిన  పాకిస్తాన్

Holi in Pakistan: విశ్వవిద్యాలయాలలో హోలీ వేడుకలను నిషేధించిన పాకిస్తాన్

అంతర్జాతీయం | June 21, 2023

పాకిస్థాన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ (హెచ్‌ఈసీ) యూనివర్శిటీల్లో హోలీ వేడుకలను నిషేధించింది . జూన్ 12న క్వాయిడ్-ఐ-అజం యూనివర్శిటీ విద్యార్థులు క్యాంపస్‌లో హోలీని జరుపుకున్నారు. ఈవెంట్ యొక్క వీడియోలు వైరల్ అయిన కొన్ని రోజుల తర్వాత ఈ ఆదేశం జారీ అయింది.

Tamil Nadu minister Senthil Balaji: ఈడీ అరెస్ట్ చేసిన తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి   బైపాస్ సర్జరీ

Tamil Nadu minister Senthil Balaji: ఈడీ అరెస్ట్ చేసిన తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి బైపాస్ సర్జరీ

జాతీయం | June 21, 2023

తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీకి బుధవారం ఉదయం కావేరి ఆసుపత్రిలో హార్ట్ కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ జరిగింది. ఆపరేషన్ తర్వాత మంత్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి అధికారులు తెలిపారు.

Manipur: మణిపూర్‌లో జూన్ 25 వరకు ఇంటర్నెట్ పై నిషేధం పొడిగింపు

Manipur: మణిపూర్‌లో జూన్ 25 వరకు ఇంటర్నెట్ పై నిషేధం పొడిగింపు

జాతీయం | June 21, 2023

మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాత్మక సంఘటనల నేపధ్యంలో శాంతిభద్రతలకు మరింత విఘాతం కలగకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్‌పై నిషేధాన్ని జూన్ 25 వరకు మరో ఐదు రోజులు పొడిగించింది. రాష్ట్రంలో కొనసాగుతున్న అశాంతి దృష్ట్యా డేటా సేవలను నిషేధించిన విషయం తెలిసిందే.

Covid center scam case: కోవిడ్ సెంటర్ స్కామ్ కేసు.. ముంబై, సమీప ప్రాంతాల్లో ఈడీ సోదాలు

Covid center scam case: కోవిడ్ సెంటర్ స్కామ్ కేసు.. ముంబై, సమీప ప్రాంతాల్లో ఈడీ సోదాలు

జాతీయం | June 21, 2023

కోవిడ్ సెంటర్ స్కామ్ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ముంబై మరియు సమీప ప్రాంతాలలో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.పరిశీలనలో ఉన్న సంస్థ లైఫ్‌లైన్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ సర్వీస్ లిమిటెడ్, శివసేన (UBT) నాయకుడు సంజయ్ రౌత్ సన్నిహితుడు సుజిత్ పాట్కర్‌తో సంబంధం కలిగి ఉంది.

Janakipuram Sarpanch Navya: ఎమ్మెల్యే రాజయ్య నా భర్తను ట్రాప్ చేస్తున్నారు.. జానకీపురం సర్పంచ్ నవ్య

Janakipuram Sarpanch Navya: ఎమ్మెల్యే రాజయ్య నా భర్తను ట్రాప్ చేస్తున్నారు.. జానకీపురం సర్పంచ్ నవ్య

తప్పక చదవాలి | June 21, 2023

వివాదాస్పద వ్యాఖ్యలు చేష్టలతో నిత్యం వార్తల్లో ఉండే స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మళ్ళీ తెరకెక్కారు. ఎమ్మెల్యే రాజయ్య తనని లైంగికంగా వేధించారని గతంలో సంచలన ఆరోపణలు చేసిన జానకీపురం సర్పంచ్ నవ్య మళ్ళీ మీడియా ముందుకి వచ్చారు

Srikantachari’s mother Shankaramma: శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి బిఆర్ఎస్ అధిష్టానం పిలుపు

Srikantachari’s mother Shankaramma: శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి బిఆర్ఎస్ అధిష్టానం పిలుపు

తప్పక చదవాలి | June 21, 2023

తెలంగాణ ఉద్యమాన్ని తన ఆత్మబలిదానంతో కీలక మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మని ఎట్టకేలకు బిఆర్ఎస్ అధిష్టానం కరుణించినట్లే కనిపిస్తోంది. ఇంతకాలం శంకరమ్మని పట్టించుకోకుండా పక్కనబెట్టిన బిఆర్ఎస్ అధిష్టానం తాజాగా ఆమెని రేపు హైదరాబాద్‌కి రావాలని పిలిచింది.

TPCC Chief Revanth Reddy: ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో  సమావేశమయిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

TPCC Chief Revanth Reddy: ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సమావేశమయిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

తప్పక చదవాలి | June 21, 2023

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సమావేశమయ్యారు. పార్టీలో చేరికలపై సమాలోచనలు చేశారు. ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైన వేళ రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి భేటీ ప్రాధాన్యతని సంతరించుకుంది.

← 1 … 269 270 271 272 273 … 648 →

తాజా వార్తలు

మరిన్ని
  • PAK Attack: మరోసారి పాక్ దాడులు.. ధీటుగా ఎదుర్కొంటున్న భారత్

    May 9, 2025
  • Miss World Contest: మిస్ వరల్డ్ పోటీలకు భారీ భద్రత.. రేపే ఓపెనింగ్ ప్రోగ్రాం

    May 9, 2025
  • New Flight services : రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్.. ఏపీ నుంచి అబుదాబి వరకు కొత్త విమాన సర్వీసులు

    May 9, 2025
  • India Pakistan War : 400 టర్కీ డ్రోన్లతో పాక్ దాడి : కర్నల్‌ సోఫియా ఖురేషీ

    May 9, 2025
  • PM Modi: భారత్- పాక్ దాడులు.. త్రివిధ దళాలతో ప్రధాని కీలక భేటీ

    May 9, 2025
  • Categories:
  • తాజా వార్తలు
  • బ్రేకింగ్ న్యూస్
  • ప్రాంతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • తప్పక చదవాలి
  • సినిమా
  • సినిమా వార్తలు
  • పొలిటికల్ వార్తలు
  • Trending Tags:
  • సినిమా
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • సినిమా రివ్యూలు
  • సినిమా వార్తలు
  • హాలీవుడ్
  • Hot Stories:
  • నేటి బంగారం ధరలు
  • ప్రైమ్9స్పెషల్
  • ఫోటోలు
  • బిజినెస్
  • బ్రేకింగ్ న్యూస్
  • యాదాద్రి ఆదాయం

Download Apps

  • Download App from
  • Download App from

Subscribe for the latest news

225K
Followers
Followers
Subscribers
15.1k
Followers
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • ©2025 All Rights Reserved | Powered by Veegam