Home / west Godavari
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. బాణాసంచా తయారయ్యే ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా పలువురిగి గాయాలయ్యాయి.
ప్రభాస్ 43వ పుట్టిన రోజును పురస్కరించుకుని ఫ్యాన్ బిల్లా సినిమాను 4Kలో గ్రాండ్ గా రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా అభిమానుల అత్యుత్సాహం వల్ల ఓ థియేటర్ కాలిపోయింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో చోటుచేసుకుంది.