Home / Wipro
ఒకే సమయంలో రెండు కంపెనీలకు పనిచేస్తూ మూన్లైటింగ్కు పాల్పడిన ఉద్యోగులపై ప్రముఖ టెక్నాలజీ సంస్థ విప్రో ఆగ్రహం వ్యక్తం చేసింది. కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 300 మంది సిబ్బందిని గుర్తించి, వారిని తమ ఉద్యోగం నుంచి తొలగించినట్లు విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్జీ వెల్లడించారు.
బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బిబిఎంపి) సుమారు 700 వర్షపు నీటి కాలువల పై వివిఐపి ఆక్రమణదారుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో టెక్ పార్కులు, హై ప్రొఫైల్ బిల్డర్లు, ప్రైవేట్ ఆసుపత్రులు మరియు డెవలపర్లు ఉన్నారు.