Home / Visakapatnam
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ గత కొద్ది రోజులుగా ఎన్నో ఉద్యమాలు జరుగుతున్న సంగంతి తెలిసిందే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ నేపథ్యంలో నేడు తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్రిక్తత నెలకొంది. అడ్మిన్ బిల్డింగును ఉక్కు కార్మికులు ముట్టడించారు.
ఇటీవల విశాఖలో జనసేనాని పర్యటన సందర్భంగా తలెత్తిన ఉద్రిక్తతలతో పలువురు జనసైనికులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా వారంతా ఈ రోజు జైలు నుంచి విడుదలయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు, అక్రమాలు ఎక్కవయ్యాయని వాటిని ప్రశ్నించడానికి విశాఖకు వచ్చిన జనసేనాని స్వాగతించడం తమ కర్తవ్యంగా భావించి ఎయిర్ పోర్టుకు చేరుకున్నామని.. దానిని జీర్ణించుకోలేని ఈ కుటిల ప్రభుత్వం తమను జైలుపాలు చేసిందని జనసైనికులు ఆరోపించారు.
ఏపీ రాజకీయాలు విశాఖ కేంద్రంగా ఉట్టుడుకుతున్నాయి. ఓ వైపు అధికార వైసీపీ విశాఖ గర్జన ర్యాలీ నిర్వహిస్తుండగా మరోవైపు నేడు జనసేనాని విశాఖలో పర్యటించనున్నారు.
ప్రకృతి సహజ సిద్ధమైన రుషికొండను, నేటి ప్రభుత్వం బోడి కొండగా మార్చిందని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి తెదేపా కేంద్ర కార్యాలయంలో లీగల్ సెల్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన మట్లాడారు.
జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనను వాయిదా వేసుకోవాలని మంత్రి అమర్నాధ్ విజ్నప్తి చేశారు. ఈ నెల 15న వికేంద్రీకరణకు మద్దతుగా వైకాపా నేతృత్వంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విశాఖ గర్జన ర్యాలీ చేపడుతున్న నేపధ్యంలో మంత్రి అమర్నాధ్ పవన్ ను కోరారు